ఏపీలో సీఎంని డిసైడ్ చేసేది మోడీ-నారాయణ సంచలన వ్యాఖ్యలు!..ముస్లిం ఉప కులాలకు రిజర్వేషన్‌ కల్పించేందుకు ఉద్దేశించిన ఓబీసీ హోదాను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు..జూ.ఎన్టీఆర్ ఫేస్ చేయని నెగిటివిటీ ఉందా?

👉ఏపీలో సీఎంని డిసైడ్ చేసేది మోడీ… నారాయణ సంచలన వ్యాఖ్యలు!

ఇది ఎవరికి ప్రయోజనం అనే సంగతి కాసేపు పక్కనపెడితే.. ఇది ప్రజాస్వామ్యానికి మాత్రం శుభపరిణామం అని అంటున్నారు పరిశీలకులు. ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఈ నెల 13న ముగిసింది. ఈ సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో పలు అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నాయి. అందుకు కారణం అధికారులా, నేతలా అనే సంగతి కాసేపు పక్కనపెడితే… ప్రధానంగా ఈసారి మాత్రం ఏపీలో భారీ పోలింగ్ శాతం నమోదైంది. ఇది ఎవరికి ప్రయోజనం అనే సంగతి కాసేపు పక్కనపెడితే.. ఇది ప్రజాస్వామ్యానికి మాత్రం శుభపరిణామం అని అంటున్నారు పరిశీలకులు. ఇక వీటితో పాటు పలు అప్రజాస్వామిక ఘటనలూ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఒక పార్టీకి ఓటు వేశారంటూ వారి వారి ఇళ్లకు వెళ్లి రాళ్ల దాడి చేయడం.. వారంతా గంగమ్మ గుడిలో దాక్కోవడం.. ఈవీఎం లను ధ్వంసం చేయడం వంటి పలు ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో సీపీఐ జాతీయ నేత నారాయణ ఏపీ ఎన్నికల ఫలితాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అవును… జూన్ 4న రాబోతున్న ఏపీ ఎన్నికల ఫలితాలపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసారి రాబోయే ఫలితాలు ఏపీ రాజకీయాల్లో సరికొత్త అధ్యయనాన్ని లిఖిస్తాయని చెబుతున్నారు. ఈ సమయంలో… సీపీఐ నారాయణ స్పందించారు. ఇందులో భాగంగా… ఈసారి ఫలితాలు తారుమారు అయ్యే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఇక, ఈసారి ఏపీ ఎన్నికల్లో అక్రమాలకు బాధ్యులుగా ఈసీ ఉన్నతాధికారులను మార్చింది కానీ.. కింది స్ధాయిలో మొత్తం వైసీపీ సామ్రాజ్యమే ఉందని నారాయణ వెల్లడించారు. ఇదే క్రమంలో… ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నప్పటికీ సీఎం జగన్, విపక్ష నేత చంద్రబాబు విదేశాలకు వెళ్లిపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. వీరిరువురి ప్రవర్తన బాధ్యతా రాహిత్యంగా ఉందని ఆరోపించారు. ఇదే క్రమంలో ఈసారి ఏపీకి ఎవరు ముఖ్యమంత్రి కావాలనేది కూడా ప్రధాని మోడీయే నిర్ణయిస్తారని షాకింగ్ కామెంట్స్ చేసిన నారాయణ… తద్వారా జగన్ అయినా, చంద్రబాబు అయినా ప్రధాని మోడీ దయతోనే ముఖ్యమంత్రులు కావాల్సి ఉంటుందని చెప్పే ప్రయత్నం చేశారు.

👉ఇలాంటి మహిళని చూసుండరు… కూతురి ద్వారా మైనర్ పిల్లల చేత వ్యభిచారం!…మైనర్ పిల్లల చేత వ్యభిచారం చేపిచ్చి భారీగా డబ్బులు సంపాందిచిన యువతి.. పదవ తరగతి పిల్లలకి ఎర..డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : ప్రస్తుత సమాజంలో సంపాదన కోసం అడ్డదారులు తొక్కేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ఇలాంటి వారిలో పురుషులతో పాటు మహిళలు కూడా ఉంటున్నారు. కొందరు మహిళలు చేసే గలీజ్ దందా చూస్తే అసహ్యం వేస్తుంది. తాజాగా ఓ 37 ఏళ్ల మహిళ చేసిన పనికి పోలీసులు సైతం షాకయ్యారు.

నేటికాలంలో సంపాదన కోసం అడ్డదారులు తొక్కేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ఇలాంటి వారిలో పురుషులతో పాటు మహిళలు కూడా ఉంటున్నారు. వ్యభిచారాలు, డ్రగ్స్ సరఫరా వంటివి చేస్తూ భారీగా డబ్బులు కూడబెట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొందరు మహిళలు చేసే గలీజ్ దందా చూస్తే అసహ్యం వేస్తుంది. తాజాగా ఓ 37 ఏళ్ల మహిళ చేసిన పనికి పోలీసులు సైతం షాకయ్యారు. మైనర్ పిల్లల చేత వ్యభిచారం చేసి…భారీగా డబ్బులు సంపాందిచింది. తాజాగా పోలీసులు దాడులు చేయడంతో ఈ కిలాడీ వ్యవహరం బయటపడింది. ఈ ఘటన తమిళనాడులోని చెన్నైలో చోటుచేసుకుంది.

👉ముస్లిం ఉప కులాలకు రిజర్వేషన్‌ కల్పించేందుకు ఉద్దేశించిన ఓబీసీ హోదాను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. పశ్చిమబెంగాల్‌లో అక్కడి ప్రభుత్వం 2010 తరువాత ప్రభుత్వ ఉద్యోగాలు, సర్వీసుల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు 77 ముస్లిం ఉప కులాలను ఓబీసీలుగా గుర్తిస్తూ తీసుకొచ్చిన ఉత్తర్వులు చట్ట విరుద్ధమని ధర్మాసనం తెలిపింది. మతాన్ని ఏకైక ప్రామాణికంగా తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారని గుర్తుచేసింది. ముస్లిం సమాజాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వస్తువుగా పరిగణిస్తున్నారని జస్టిస్‌ తపబ్రత చక్రవర్తి, జస్టిస్‌ రాజశేఖర్‌ మంథా ధర్మాసనం తెలిపింది. అయితే, ఇప్పటికే ఈ విధమైన రిజర్వేషన్లు పొందినవారు, ప్రభుత్వ ఉద్యోగాలు, సర్వీసులకు ఎంపికైనవారికి తమ తీర్పు వర్తించదనీ.. వారు ఉద్యోగాల్లో యథావిధిగా కొనసాగవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.

👉జూ.ఎన్టీఆర్ ఫేస్ చేయని నెగిటివిటీ ఉందా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR).. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. దివంగత నటుడు హరికృష్ణ గారి చిన్నబ్బాయిగా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఎన్టీఆర్ కి.. అతని తాతగారి పోలికలు ఉండటం వల్ల బాగా కలిసొచ్చి వెంటనే స్టార్ అయ్యాడు అని అంతా అనుకుంటారు.కానీ అతని కెరీర్ ప్రారంభంలో కుటుంబం అతనికి అండగా నిలబడింది లేదట. అందుకే కొత్త నటుల్లానే అతను కూడా బాగా కష్టపడాల్సి వచ్చిందట.కానీ ఎన్టీఆర్ ఆ కష్టాన్ని ఎప్పుడూ లెక్కచేయలేదట. ఆ స్వభావమే అతన్ని స్టార్ గా నిలబెట్టిందని అతని స్నేహితులు చెబుతూ ఉంటారు. ‘స్టార్ ఫ్యామిలీస్ నుండీ వచ్చిన హీరోలకి సినీ కెరీర్ అంతా పూలపాన్పు మాదిరి ఉంటుంది’ అనుకునేవాళ్లు ఎక్కువ. కొంతవరకు అది నిజం కూడా..! కానీ ఎన్టీఆర్ విషయంలో అలా జరగలేదు.అందుకే అతను చాలా స్పెషల్.ఒకానొక టైంలో అతని స్నేహితుడు,అతనితో రెండు సినిమాలు నిర్మించిన నిర్మాత, ఇప్పటి ఎమ్మెల్యే అయినటువంటి కొడాలి నాని ఎన్టీఆర్ పడ్డ కష్టాల గురించి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.కొడాలి నాని మాట్లాడుతూ.. ‘ఎన్టీఆర్ చాలా టాలెంటెడ్. అతని టాలెంట్ వల్లే ఈరోజు అతను స్టార్ అయ్యాడు. కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించే నైపుణ్యం కలిగిన నటుడు. మొదటి నుండీ అతన్ని ఫ్యామిలీ తక్కువ చేసి చూసింది. కనీసం అతన్ని కుటుంబంలో జరిగే శుభకార్యాలకు కూడా ఆహ్వానించింది లేదు. మొదట్లో అతని సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయినా..అతనికి ఇవ్వాల్సిన పారితోషికం నిర్మాతలు ఎగ్గొట్టారు.అంతేకాదు అతను సినిమా యూనిట్ తో కలిసి లైన్లో నిలబడి భోజనం చేసిన రోజులు కూడా ఉన్నాయి. హీరో అయినప్పటికీ తినేటప్పుడు ఇతనికి మొదట్లో కుర్చీ కూడా వేయకుండా అవమానించిన వాళ్ళు కూడా ఉన్నారు.ఇలా ఒక్క రకంగా కాదు.. పెద్ద కుటుంబానికి చెందిన హీరో అయినప్పటికీ అతను కొత్త నటుడులానే అన్ని కష్టాలు అనుభవించి ఈ స్థాయికి చేరుకున్నాడు’ అంటూ చెప్పుకొచ్చాడు.

7k network
Recent Posts

👉టీడీపీలో ఉండ‌లేం: త‌మ్ముళ్ల ఆవేద‌న.. సజ్జల ఆస్తులను కక్కించడానికి వీడెవడండి? – పవన్‌పై అంబటి విమర్శలు..లంగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ముస్తఫా ఇక లేరు*.. 👉 కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్.. 👉*ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు* .. తెలంగాణలో క్రిప్టో కరెన్సీ స్కాం ..

*నారా వారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సిఎం చంద్రబాబు**పోలీసులకు బకాయిల చెల్లింపు పై హర్షం* …*సజ్జలపై పవన్ దండయాత్ర ! .. *న్యాయ పోరాటానికి దిగిన మెగా కోడలు ..*తిరుమలలో మరో అపశృతి *శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్**మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ* ..*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై రవీంద్రారెడ్డి* ..

👉పులివెందుల డీఎస్పీ ని బహిరంగంగా బెదిరించిన జగన్ !*.. *నెల్లూరు జిల్లాలో నకిలీ సిగరెట్ల ముఠా గుట్టురట్టు,సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే డూప్లికేట్ బ్రాండ్ సిగరెట్లు సీజ్*.. *విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పర్యటన .. *దర్శనం టికెట్లు అమ్ముకుని బెంజి కారు: రోజాపై జెసి ఫైర్* ..*టీటీడి ఇన్‌ఛార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ *…*కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం (జగిత్యాల). .. *మగాడైతే రాజీనామా చేసి గెలిచి రావాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. *మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ..*మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు.. *ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి!

👉 కేరళలో అమానవీయ ఘటన… 18 ఏళ్ల అథ్లెట్ పై 60 మంది దారుణం! ..యూఎస్ లో కార్చిచ్చు… భారతీయుల పాట్లు ..*ఫ్యూచర్ సిటీపై సిఎం రేవంత్ ఫోకస్ …*టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..* *తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం..*.. *5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ..* .. సింగరాయకొండలో ట్రావెల్స్‌ బస్సుకు ప్రమాదం ..ఘరానా మోసగాడు అరెస్ట్ (మంగళగిరి)..👉అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

తిరుమల పవిత్రను కాపాడుతాం – ముఖ్యమంత్రి చంద్రబాబు .. 👉అన్న క్యాంటీన్ల కోసం రూ.10 లక్షల విరాళం* … *ఆప్ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి .. *సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు క్రియాశీల పాత్రను పోషించాలి ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి … *గాలి జనార్దన్ రెడ్డి కేసుల విచారణలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. 2026 నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఖాయం .. *కోడి పందాలు పేకాటల పై కఠిన చర్యలు విజయవాడ పిసి

*మృతుల కుటుంబాల్లో ఒక్కరికి ఉద్యోగం:CBN …* జగన్ ది అక్రమ సంబంధం’…వైకుంఠ ద్వార దర్శనం కోసం వెళ్తే ఏకంగా వైకుంఠానికే పంపుతున్నారు. షర్మిల షాకింగ్ కామెంట్స్! .. 👉తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఇద్దరు అధికారులు సస్పెండ్, ముగ్గురు బదిలీ* .. 👉ఆరు శవాలు – వైసీపీకి ఎంత బలమో !*.. *రికార్డుల కోసం భక్తుల ప్రాణాలతో చెలగాటం*… 👉జి డీ సి సి బ్యాంక్ లో 5 కోట్ల రూపాయల వరకు స్క్మాం …*గిద్దలూరు: నీటి సమస్యపై అత్యవసర సమావేశం..