కాళ్లకు దండం పెట్టే సంస్కృతి వద్దు..cbn..విదేశాల్లో ఉండగా తన భార్య గర్భం దాల్చిందని మదన్ మోహన్ ఫిర్యాదు..బీజేపీతో దోస్తానా చేసిన ఏ పార్టీ అయిన భూస్థాపితమే..23 నుండి పొలం పిలుస్తుంది..

👉ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు …

ఈ కాళ్లకు దండం పెట్టే సంస్కృతిపై స్పందించారు. ఈ సందర్భంగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా… రాజకీయాల్లో పాదాభివందనాలు చేస్తూ అడుగులకు మడుగులొత్తే సంస్కృతికి తెరదించాలని నిర్ణయించారు.ఈ మేరకు పార్టీ నేతలకు కీలక సూచన చేశారు. ఇదే సమయంలో తాను కూడా ఇకపై దీన్ని పాటిస్తానని ప్రకటించారు. అవును… శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాసేపు చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా… కాళ్లకు దండం పెట్టే సంస్కృతి వీడాలని నేతలకు సూచించారు. ఇకపై ఎవరైనా తన కాళ్లకు దండం పెడితే.. వారి కాళ్లకు తాను కూడా దండం పెడతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒక్కసారిగా ఈ విషయం వైరల్ గా మారింది. ఈ సందర్భంగా స్పందించిన బాబు…జన్మనిచ్చిన తల్లితండ్రులు, భగవంతుడి కాళ్లకు మాత్రమే దండం పెట్టాలి తప్ప రాజకీయ నాయకులకు కాదని చంద్రబాబు తేల్చి చెప్పారు. నాయకుల కాళ్లకు దండాలు పెట్టి ఎవరూ తమ గౌరవాన్ని తగ్గించుకోవద్దని సూచించారు.ఈ క్రమంలోనే రాజకీయ నాయకుల కాళ్లకు ప్రజలు, పార్టీ శ్రేణులు దండం పెట్టొద్దని ప్రజలు, పార్టీ శ్రేణులకు దండం పెట్టొద్దనే సంస్కృతి తన నుంచి స్టార్ట్ చేస్తున్నట్లు బాబు తెలిపారు.

👉ముంబైలో ముకేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ వివాహ వేడుకకు హాజరైన సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరిదేవి. శుభ్ ఆశీర్వాద్ వేడుకకు హాజరై అనంత్ అంబానీ-రాధిక దంపతులను ఆశీర్వదించిన చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి. చంద్రబాబు తో పాటు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు.

👉ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ శాఖలో కొత్త లొల్లి* ..దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి పై ఆమె భర్త మదన్ మోహన్ దేవదాయ శాఖ కమిషనర్ ఎస్. సత్యనారాయణకు ఫిర్యాదు !!!.తాను విదేశాల్లో ఉండగా తన భార్య గర్భం దాల్చిందని మదన్ మోహన్ ఫిర్యాదు.తన భార్య గర్భానికి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, గవర్నమెంట్ ప్లీడర్ సుభాష్ లే కారణమనే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ భర్త మదన్ మోహన్ కంప్లైంట్.తన భార్య అక్రమ సంతానానికి తండ్రెవరో తేల్చాలంటూ దేవదాయ శాఖ కమిషనర్ ను కోరుతూ లేఖ.ఇటీవలే శాంతిని సస్పెండ్ చేసిన దేవదాయ శాఖ కమిషనర్.దేవదాయ శాఖలో సంచలనంగా మారిన అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త కంప్లైంట్.

👉జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం*జింబాబ్వేతో జరిగిన నాలుగో టీ20లో 10 వికెట్ల తేడాతో టీమ్ ఇండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. దీంతో 3-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 15.2 ఓవర్లలోనే ఛేదించింది.ఓపెనర్లు యశస్వీ జైస్వాల్ (93*), శుభ్మన్ గిల్ (58*) దూకుడుగా ఆడారు. జింబాబ్వే బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ధనాధన్ షాట్లతో విరుచుకుపడ్డారు.నామమాత్రమైన చివరి మ్యాచ్ రేపు జరగనుంది.

*👉ఈ నెల 23 నుంచి ‘పొలం పిలుస్తోంది’: మంత్రి అచ్చెన్నాయుడు…ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 23వ తేదీ నుంచి ‘పొలం పిలుస్తోంది’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.మంత్రి శనివారం ఆయన తన కార్యాలయంలో మాట్లాడుతూ గత తమ ప్రభుత్వ హయాంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, తిరిగి మళ్లీ ప్రారంభిస్తున్నామని అన్నారు. ప్రతి మంగళ వారం బుధవారంలో ఈ కార్యక్రమం చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైతు వద్దకే వ్యవసాయ శాఖ అధికారులు వెళ్లి సూచనలు ఇవ్వాలన్నారు.

👉ఎక్సైజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎంకే మీనా..

గనుల శాఖ అదనపు బాధ్యతలు చేపట్టనున్న ఎంకే మీనా. నిన్ననే ఏపీ సీఈవో బాధ్యతల నుంచి ముఖేష్ కుమార్ మీనా ను రిలీవ్‌ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.

👉 తెలంగాణ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు భూస్థాపితం…ఒకప్పుడు టీడీపీ తెరాస వల్ల పతనం… ఇప్పుడు కాంగ్రెస్ వల్ల బి. ఆర్. ఎస్ పతనం… చివరకు మిగిలినవి జాతీయ పార్టీలు… బీజేపీతో దోస్తానా చేసిన ఏ పార్టీ అయిన భూస్థాపితమే… దేశం మొత్తంలో పరిశీలించండి… కాంగ్రెస్ హయాంలో ఒక వెలుగు వెలిగిన ప్రాంతీయ పార్టీలను అంగదొక్కింది ఎవరో… విధి, విధానాలు, మైత్రి సంభందం, సైద్ధాంతిక దృక్పధం లేని కెసిఆర్ వల్ల అందరు నట్టేట మునిగారు… ఇప్పుడు అయిన కళ్ళు తెరవండి… జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలతో స్నేహంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ… తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని, తెలంగాణ నినాదంకి మద్దతు ఇచ్చిన జాతీయ నాయకులను, ఉద్యమ మేధావులను తులానాడి, తన రాజకీయ లక్ష్యం కోసం ఉద్యమ ద్రోహులను అందలం ఎక్కించి, ప్రశ్నించే గొంతుకులను నిర్భందాలకు గురి చేసి, తెలంగాణ తన అబ్బా జాగీర్ అనుకోని పాలించిన నియంత కెసిఆర్ కి తగిన గుణపాఠం జరిగింది. ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో వెన్నుపోటు దారులే ఇప్పుడు ఆయనను వదిలి కాంగ్రెస్ పంచన చేరుతున్నారు… అయిన మళ్ళీ ఏమి చేస్తారో ఈ వెన్నుపోటు దారులు కాంగ్రెస్ ను…. రేవంత్ రెడ్డి కూడా ఆ జాగ్రత్త వహించాలి.

👉 వారిని వదలవద్దు: రఘురామకృష్ణ రాజు.. తనను కస్టడీలో హింసించిన నిందితులను వదిలిపెట్టవద్దని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు అన్నారు. వారిని అరెస్టు చేసి కస్టడీలో విచారించాలని పేర్కొన్నారు. తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయనీ వాటిని విచారణ అధికారికి అందిస్తానని తెలిపారు. ప్రాథమిక విచారణ పూర్తయ్యే వరకు నిందితులను బయటకు వదలవద్దని కోరారు. సాక్షులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలన్నారు.

7k network
Recent Posts

👉టీడీపీలో ఉండ‌లేం: త‌మ్ముళ్ల ఆవేద‌న.. సజ్జల ఆస్తులను కక్కించడానికి వీడెవడండి? – పవన్‌పై అంబటి విమర్శలు..లంగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ముస్తఫా ఇక లేరు*.. 👉 కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్.. 👉*ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు* .. తెలంగాణలో క్రిప్టో కరెన్సీ స్కాం ..

*నారా వారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సిఎం చంద్రబాబు**పోలీసులకు బకాయిల చెల్లింపు పై హర్షం* …*సజ్జలపై పవన్ దండయాత్ర ! .. *న్యాయ పోరాటానికి దిగిన మెగా కోడలు ..*తిరుమలలో మరో అపశృతి *శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్**మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ* ..*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై రవీంద్రారెడ్డి* ..

👉పులివెందుల డీఎస్పీ ని బహిరంగంగా బెదిరించిన జగన్ !*.. *నెల్లూరు జిల్లాలో నకిలీ సిగరెట్ల ముఠా గుట్టురట్టు,సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే డూప్లికేట్ బ్రాండ్ సిగరెట్లు సీజ్*.. *విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పర్యటన .. *దర్శనం టికెట్లు అమ్ముకుని బెంజి కారు: రోజాపై జెసి ఫైర్* ..*టీటీడి ఇన్‌ఛార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ *…*కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం (జగిత్యాల). .. *మగాడైతే రాజీనామా చేసి గెలిచి రావాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. *మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ..*మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు.. *ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి!

👉 కేరళలో అమానవీయ ఘటన… 18 ఏళ్ల అథ్లెట్ పై 60 మంది దారుణం! ..యూఎస్ లో కార్చిచ్చు… భారతీయుల పాట్లు ..*ఫ్యూచర్ సిటీపై సిఎం రేవంత్ ఫోకస్ …*టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..* *తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం..*.. *5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ..* .. సింగరాయకొండలో ట్రావెల్స్‌ బస్సుకు ప్రమాదం ..ఘరానా మోసగాడు అరెస్ట్ (మంగళగిరి)..👉అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

తిరుమల పవిత్రను కాపాడుతాం – ముఖ్యమంత్రి చంద్రబాబు .. 👉అన్న క్యాంటీన్ల కోసం రూ.10 లక్షల విరాళం* … *ఆప్ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి .. *సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు క్రియాశీల పాత్రను పోషించాలి ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి … *గాలి జనార్దన్ రెడ్డి కేసుల విచారణలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. 2026 నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఖాయం .. *కోడి పందాలు పేకాటల పై కఠిన చర్యలు విజయవాడ పిసి

*మృతుల కుటుంబాల్లో ఒక్కరికి ఉద్యోగం:CBN …* జగన్ ది అక్రమ సంబంధం’…వైకుంఠ ద్వార దర్శనం కోసం వెళ్తే ఏకంగా వైకుంఠానికే పంపుతున్నారు. షర్మిల షాకింగ్ కామెంట్స్! .. 👉తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఇద్దరు అధికారులు సస్పెండ్, ముగ్గురు బదిలీ* .. 👉ఆరు శవాలు – వైసీపీకి ఎంత బలమో !*.. *రికార్డుల కోసం భక్తుల ప్రాణాలతో చెలగాటం*… 👉జి డీ సి సి బ్యాంక్ లో 5 కోట్ల రూపాయల వరకు స్క్మాం …*గిద్దలూరు: నీటి సమస్యపై అత్యవసర సమావేశం..