ఫుడ్ లవర్స్ కు గుడ్ న్యూస్.. డిసెంబర్ 3 వరకు పండగే పండగా..

విజయవాడ ఫుడ్ లవర్స్ కి శుభవార్త. ప్రతి సాయంత్రం వేళ రుచికరమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సంబందించిన రుచికరమైన వంటకాలను రుచి చూడాలి అంటే తప్పకుండా విజయవాడ బందర్ రోడ్డులోని ఫార్టున్ మురళి పార్క్ హోటల్ సందర్శించాలిసిందే.  ఎందుకంటే ప్రతి రోజు స్వచ్ఛమైన తెలుగు వంటకాలతో భోజన ప్రియులను అబ్బురపరిచే విధంగా తెలుగు రాష్ట్రాల వంటకాలతో ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు.

విజయవాడ నగర వాసులకు ఫార్టున్ మురళి పార్క్ హోటల్ వారు ఏర్పాటు చేసిన రుచికరమైన తెలుగు వంటకాలు ప్రతి రోజు సాయంత్రం సమయాల్లో కుటుంబ సమేతంగా రుచికరమైన తెలుగు వంటకాలను రుచి చూడొచ్చు.

పార్క్ సీనియర్ చెఫ్ఫార్టున్ మురళి మాట్లాడుతూ..

విజయవాడ నగర వాసులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కోనసీమ, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు సంబదించిన అన్ని రకరకాల వెజ్ మరియు నాన్ వెజ్ ఫుడ్స్ ఫెస్టివల్ నవంబర్ 24 నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు ప్రతి రోజు డిన్నర్, ఆదివారం లంచ్ & డిన్నర్ కు తెలుగు స్పెషల్ ఫుడ్స్ ఫార్టున్ మురళి పార్క్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

ఈ జిల్లా మొత్తం గంట ముందే ముగియనున్న పోలింగ్.. కారణం ఇదే..

తెలుగు ఆంధ్ర ఫుడ్ ఫెస్టివల్లో రొయ్యల వేపుడు, చేపల పులుసు, తెలుగు వారు అందరు ఇష్టంగా చేసుకొనే చింతపండు పులిహార, రాయలసీమ స్పెషల్ రాగి సంగటి నాటు కోడి పులుసు, అరకు బొంగు చికెన్, చింతచిగురు మాంసం,కోస్తాల్ ఏరియాలో దొరికే కొర్రమీను వేపుడు అలాగే తెలుగు రుచులతో కూడిన మిఠాయిలను ఆత్రేయపురం పూతరేకులు, నేతి అరిసెలు, నేతి సున్నుండలు, కొబ్బరి బూరెలు, బెల్లం పొంగలి మరియు నేతి బెల్లం చెక్క వంటి ఎన్నో రకాల తెలుగు వంటకాలను మరియు రుచులను నేతితరం వారు అందరు రుచి చూడాలి కోరుకుంటున్నటు తెలిపారు.

తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..

Source link

7k network
Recent Posts

“ఫైర్‌మెన్ పాసింగ్ అవుట్ పరేడ్‌ లో సీఎం రేవంత్..”జగన్ ను కొలంబియన్ డ్రగ్ లార్డ్ తో పోల్చిన బాబు..”రెడ్ బుక్ తెరవకముందే గగ్గోలు పెడుతున్న జగన్- లోకేష్..”తిరుపతిలో కిలాడి దంపతుల అరెస్ట్..”బెంగళూరులో యువతిపై దాడి..

అసెంబ్లీలో వైకాపా పై ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు.. ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నకిలీ విలేఖరులు..పోలీస్ స్టేషన్లో రెచ్చిపోయిన నకిలీ విలేఖరి.. వివేకా హత్య కేసులో దస్తగిరి పేరు తొలగింపు.. పొదిలి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..రాష్ట్ర తరగతులను జయప్రదం చేయండి..పీ డీ ఎస్ యూ..

కొత్త ప‌థ‌కాల‌కే రేవంత్ జై!..అమరావతిలో ల్యాండ్ పూలింగ్ షురూ..మోడీ మాయతో ఏపీకి అన్యాయం.. • ప్రజలు మోసపోతున్న మాట్లాడలేని జగన్ ..సమస్యలపై మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల..ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పొదిలి సీఐ.. వైకాపా కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అన్నా.. ప్రకాశం జిల్లా కలెక్టర్ పర్యటన.. రషీద్ హత్య కేసులో నిందితుల అరెస్టు..

ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు..అసెంబ్లీ హైలెట్స్..లిక్క‌ర్ పాల‌సీపై విచార‌ణ‌..జ‌గ‌న్‌ను అరెస్టు చేస్తారా?..ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలు: భట్టి..బడ్జెట్లో మైనార్టీలపై వివక్షత పై అవాజ్ కమిటీ ఆగ్రహం..ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్..ప్రకాశంలో తూనికలు కొలతల శాఖ దాడులు.

కుర్చీని కాపాడుకొనే బడ్జెట్- కాంగ్రెస్,సీపీఎం..నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం-సీఎం స్టాలిన్ మద్దతు..ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట..జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్..కరకట్టలో రైతుల ఆందోళన..డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి విక్రయాలు