కార్తీక పౌర్ణమి రోజున జ్వాలా తోరణం ఎందుకు చేస్తారంటే..!! 

అన్ని మసాలాలో పవిత్ర కార్తీక మాసం శివునికి చాలా ఇష్టమైన మాసంగా ఈశ్వరుడిని హిందువులు కొలుస్తూ ఉంటారు. ఈ కార్తీక మాసంలో శివ భక్తులు ఎంతో నిబద్దతతో ఉపవాసాలు ఉంటూ, కార్తీక మాసంలో ప్రతి రోజు విశేషంగా ఈశ్వరుడిని ఆరాధిస్తూ దీపార్చనలు మరియు పూజలు నిర్వహిస్తారు. ఈ కార్తీక మాసంలో సోమవారములను కార్తీక సోమవారలుగా పిలుస్తూ ఉంటారు. సోమవారం ఈశ్వరుడిని పూజించే హిందూ భక్తులు కార్తీక సోమవారం రోజున దీపారాధనలు చేస్తూ తమ కోర్కెలను శివునికి చెప్పుకుంటారు.

కార్తీక పౌర్ణమి రోజున ప్రతి శివ శైవ క్షేత్రంలో గొప్పగా జ్వాలా తోరణం ఏర్పాటు చేసి ఉత్సవ మూర్తులు అయిన పార్వతి మరమేశ్వరులను ఆ జ్వాలా తోరణంలో మధ్య ప్రదక్షిణలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజుఈ జ్వాలా తోరణ ప్రదక్షిణాలు జరుగుతు ఉంటాయి. అసలు ఈ జ్వాలా తోరణం వెనుక ఉన్న అంతర్గతం ఏంటి అంటే..

కార్తీక పౌర్ణమి శుభ ఘడియలు ఇవే.. నేటి పంచాగం తెలుసుకోండి!

దేవతలు మరియు రాక్షేసులు కలిసి అమృతం కోసం క్షీర సాగరాన్ని చిలికెటప్పుడు వచ్చిన హాలహలాన్ని ఎలా అడ్డుకోవాలో తేలిక దేవతలు మరియు రాక్షసులు భయబ్రాంతులకు గురై ఈశ్వరుడిని ప్రార్ధించగా, మహా దేవుడు అయిన పరమేశ్వరుడు హాలహలాన్ని తనకు తానుగా మింగేస్తాడు. అదే సమయంలో మాత పరమేశ్వరి హాలహలం నుంచి తన భర్త మహా దేవుడిని రక్షించుకోవటానికి కార్తీక పౌర్ణమి నాడు జ్వాలా తోరణంగా గుండా ప్రదక్షిణ చేయాలి అనుకున్నారంట మాత పార్వతి. అదే విధంగా ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి నాడు ప్రతి శైవ క్షేత్రంలో జ్వాలా తోరణం ఏర్పాటు చేసి ఉత్సవ మూర్తులు అయినా పార్వతి పరమేశ్వరులను ప్రదక్షిణాలు చేయిస్తారు. ఈ జ్వాలా తోరణంలో భక్తులు ఎవరైనా ప్రదక్షిణలు చేస్తే వారికి అరిష్టాలు అన్ని దూరమై సకల సంతోషాలతో ఆనందంగా ఉంటారని, మృత్యు భయం లేదా యమ భయం ఉండవని ప్రతీక.

తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..

Source link

7k network
Recent Posts

“ఫైర్‌మెన్ పాసింగ్ అవుట్ పరేడ్‌ లో సీఎం రేవంత్..”జగన్ ను కొలంబియన్ డ్రగ్ లార్డ్ తో పోల్చిన బాబు..”రెడ్ బుక్ తెరవకముందే గగ్గోలు పెడుతున్న జగన్- లోకేష్..”తిరుపతిలో కిలాడి దంపతుల అరెస్ట్..”బెంగళూరులో యువతిపై దాడి..

అసెంబ్లీలో వైకాపా పై ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు.. ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నకిలీ విలేఖరులు..పోలీస్ స్టేషన్లో రెచ్చిపోయిన నకిలీ విలేఖరి.. వివేకా హత్య కేసులో దస్తగిరి పేరు తొలగింపు.. పొదిలి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..రాష్ట్ర తరగతులను జయప్రదం చేయండి..పీ డీ ఎస్ యూ..

కొత్త ప‌థ‌కాల‌కే రేవంత్ జై!..అమరావతిలో ల్యాండ్ పూలింగ్ షురూ..మోడీ మాయతో ఏపీకి అన్యాయం.. • ప్రజలు మోసపోతున్న మాట్లాడలేని జగన్ ..సమస్యలపై మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల..ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పొదిలి సీఐ.. వైకాపా కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అన్నా.. ప్రకాశం జిల్లా కలెక్టర్ పర్యటన.. రషీద్ హత్య కేసులో నిందితుల అరెస్టు..

ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు..అసెంబ్లీ హైలెట్స్..లిక్క‌ర్ పాల‌సీపై విచార‌ణ‌..జ‌గ‌న్‌ను అరెస్టు చేస్తారా?..ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలు: భట్టి..బడ్జెట్లో మైనార్టీలపై వివక్షత పై అవాజ్ కమిటీ ఆగ్రహం..ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్..ప్రకాశంలో తూనికలు కొలతల శాఖ దాడులు.

కుర్చీని కాపాడుకొనే బడ్జెట్- కాంగ్రెస్,సీపీఎం..నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం-సీఎం స్టాలిన్ మద్దతు..ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట..జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్..కరకట్టలో రైతుల ఆందోళన..డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి విక్రయాలు