ఇంద్రాకీలాద్రిలో ఆలయ కోటి దీపోత్సవం.. వేలాదిగా తరలివచ్చిన భక్తులు

కార్తీక మాసం అంటే శివునికి అత్యంత ప్రీతి వంతమైన పుణ్య మాసంగా హిందువులు భావిస్తారు. ఈ కార్తీక మాసంలో భక్తులు ఈశ్వరునికి సంవత్సరం అంతా చేయాలిసిన దీపారాధనలను కార్తీక మాసంలో చేస్తుంటారు. కార్తీక పౌర్ణమినాడు అధిక సంఖ్యలో ఈశ్వరునికి దీపాలు వెలిగించి తమ కోర్కెలను శివునికి చెప్పుకుంటారు. ఈశ్వరునికి సంబందించిన ప్రతి శివాలయంలో విశేషంగా కోటి దీపోత్సవ వేడుకలను నిర్వహిస్తారు. ఈ కోటి దీపోత్సవ వేడుకలలో అశేషంగా మహిళా భక్తులు వేలాదిగా పాల్గొంటారు.

విజయవాడ ఇంద్రాకీలాద్రి ఆలయంలో కార్తీక పౌర్ణమి పుణ్య దినమున 5 వేల మంది మహిళలు అశ్లేషంగా కోటి దీపోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్తీక మాస కోటి దీపోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ విచ్చేసి, కనక దుర్గ అమ్మవారి ఇంద్రాకిలాద్రి ఆలయంలో ఏర్పాటు చేసిన 5 వేల మంది మహిళా భక్తులతో కలిసి కోటి దీపోత్సవ వేడుకలను ఆరంభించారు.

కార్తీక పౌర్ణమి శుభ ఘడియలు ఇవే.. నేటి పంచాగం తెలుసుకోండి!

ఇంద్రాకిలాద్రి ఆలయ పండితులు మాట్లాడుతూ… కార్తీక పౌర్ణమి సందర్బంగా ప్రదోష కాలంలో దీప ప్రజ్వలనతో కోటి దీపోత్సవం కార్యక్రమం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ కొట్టు సత్యనారాయణప్రారంభించారు. అనంతరంఅమ్మవారిని దర్శించుకున్నారు. వేదపండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదములు, చిత్రపటం అందజేశారు. కోటి దీపోత్సవం కార్యక్రమం నందు భక్తులు విశేషముగా పాల్గొని, దీపములు వెలిగించి శ్రీ అమ్మవారిని, స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలకమండలి వారు, ఆలయ కార్యనిర్వాహక ఇంజినీర్లు, సహాయ కార్యనిర్వాహణాధికారులు, వైదిక కమిటీ సభ్యులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు అని తెలిపారు.

తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..

Source link

7k network
Recent Posts

అసెంబ్లీలో వైకాపా పై ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు.. ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నకిలీ విలేఖరులు..పోలీస్ స్టేషన్లో రెచ్చిపోయిన నకిలీ విలేఖరి.. వివేకా హత్య కేసులో దస్తగిరి పేరు తొలగింపు.. పొదిలి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..రాష్ట్ర తరగతులను జయప్రదం చేయండి..పీ డీ ఎస్ యూ..

కొత్త ప‌థ‌కాల‌కే రేవంత్ జై!..అమరావతిలో ల్యాండ్ పూలింగ్ షురూ..మోడీ మాయతో ఏపీకి అన్యాయం.. • ప్రజలు మోసపోతున్న మాట్లాడలేని జగన్ ..సమస్యలపై మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల..ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పొదిలి సీఐ.. వైకాపా కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అన్నా.. ప్రకాశం జిల్లా కలెక్టర్ పర్యటన.. రషీద్ హత్య కేసులో నిందితుల అరెస్టు..

ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు..అసెంబ్లీ హైలెట్స్..లిక్క‌ర్ పాల‌సీపై విచార‌ణ‌..జ‌గ‌న్‌ను అరెస్టు చేస్తారా?..ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలు: భట్టి..బడ్జెట్లో మైనార్టీలపై వివక్షత పై అవాజ్ కమిటీ ఆగ్రహం..ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్..ప్రకాశంలో తూనికలు కొలతల శాఖ దాడులు.

కుర్చీని కాపాడుకొనే బడ్జెట్- కాంగ్రెస్,సీపీఎం..నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం-సీఎం స్టాలిన్ మద్దతు..ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట..జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్..కరకట్టలో రైతుల ఆందోళన..డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి విక్రయాలు

పెద్దన్న అంటే ..ఇచ్చింది గుండుసున్నా !..కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై కక్ష చూపించారు..అన్ని రూపాల్లో నిరసన తెలియజేస్తాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలి..సీఎం రేవంత్.. హర్షం వ్యక్తం చేసిన ఏపీ మంత్రులు..పొదిలి నగర పంచాయితీలోని మున్సిపల్ కార్మికులకు 6నెలల హెల్త్ అలవెన్స్ బకాయిలను చెల్లించాలి..రాష్ట్రస్థాయి బండలాగుడి పోటీలను ప్రారంభించిన ఎంపీపీ అమూల్య…