AP Politics: టీడీపీ, జనసేన పొత్తు ఆ విషయంలో వైసీపీ రిలాక్స్ ఎందుకంటే …………

(Anna Raghu,Senior Correspondent News18,Amaravathi)

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో 2024 ఎన్నికల్లో టిడిపి, కాంగ్రెస్, బిజెపి, వైసిపి, జనసేన పోటీ పడుతున్నాయి. మేమంటే మేము, మేము గెలుస్తాము, అంటూ  ఎన్నో వాగ్దానాలు చేస్తున్నారు. అధికార పార్టీ అయినా వైసీపీ అయితే 175కు 175 సాధిస్తామని చెప్తోంది. అలానే టిడిపి, జనసేన, బిజెపిలు  కూడా ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. కార్యకర్తల్లో ఉత్సాహాన్ని రేపుతున్నాయి. ఎవరికి వారు పధకాలను ప్రకటిస్తున్నారు.  అయితే జనసేన అధినేత అయినా పవన్ కల్యాణ్ (Pawan Kalyan) 2024 ఎన్నికల్లో బిజెపితో పొత్తు కుదురుచుకుంటున్నారని చెప్పారు. కానీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అరెస్ట్ తో టిడిపి జనసేనతో పోటీ చేస్తున్నట్టు స్వయంగా ఆయనే ప్రకటించారు.టిడిపితో కలిసి నడుస్తామని జనసేన అధినేత ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.మరి టీడీపీతో దోస్తీకి వెనకడుగు వేస్తున్నబిజెపి జనసేనతోనే కలుస్తుందా, లేక టిడిపితో కలుస్తుందా అనేది మాత్రం ఇంత వరకు క్లారిటీ ఇవ్వలేదు.

జనసేన,టీడీపీ పొత్తు వైసీపీకి ప్లస్ అవుతుందా..

జనసేన టీడీపీ పొత్తు విషయంలో వైసీపీ ఒకింత హ్యాపీ గా ఉందనే అనుకోవాలి. ఎందుకంటే జగన్ ఎమ్మెల్యే ల ప్రోగ్రెస్ రిపోర్ట్, గడప గడప గడపకు ఎచీవ్మెంట్ తో పాటు ఐప్యాక్ నివేదికల ఆధారంగా కొంత మంది ఎమ్మెల్యే లతో పాటు మంత్రులను మందలించినట్లుగా సమాచారం. అయితే వారిలో కొందరు టీడీపీలోకి వెళ్లలేక..జనసేనాలోకి వెళ్లాలని ప్లాన్లు వేసుకున్నారు.షడన్ గా టీడీపీ,జనసేన పొత్తుతో వారికి వైసీపీ తప్ప ప్రత్యామ్నాయం లేకుండా పోయిందని అధికార వైసీపీ భావిస్తుంది.

ANDHRA PRADESH:చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ ..స్కిల్ స్కాం కేసులో టీడీపీ చీఫ్ కు బెయిల్

వైసీపీ రిలాక్స్..

ఈ పొత్తుతో తమ పార్టీ నుంచి వలసలు, వేరే పార్టీలోకి జంప్ చేసే వారు ఉండరని వైసీపీ శ్రేణులు భావిస్తున్నారు.ఎలాగూ పార్టీలో ఉంటారు కాబట్టి అధినేత మెప్పు పొందేందుకు కూడా ఎంతో కొంత కృషి చేస్తారని వైసీపీ నాయకులు చర్చించుకుంటున్నట్లుగా తెలుస్తోంది.టీడీపీ, జనసేన పొత్తు వల్ల తమకు మేలే జరిగింది అని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి.తమ అధినాయకత్వం ఆ విషయంలో రిలాక్స్ అయినట్లు తాడేపల్లి వర్గాల వాదన.

మీకు ఇలా అవుతుంటే, కొబ్బరి నీళ్లు తాగండి


మీకు ఇలా అవుతుంటే, కొబ్బరి నీళ్లు తాగండి

జనం తిరస్కరిస్తే ..

తమ నేతలు పార్టీ మారే ఛాన్సు లేకుండా పోయిందని వైసీపీ సంబర పడుతున్నప్పటికి..వాళ్లలో కూడా కొందరు ప్రజాప్రతినిధులకు ప్రజల్లో మంచి పేరు లేదు. ఈ కారణంగా ఈసారి ఎన్నికల్లో ప్రజలు వారి కాకుండా టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్ధికో ఓట్లు వేస్తే ఆ రూపంలో అధికార పార్టీకి నష్టం తప్పదని రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..

Source link

7k network
Recent Posts

అసెంబ్లీలో వైకాపా పై ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు.. ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నకిలీ విలేఖరులు..పోలీస్ స్టేషన్లో రెచ్చిపోయిన నకిలీ విలేఖరి.. వివేకా హత్య కేసులో దస్తగిరి పేరు తొలగింపు.. పొదిలి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..రాష్ట్ర తరగతులను జయప్రదం చేయండి..పీ డీ ఎస్ యూ..

కొత్త ప‌థ‌కాల‌కే రేవంత్ జై!..అమరావతిలో ల్యాండ్ పూలింగ్ షురూ..మోడీ మాయతో ఏపీకి అన్యాయం.. • ప్రజలు మోసపోతున్న మాట్లాడలేని జగన్ ..సమస్యలపై మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల..ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పొదిలి సీఐ.. వైకాపా కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అన్నా.. ప్రకాశం జిల్లా కలెక్టర్ పర్యటన.. రషీద్ హత్య కేసులో నిందితుల అరెస్టు..

ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు..అసెంబ్లీ హైలెట్స్..లిక్క‌ర్ పాల‌సీపై విచార‌ణ‌..జ‌గ‌న్‌ను అరెస్టు చేస్తారా?..ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలు: భట్టి..బడ్జెట్లో మైనార్టీలపై వివక్షత పై అవాజ్ కమిటీ ఆగ్రహం..ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్..ప్రకాశంలో తూనికలు కొలతల శాఖ దాడులు.

కుర్చీని కాపాడుకొనే బడ్జెట్- కాంగ్రెస్,సీపీఎం..నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం-సీఎం స్టాలిన్ మద్దతు..ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట..జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్..కరకట్టలో రైతుల ఆందోళన..డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి విక్రయాలు

పెద్దన్న అంటే ..ఇచ్చింది గుండుసున్నా !..కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై కక్ష చూపించారు..అన్ని రూపాల్లో నిరసన తెలియజేస్తాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలి..సీఎం రేవంత్.. హర్షం వ్యక్తం చేసిన ఏపీ మంత్రులు..పొదిలి నగర పంచాయితీలోని మున్సిపల్ కార్మికులకు 6నెలల హెల్త్ అలవెన్స్ బకాయిలను చెల్లించాలి..రాష్ట్రస్థాయి బండలాగుడి పోటీలను ప్రారంభించిన ఎంపీపీ అమూల్య…