ఒక్క రోజులోనే పంచారామ దర్శనం… తక్కువ ధరకే ఆర్‌టీసీ టూర్ ప్యాకేజీ

కార్తీక మాసం శివునికి ప్రత్యేకమైన మాసంగా ఈశ్వరుని దర్శనం కోసం భక్తులు ప్రసిద్ధ శివాలయ క్షేత్రలకు తరలి వెళ్తుంటారు. కార్తీక మాస పంచారామ దర్శనం కోసం
ఏపీఎస్‌ఆర్టీసీ
అవనిగడ్డ నుంచి పంచారామ యాత్రకు (Pancharama Yatra) ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ వాసులు ఈ కార్తీక మాస పంచారామ యాత్రను ఉపయోగించుకోవాలి ఏపీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు.

ఒకే రోజు పంచారామ దర్శన భాగ్యం ఆర్.టి.సి వారు కల్పిస్తున్నట్లు డిపో మేనేజర్ కె హనుమంత రావు చెప్పారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ పంచారామాలయిన అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటను కార్తీకమాసంలో ఒకే రోజులో దర్శించిన అఖండ పుణ్యం అని అన్నారు.

Lambasingi: లంబసింగి వెళ్తున్నారా? ఈ బోట్ షికార్ అస్సలు మిస్ అవ్వొద్దు

అవనిగడ్డ డిపో నుంచి కార్తీక మాసంలో ప్రతి శనివారం, ఆదివారం రాత్రి 12గంటలకు బస్సులు బయలు దేరతాయి. పంచారామాలను దర్శించుకుని మరుసటి రోజు రాత్రికి అవనిగడ్డ తిరిగివస్తాయి. టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే ఆల్ట్రా డీలక్స్ బస్సు చార్జీ రూ.1245, సూపర్ లగ్జరీ రూ.1300 చెల్లించాలి. నవంబర్ 18, 19, 25, 26, డిసెంబర్ 2, 3, 9, 10 తేదీల్లో పంచారామాలకు అవనిగడ్డ డిపో నుంచి ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి.

జామతోట సాగుతో రోజుకు రూ.1 లక్ష ఆదాయం… ఈ రైతు ఎలా పండిస్తున్నాడంటే

అలంపూర్ యాత్రకు 4 రోజుల పాటు రూ.3 వేల చార్జీతో ప్యాకేజీ అందుబాటులో ఉంది. కార్తీక మాసంలో ప్రతి శనివారం ఈ బస్సు బయల్దేరుతుంది. ప్రసిద్ధి దేవాలయాలైన బ్రహ్మంగారి గుడి, అహోబిలం, మహానంది, యాగంటి, మంత్రాలయం, అలంపూర్, శ్రీశైలం, త్రిపురాంతకం దర్శించుకునేందుకు సూపర్ లగ్జరీ సర్వీసులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..

Source link

7k network
Recent Posts

అసెంబ్లీలో వైకాపా పై ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు.. ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నకిలీ విలేఖరులు..పోలీస్ స్టేషన్లో రెచ్చిపోయిన నకిలీ విలేఖరి.. వివేకా హత్య కేసులో దస్తగిరి పేరు తొలగింపు.. పొదిలి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..రాష్ట్ర తరగతులను జయప్రదం చేయండి..పీ డీ ఎస్ యూ..

కొత్త ప‌థ‌కాల‌కే రేవంత్ జై!..అమరావతిలో ల్యాండ్ పూలింగ్ షురూ..మోడీ మాయతో ఏపీకి అన్యాయం.. • ప్రజలు మోసపోతున్న మాట్లాడలేని జగన్ ..సమస్యలపై మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల..ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పొదిలి సీఐ.. వైకాపా కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అన్నా.. ప్రకాశం జిల్లా కలెక్టర్ పర్యటన.. రషీద్ హత్య కేసులో నిందితుల అరెస్టు..

ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు..అసెంబ్లీ హైలెట్స్..లిక్క‌ర్ పాల‌సీపై విచార‌ణ‌..జ‌గ‌న్‌ను అరెస్టు చేస్తారా?..ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలు: భట్టి..బడ్జెట్లో మైనార్టీలపై వివక్షత పై అవాజ్ కమిటీ ఆగ్రహం..ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్..ప్రకాశంలో తూనికలు కొలతల శాఖ దాడులు.

కుర్చీని కాపాడుకొనే బడ్జెట్- కాంగ్రెస్,సీపీఎం..నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం-సీఎం స్టాలిన్ మద్దతు..ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట..జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్..కరకట్టలో రైతుల ఆందోళన..డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి విక్రయాలు

పెద్దన్న అంటే ..ఇచ్చింది గుండుసున్నా !..కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై కక్ష చూపించారు..అన్ని రూపాల్లో నిరసన తెలియజేస్తాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలి..సీఎం రేవంత్.. హర్షం వ్యక్తం చేసిన ఏపీ మంత్రులు..పొదిలి నగర పంచాయితీలోని మున్సిపల్ కార్మికులకు 6నెలల హెల్త్ అలవెన్స్ బకాయిలను చెల్లించాలి..రాష్ట్రస్థాయి బండలాగుడి పోటీలను ప్రారంభించిన ఎంపీపీ అమూల్య…