👉గిద్దలూరు లోనే నివాసం ఉంటా.. నాగార్జున రెడ్డి.. ఆర్మీ జవాను భౌతికకాయానికి నివాళులు

👉ఇక నుంచి తన నివాసం గిద్దలూరు లోనే: నాగార్జున రెడ్డి

ఇక నుంచి తన నివాసం గిద్దలూరు లోనే అని గిద్దలూరు ఇన్చార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి తెలిపారు. గిద్దలూరు మండల పరిషత్ కార్యాలయంలో ఆయన శనివారం మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక నుంచి తన నివాసం గిద్దలూరు లోనే అని నాన్లో లోకల్ అనే మాటకు ఇక తావులేదని గిద్దలూరు నియోజకవర్గంలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని అన్నారు. సీఎం జగన్ మాట ప్రకారం తాను గిద్దలూరు నియోజకవర్గానికి వచ్చినట్లుగా తెలిపారు.తాను గిద్దలూరు వైసిపి ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి తనపై సోషల్ మీడియాలో అధికంగా విమర్శలు వస్తున్నాయని కావాలంటే తమ కుటుంబం అక్రమాలకు పాల్పడి ఉంటే ఆర్టిఐ ఆక్ట్ ద్వారా నిరూపించాలని అన్నారు.👉

ఇక గిద్దలూరు నియోజకవర్గంలో 40 వేలకు పైగా ఆర్మీ ఉద్యోగులు ఉన్నారని వారందరూ దేశ సేవకై అంకితమై ఉన్నారని వారికోసం సీఎం జగన్ తో మాట్లాడి వారి సమస్యలు పరిష్కరించేందుకు వారికి సదుపాయాలు కల్పించేందుకు ముందు ఉంటానని అన్నారు. అతి త్వరలో నియోజకవర్గ మొత్తం పర్యటించి కార్యకర్తలతో కలుస్తానని ప్రజల సమస్యలపై దృష్టి సారిస్తానని అన్నారు. ఎమ్మెల్యే అన్నారాంబాబుతోపాటు తనతో సీఎం జగన్ మాట్లాడి నియోజకవర్గలా మార్పిడి చేశారని అన్నారు. సీఎం జగన్ ఇచ్చిన ఆదేశాలను పాటించడంతో పాటు నియోజకవర్గంలో ప్రజ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.

  • APIIC చైర్మన్ ప్రకాశం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,మాజీ ఎమ్మెల్యే జంకె.వెంకటరెడ్డిని కంభం మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొంగటి చెన్నారెడ్డి,అర్ధవీడు మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ చేగిరెడ్డి పోతిరెడ్డి, మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.
  • 👉 గుండెపోటుతో మరణించిన ఆర్మీ జవాన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన గిద్దలూరు వైఎస్సార్ సీపీ ఇన్చార్జి కుందురు

రాచర్ల మండలం సోమిదేవిపల్లె గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ బత్తుల వెంకటరాజు (40)గురువారం రాత్రి కోలుకొతా లో గుండెపోటుతో మృతి చెందడంతో శనివారం ఆయన భౌతికకాయాన్ని సోమిదేవిపల్లె గ్రామానికి తీసుకోనిరాగా విషయం తెలుసుకున్న గిద్దలూరు నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి, మార్కాపురం శాసనసభ్యులు కుందురు నాగార్జునరెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించి కుటుంబసభ్యులను పరామర్శించారు.కార్యక్రమంలో ఆయనతోపాటు వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

7k network
Recent Posts

“ఫైర్‌మెన్ పాసింగ్ అవుట్ పరేడ్‌ లో సీఎం రేవంత్..”జగన్ ను కొలంబియన్ డ్రగ్ లార్డ్ తో పోల్చిన బాబు..”రెడ్ బుక్ తెరవకముందే గగ్గోలు పెడుతున్న జగన్- లోకేష్..”తిరుపతిలో కిలాడి దంపతుల అరెస్ట్..”బెంగళూరులో యువతిపై దాడి..

అసెంబ్లీలో వైకాపా పై ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు.. ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నకిలీ విలేఖరులు..పోలీస్ స్టేషన్లో రెచ్చిపోయిన నకిలీ విలేఖరి.. వివేకా హత్య కేసులో దస్తగిరి పేరు తొలగింపు.. పొదిలి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..రాష్ట్ర తరగతులను జయప్రదం చేయండి..పీ డీ ఎస్ యూ..

కొత్త ప‌థ‌కాల‌కే రేవంత్ జై!..అమరావతిలో ల్యాండ్ పూలింగ్ షురూ..మోడీ మాయతో ఏపీకి అన్యాయం.. • ప్రజలు మోసపోతున్న మాట్లాడలేని జగన్ ..సమస్యలపై మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల..ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పొదిలి సీఐ.. వైకాపా కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అన్నా.. ప్రకాశం జిల్లా కలెక్టర్ పర్యటన.. రషీద్ హత్య కేసులో నిందితుల అరెస్టు..

ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు..అసెంబ్లీ హైలెట్స్..లిక్క‌ర్ పాల‌సీపై విచార‌ణ‌..జ‌గ‌న్‌ను అరెస్టు చేస్తారా?..ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలు: భట్టి..బడ్జెట్లో మైనార్టీలపై వివక్షత పై అవాజ్ కమిటీ ఆగ్రహం..ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్..ప్రకాశంలో తూనికలు కొలతల శాఖ దాడులు.

కుర్చీని కాపాడుకొనే బడ్జెట్- కాంగ్రెస్,సీపీఎం..నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం-సీఎం స్టాలిన్ మద్దతు..ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట..జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్..కరకట్టలో రైతుల ఆందోళన..డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి విక్రయాలు