గిద్దలూరులో ప్రాంతీయ ప్రజా వైద్యశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి.. వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే అన్నా..👉 అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

 

  • 👉ప్రాంతీయ ప్రజా వైద్యశాలను ప్రారంభించిన ఇన్ చార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి..ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని గిద్దలూరు ప్రాంతీయ వైద్యశాలను గిద్దలూరు వైసిపి ఇన్చార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి ఆదివారం ప్రారంభించారు. గిద్దలూరు పరిసర ప్రాంతాల ప్రజల వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకొని సీఎం జగన్ సహాయ సహకారాలతో 24 కోట్ల రూపాయలతో వంద పడకల ప్రాంతీయ ప్రజా వైద్యశాలను నిర్మించడం జరిగిందని ఇన్చార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి అన్నారు. పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో బాగా వెనుకబడి ప్రాంతంగా సీఎం జగన్ గుర్తించారన్నారు.గిద్దలూరు నియోజకవర్గ అభివృద్ధికి సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు.గిద్దలూరు పరిసర ప్రాంతాల ప్రజలు వైద్యం కోసం పక్క జిల్లాలకు వెళ్ళవలసిన అవసరం లేకుండా గిద్దలూరు ప్రాంతీయ వైద్యశాల రూపుదిద్దుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ వైద్యశాల సూపరిండెంట్ సూరిబాబు తో పాటు వైద్యశాల వైద్యులు సిబ్బంది పలువురు వైసిపి నాయకులు కార్యకర్తలు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

👉పలు శుభ కార్యక్రమాలలో పాల్గొన్న గిద్దలూరు వైకాపా సమన్వయకర్త నాగార్జున రెడ్డి

👉గిద్దలూరు మండలం సంజీవరావుపేట వైఎస్ఆర్సిపి నాయకులు ఎర్రంరెడ్డి వెంకట రెడ్డి కుమార్తె వర్షిత పుష్పాలంకరణ ఫంక్షన్ హాజరై చిన్నారిని ఆశీర్వదించారు.

👉 లాయర్ హిమ శేఖర్ రెడ్డి కుమార్తె నిశ్చితార్థానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమంలోఎంపీపీ కడప లక్ష్మీ వంశీధర్ రెడ్డి,కృష్ణారెడ్డి ,రమణారెడ్డి వైఎస్ఆర్సిపి ముఖ్యనాయకులు పాల్గొన్నారు.

👉 అర్ధవీడు మండలం అర్థవీటి సర్పంచ్ మునగాల వసంతమ్మ పక్షన్ లో గిద్దలూరు ఇంచార్జీ కుందూరు నాగర్జున రెడ్డి మామ కంభం మాజీ శాసన సభ్యులు ఉడుముల శ్రీనివాసరెడ్డి మండల వైఎస్ఆర్ నాయకులు పాల్గొన్నారు..

👉 వధూవరులను ఆశీర్వదించిన గిద్దలూరు ఎమ్మెల్యే మార్కాపురం వైకాపా సమన్వయకర్త అన్నా..

పట్టణంలో ఆదివారం జరిగిన కొండవీటి వారి పెళ్లి మహోత్సవంలో మార్కాపురం సమన్వయకర్త అన్నా వెంకట రాంబాబు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయనతోపాటు వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

*అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తి అరెస్టు*♦♦

ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం జే.బి.కె పురం గ్రామంలో ఆదివారం అక్రమంగా మద్యం అమ్ముతున్న ఓ వ్యక్తిని ఎస్ఐ నరసింహారావు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తి వద్ద నుండి 32(180ఎం.ఎల్) మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని ఎస్ఐ నరసింహారావు తెలిపారు.

7k network
Recent Posts

అసెంబ్లీలో వైకాపా పై ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు.. ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నకిలీ విలేఖరులు..పోలీస్ స్టేషన్లో రెచ్చిపోయిన నకిలీ విలేఖరి.. వివేకా హత్య కేసులో దస్తగిరి పేరు తొలగింపు.. పొదిలి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..రాష్ట్ర తరగతులను జయప్రదం చేయండి..పీ డీ ఎస్ యూ..

కొత్త ప‌థ‌కాల‌కే రేవంత్ జై!..అమరావతిలో ల్యాండ్ పూలింగ్ షురూ..మోడీ మాయతో ఏపీకి అన్యాయం.. • ప్రజలు మోసపోతున్న మాట్లాడలేని జగన్ ..సమస్యలపై మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల..ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పొదిలి సీఐ.. వైకాపా కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అన్నా.. ప్రకాశం జిల్లా కలెక్టర్ పర్యటన.. రషీద్ హత్య కేసులో నిందితుల అరెస్టు..

ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు..అసెంబ్లీ హైలెట్స్..లిక్క‌ర్ పాల‌సీపై విచార‌ణ‌..జ‌గ‌న్‌ను అరెస్టు చేస్తారా?..ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలు: భట్టి..బడ్జెట్లో మైనార్టీలపై వివక్షత పై అవాజ్ కమిటీ ఆగ్రహం..ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్..ప్రకాశంలో తూనికలు కొలతల శాఖ దాడులు.

కుర్చీని కాపాడుకొనే బడ్జెట్- కాంగ్రెస్,సీపీఎం..నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం-సీఎం స్టాలిన్ మద్దతు..ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట..జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్..కరకట్టలో రైతుల ఆందోళన..డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి విక్రయాలు

పెద్దన్న అంటే ..ఇచ్చింది గుండుసున్నా !..కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై కక్ష చూపించారు..అన్ని రూపాల్లో నిరసన తెలియజేస్తాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలి..సీఎం రేవంత్.. హర్షం వ్యక్తం చేసిన ఏపీ మంత్రులు..పొదిలి నగర పంచాయితీలోని మున్సిపల్ కార్మికులకు 6నెలల హెల్త్ అలవెన్స్ బకాయిలను చెల్లించాలి..రాష్ట్రస్థాయి బండలాగుడి పోటీలను ప్రారంభించిన ఎంపీపీ అమూల్య…