గిద్దలూరులో ప్రాంతీయ ప్రజా వైద్యశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి.. వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే అన్నా..👉 అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

 

  • 👉ప్రాంతీయ ప్రజా వైద్యశాలను ప్రారంభించిన ఇన్ చార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి..ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని గిద్దలూరు ప్రాంతీయ వైద్యశాలను గిద్దలూరు వైసిపి ఇన్చార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి ఆదివారం ప్రారంభించారు. గిద్దలూరు పరిసర ప్రాంతాల ప్రజల వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకొని సీఎం జగన్ సహాయ సహకారాలతో 24 కోట్ల రూపాయలతో వంద పడకల ప్రాంతీయ ప్రజా వైద్యశాలను నిర్మించడం జరిగిందని ఇన్చార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి అన్నారు. పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో బాగా వెనుకబడి ప్రాంతంగా సీఎం జగన్ గుర్తించారన్నారు.గిద్దలూరు నియోజకవర్గ అభివృద్ధికి సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు.గిద్దలూరు పరిసర ప్రాంతాల ప్రజలు వైద్యం కోసం పక్క జిల్లాలకు వెళ్ళవలసిన అవసరం లేకుండా గిద్దలూరు ప్రాంతీయ వైద్యశాల రూపుదిద్దుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ వైద్యశాల సూపరిండెంట్ సూరిబాబు తో పాటు వైద్యశాల వైద్యులు సిబ్బంది పలువురు వైసిపి నాయకులు కార్యకర్తలు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

👉పలు శుభ కార్యక్రమాలలో పాల్గొన్న గిద్దలూరు వైకాపా సమన్వయకర్త నాగార్జున రెడ్డి

👉గిద్దలూరు మండలం సంజీవరావుపేట వైఎస్ఆర్సిపి నాయకులు ఎర్రంరెడ్డి వెంకట రెడ్డి కుమార్తె వర్షిత పుష్పాలంకరణ ఫంక్షన్ హాజరై చిన్నారిని ఆశీర్వదించారు.

👉 లాయర్ హిమ శేఖర్ రెడ్డి కుమార్తె నిశ్చితార్థానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమంలోఎంపీపీ కడప లక్ష్మీ వంశీధర్ రెడ్డి,కృష్ణారెడ్డి ,రమణారెడ్డి వైఎస్ఆర్సిపి ముఖ్యనాయకులు పాల్గొన్నారు.

👉 అర్ధవీడు మండలం అర్థవీటి సర్పంచ్ మునగాల వసంతమ్మ పక్షన్ లో గిద్దలూరు ఇంచార్జీ కుందూరు నాగర్జున రెడ్డి మామ కంభం మాజీ శాసన సభ్యులు ఉడుముల శ్రీనివాసరెడ్డి మండల వైఎస్ఆర్ నాయకులు పాల్గొన్నారు..

👉 వధూవరులను ఆశీర్వదించిన గిద్దలూరు ఎమ్మెల్యే మార్కాపురం వైకాపా సమన్వయకర్త అన్నా..

పట్టణంలో ఆదివారం జరిగిన కొండవీటి వారి పెళ్లి మహోత్సవంలో మార్కాపురం సమన్వయకర్త అన్నా వెంకట రాంబాబు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయనతోపాటు వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

*అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తి అరెస్టు*♦♦

ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం జే.బి.కె పురం గ్రామంలో ఆదివారం అక్రమంగా మద్యం అమ్ముతున్న ఓ వ్యక్తిని ఎస్ఐ నరసింహారావు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తి వద్ద నుండి 32(180ఎం.ఎల్) మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని ఎస్ఐ నరసింహారావు తెలిపారు.

7k network
Recent Posts

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం

కరెంటు బిల్లులపై ఏపీ సీఎం చంద్రబాబు ఊరటనిచ్చే ప్రకటన..50 లక్షలు సీఎమ్ రిలీఫ్ ఫండ్ కు చెక్ అందజేసిన ఎమ్మెల్యే అమిలినేని..తీవ్రంగా నష్టపోయాం…పెద్దమనసుతో ఆదుకోండి-మంత్రి నారా లోకేష్..బాసర ట్రిపుల్ ఐటీలో 2000 మంది విద్యార్థుల ఆందోళన..భోజనం పెట్టి మరీ సమస్యలు విన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..జగన్ పర్యటనకు హైకోర్టు బ్రేక్..తెలంగాణ సీఎస్ మీద మోడీ సర్కార్ సీరియస్?..తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేష్‌కుమార్‌గౌడ్‌.అదనపు భద్రతకు జగన్ అనర్హుడు: నచికేత్.

సీఎం చంద్రబాబుకి తప్పిన పెను ప్రమాదం..వెలుగులోకి ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలు.. క్రమశిక్షణ చర్య…apuwj ఆధ్వర్యంలో వరద బాధితులకు విరాళం..22న హలోమాల చలో ఒంగోలు..శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల, మాజీ ఎమ్మెల్యే పద అన్నా..కంభంలో ఘనంగా టీచర్స్ డే.. పలువురికి ఘన సన్మానం.

ఏపీలో నేడు కేంద్ర బృందం పర్యటన..జగన్ ఐదు నిముషాల షో..ముఖ్యమంత్రి చంద్రబాబు విసుర్లు..బుడమేరుపై ఫలిస్తున్న మంత్రి లోకేష్ కృషి..ఆ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పెన్షన్ రద్దు..బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు..వరద బాధితులకు కంభం వాసుల వితరణ..

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు విస్తృత పర్యటన..పనిచేయని మంత్రులనూ పీకి పారేస్తా😯విజయ సాయి కబ్జా కూల్చివేత….బిడ్డలున్నారు కదా? షర్మిల సంచలన కామెంట్స్..తండ్రిని పట్టించుకోని కొడుకు గిఫ్ట్ డీడ్ రద్దు..పారాలింపిక్స్‌లో తెలంగాణ యువతికి కాంస్యం..నేడు కడప ఉరుసు మహోత్సవం ..వరంగల్ లో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం..