బాపట్ల వైసిపికి భారీ షాక్..బాబు కోసమే పవన్ పని చేస్తున్నాడు: సజ్జల,రోజా, అంబటి….. ***ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటాలకు మద్దతుగా కొండేపిలో నిరసన.. బి పేటలో వైకాపా ఆత్మీయ సమ్మేళనం.

బాపట్ల పట్టణం వైసిపీ కి చెందిన సీనియర్ నాయకులు, ప్రముఖ న్యాయవాది కళ్ళం హరినాథ్ రెడ్డి బాపట్ల నియోజకవర్గ టీడీపీ, జనసేన పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వేగేశన నరేంద్ర వర్మ సమక్షంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీ కండువాకప్పుకొని తెలుగుదేశం పార్టీ లోకి చేరారు

*కొందరికి బుజ్జగింపులు*టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి క్యూ కడుతున్న నేతలు.తొలి జాబితాలో టికెట్లు దక్కని నేతలతో చంద్రబాబు సమావేశం.ఫస్ట్ లిస్టులో సీట్లు కోల్పోయిన వారందరికీ చంద్రబాబు పిలుపు.చంద్రబాబు పిలుపుతో ఉండవల్లి నివాసానికి వెళ్లిన ఆలపాటి రాజా.రేపు పెనుకొండ ఇన్‍ఛార్జ్ పార్థసారథికి పిలుపు.అధినేత నుంచి పిలుపు కోసం వేచిచూస్తున్న సీట్లు దక్కని నేతలు.ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడుతున్న చంద్రబాబు.

👉ఢిల్లీలో మద్దతు ధరలు ఇవ్వాలని కోరుతూ రైతులు చేస్తున్న పోరాటాలకు మద్దతుగా మోడీ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా చలో ఢిల్లీ రైతులపై కాల్పులకి నిరసనగా సోమవారం ప్రకాశం జిల్లా కొండపిలో నిరసన కార్యక్రమం చేయడం జరిగినది.

👉 *జనసైనికులు మరొక్కసారి ఆలోచించుకోండి, బాబు కోసమే పవన్ పని చేస్తున్నాడు: సజ్జల*

అత్యంత దయనీయస్ధితిలో పవన్ ఉన్నారని, చంద్రబాబు పడేసే సీట్లు తీసుకునే స్ధితికి పవన్ దిగజారిపోయారని సజ్జల మండిపడ్డారు. పొలిటికల్ పార్టీ నడిపే లక్షణాలు పవన్ కు లేవని దుయ్యబట్టారు. టీడీపీ, జనసేనవి దింపుడు కళ్లెం ఆశలని, జనసేన మిగిలిన స్ధానాల్లోనూ చంద్రబాబు తన అభ్యర్ధులను పంపుతారని. పవన్ ను అభిమానించే వారంతా ఆలోచించుకోవాలని హితవు పలికారు. 175 స్దానాల్లో నిలబెట్టేందుకు టీడీపీకి అభ్యర్ధులే లేరని ఎద్దేవా చేశారు. 24 స్ధానాల్లో పూర్తిగా అభ్యర్ధులను ప్రకటించలేని స్ధితిలో పవన్ ఉన్నారని, బాబు కోసమే పవన్ పని చేస్తున్నారని సజ్జల విమర్శించారు

👉ప్యాకేజీ కోసం తమ అభిమానులను ఆమ్మేస్తున్నాడు, తస్మాత్ జాగ్రత్త: మంత్రి అంబటి*..పవన్ సీఎం అవుతారని ఆశ పడ్డ జనసైనికులకు తమ నేత కనీసం ఎమ్మెల్యే అవుతాడో లేదో అనే సందేహంతో మిగిల్చారని మంత్రి అంబటి అన్నారు. ప్యాకేజీకి ఆమ్ముడుపోయిన జనసేనని వెంట జనసైనికులు వెళ్లవద్దని హితవు పలికారు, లేదంటే రాష్ట్రాన్ని నాశనం చేస్తారని అన్నారు.

👉బి పేటలో నాగార్జునరెడ్డి కి ఘన స్వాగతం.. వైకాపాఖ్యాలు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి.. సోమవారం జరిగిన బేస్తవారిపేట మండల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్సిపి అభిమానులు, భారీ ఎత్తున పాల్గొన్నారు.బేస్తవారిపేట ఎంపీపీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు.గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త,కుందూరు నాగార్జునరెడ్డి విద్యావంతుడు, సౌమ్యుడు,నిరంతరము ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే గొప్ప మనసున్న మహారాజు అని ఆయన గెలుపు కోసం ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త పనిచేయాలని పలువురు వైకాపా నాయకులు,కార్యకర్తలు కోరారు.

7k network
Recent Posts

అసెంబ్లీలో వైకాపా పై ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు.. ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నకిలీ విలేఖరులు..పోలీస్ స్టేషన్లో రెచ్చిపోయిన నకిలీ విలేఖరి.. వివేకా హత్య కేసులో దస్తగిరి పేరు తొలగింపు.. పొదిలి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..రాష్ట్ర తరగతులను జయప్రదం చేయండి..పీ డీ ఎస్ యూ..

కొత్త ప‌థ‌కాల‌కే రేవంత్ జై!..అమరావతిలో ల్యాండ్ పూలింగ్ షురూ..మోడీ మాయతో ఏపీకి అన్యాయం.. • ప్రజలు మోసపోతున్న మాట్లాడలేని జగన్ ..సమస్యలపై మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల..ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పొదిలి సీఐ.. వైకాపా కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అన్నా.. ప్రకాశం జిల్లా కలెక్టర్ పర్యటన.. రషీద్ హత్య కేసులో నిందితుల అరెస్టు..

ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు..అసెంబ్లీ హైలెట్స్..లిక్క‌ర్ పాల‌సీపై విచార‌ణ‌..జ‌గ‌న్‌ను అరెస్టు చేస్తారా?..ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలు: భట్టి..బడ్జెట్లో మైనార్టీలపై వివక్షత పై అవాజ్ కమిటీ ఆగ్రహం..ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్..ప్రకాశంలో తూనికలు కొలతల శాఖ దాడులు.

కుర్చీని కాపాడుకొనే బడ్జెట్- కాంగ్రెస్,సీపీఎం..నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం-సీఎం స్టాలిన్ మద్దతు..ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట..జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్..కరకట్టలో రైతుల ఆందోళన..డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి విక్రయాలు

పెద్దన్న అంటే ..ఇచ్చింది గుండుసున్నా !..కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై కక్ష చూపించారు..అన్ని రూపాల్లో నిరసన తెలియజేస్తాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలి..సీఎం రేవంత్.. హర్షం వ్యక్తం చేసిన ఏపీ మంత్రులు..పొదిలి నగర పంచాయితీలోని మున్సిపల్ కార్మికులకు 6నెలల హెల్త్ అలవెన్స్ బకాయిలను చెల్లించాలి..రాష్ట్రస్థాయి బండలాగుడి పోటీలను ప్రారంభించిన ఎంపీపీ అమూల్య…