పవన్ కళ్యాణ్ పైన కాపు ఉద్యమనేత,జేఏపీ నేత రామ్ సుధీర్  సంచలన వ్యాఖ్యలు….సీఎం జగన్ యువతను మోసం చేసారు..టి.యన్.యస్.యఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌస్ బాష….మైనారిటీ సమావేశానికి తరలిన టిడిపి నాయకులు

♦టిడిపి జనసేన ఉమ్మడి అభ్యర్థుల లిస్టు వచ్చినప్పటి నుంచి అటు రాజకీయాలలో తీవ్రమైన చర్చలు మొదలయ్యాయి.. టిడిపి జనసేన కూటమిలో 118 సీట్ల జాబితాను సైతం విడుదల చేశారు. ఇందులో టిడిపికి 94 జనసేనకి 24 సీట్లను కేటాయించారు.. ముఖ్యంగా ఇందులో జనసేన సీట్ల విషయంపై రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. 175 సీట్లలో కేవలం 24 సీట్లు తీసుకోవడం ఏంటనే విషయంపై అటు అభిమానులు జనసేన కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ ఏకిపారేస్తున్నారు.అసలు పవన్ కళ్యాణ్ ఎలా 24 సీట్లను అంగీకరించారా అనే విషయంపై చర్చలు జరుగుతున్న సమయంలో  జనసేన నేతలతో పాటు కార్యకర్తలు కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు. పవన్ కళ్యాణ్ సీట్లను చాలా తక్కువ తీసుకోవడం పైన తప్పు పడుతున్నారు.. ఈ కార్యక్రమంలోని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పైన కాపు ఉద్యమ నేత జేఏపీ నేత రామ్ సుధీర్  సంచలన వ్యాఖ్యలు చేశారు.. టిడిపి అధినేత చంద్రబాబు దగ్గర పవన్ కళ్యాణ్ కొన్ని వేల కోట్ల రూపాయలు అందుకున్నారని దీంతో కాపులను సైతం మోసం చేశారంటూ ఆరోపించారు.

పవన్ కళ్యాణ్ 2018లో చంద్రబాబును అబుదాబిలో కలిశారని 2019 తర్వాత కూడా ఒక చార్టెడ్ ఫ్లైట్ కొన్నారని కోట్లు పెట్టి కారు కొన్నారని అసలు పవన్ కళ్యాణ్ వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయంటూ కూడా ఆయన తెలిపారు.. పవన్ కళ్యాణ్ చెప్పు చూపిస్తే నేను బూటు చూపిస్తానంటూ ఫైర్ అయ్యారు. పార్టీ పెట్టి మరి కాపులను మోసం చేస్తున్నారని నాదెండ్ల మనోహర్ తో కలిసి జనసేన పార్టీ నాయకులను పవన్ కళ్యాణ్ రోడ్డును పడేస్తున్నారంటు  రామ్ సుధీర్ ఆరోపించారు.. పవన్ కళ్యాణ్ పార్టీని అమ్మేస్తున్నారని.. నమ్మిన వ్యక్తుల్ని మోసం చేస్తున్నారన్నారు. జనసేన పార్టీ పేరుతో పలు రకాల సభలు పెట్టి రియల్ ఎస్టేట్ దందాలు కూడా చేస్తున్నారని పార్టీ సభ్యత్వాల పేరుతోనే ఒక స్కాం జరుగుతోందంటూ తెలిపారు. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టిన అభ్యర్థులను మోసం చేస్తున్నారంటూ రామ్ సుధీర్ ఆరోపించారు.

  • 👉ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యువతను మోసం చేసాడని టి.యన్.యస్.యఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌస్ బాష ఆరోపించారు.
  •  సోమవారం పొదిలిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో అమ్మవడి పథకం అంతా మోసం అని ఆయన ఆరోపించారు.

ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా యువతను ఈ ముఖ్యమంత్రి పెడదారి పట్టిస్తున్నారని జాబ్ క్యాలెండర్ లో ప్రతి సంవత్సరం లక్షల ఉద్యోగ ప్రకటన చేస్తానని యువతకు హామీ ఇచ్చి మోసం చేసారని ఆరోపించారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రలో డ్రగ్స్ మాఫియా వంటివి వాటికీ పొత్సాహం ఎక్కువగా ఇస్తున్నారని ఏద్దేవా చేశారు.తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చే సమయం త్వరలో ఉందన్నారు.  కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

మైనారిటీ సమావేశానికి తరలిన టిడిపి నాయకులు.. కంభం:గిద్దలూరు లో టిడిపి ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి మంగళవారం నిర్వహించనున్న మైనారిటీ సమావేశానికి కంభం పట్టణ తెలుగుదేశం పార్టీ మైనారిటీ నాయకులు, కార్యకర్తలు పలు వాహనాలలో కంభం పరిసర ప్రాంతాల నుండి తరలి వెళ్లారు.ఈసందర్భంగా..ముస్లింల ఆత్మీయ సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్సీ మాజీ శాసనమండలి చైర్మన్ షరీఫ్ ను ఒంగోలు పార్లమెంట్ ముస్లిం మైనారిటీ కార్యనిర్వాహక కార్యదర్శి అతార్ షేక్ హుస్సేన్(దాదా),మైనార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు.

👉విద్యుత్ షాక్ తో బాలుడి మృతి*..చిలకలూరిపేట పట్టణంలోని మద్దినగర్ కు చెందిన బాలుడు అబు బకర్ (11) విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం ఇంట్లోని విద్యుత్ మోటార్ (మంచి నీళ్ళ కోసం) వేయబోయి ప్రమాదవశాత్తూ మృతి చెందినట్లు తెలిపారు..

7k network
Recent Posts

👉టీడీపీలో ఉండ‌లేం: త‌మ్ముళ్ల ఆవేద‌న.. సజ్జల ఆస్తులను కక్కించడానికి వీడెవడండి? – పవన్‌పై అంబటి విమర్శలు..లంగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ముస్తఫా ఇక లేరు*.. 👉 కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్.. 👉*ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు* .. తెలంగాణలో క్రిప్టో కరెన్సీ స్కాం ..

*నారా వారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సిఎం చంద్రబాబు**పోలీసులకు బకాయిల చెల్లింపు పై హర్షం* …*సజ్జలపై పవన్ దండయాత్ర ! .. *న్యాయ పోరాటానికి దిగిన మెగా కోడలు ..*తిరుమలలో మరో అపశృతి *శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్**మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ* ..*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై రవీంద్రారెడ్డి* ..

👉పులివెందుల డీఎస్పీ ని బహిరంగంగా బెదిరించిన జగన్ !*.. *నెల్లూరు జిల్లాలో నకిలీ సిగరెట్ల ముఠా గుట్టురట్టు,సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే డూప్లికేట్ బ్రాండ్ సిగరెట్లు సీజ్*.. *విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పర్యటన .. *దర్శనం టికెట్లు అమ్ముకుని బెంజి కారు: రోజాపై జెసి ఫైర్* ..*టీటీడి ఇన్‌ఛార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ *…*కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం (జగిత్యాల). .. *మగాడైతే రాజీనామా చేసి గెలిచి రావాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. *మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ..*మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు.. *ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి!

👉 కేరళలో అమానవీయ ఘటన… 18 ఏళ్ల అథ్లెట్ పై 60 మంది దారుణం! ..యూఎస్ లో కార్చిచ్చు… భారతీయుల పాట్లు ..*ఫ్యూచర్ సిటీపై సిఎం రేవంత్ ఫోకస్ …*టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..* *తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం..*.. *5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ..* .. సింగరాయకొండలో ట్రావెల్స్‌ బస్సుకు ప్రమాదం ..ఘరానా మోసగాడు అరెస్ట్ (మంగళగిరి)..👉అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

తిరుమల పవిత్రను కాపాడుతాం – ముఖ్యమంత్రి చంద్రబాబు .. 👉అన్న క్యాంటీన్ల కోసం రూ.10 లక్షల విరాళం* … *ఆప్ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి .. *సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు క్రియాశీల పాత్రను పోషించాలి ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి … *గాలి జనార్దన్ రెడ్డి కేసుల విచారణలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. 2026 నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఖాయం .. *కోడి పందాలు పేకాటల పై కఠిన చర్యలు విజయవాడ పిసి

*మృతుల కుటుంబాల్లో ఒక్కరికి ఉద్యోగం:CBN …* జగన్ ది అక్రమ సంబంధం’…వైకుంఠ ద్వార దర్శనం కోసం వెళ్తే ఏకంగా వైకుంఠానికే పంపుతున్నారు. షర్మిల షాకింగ్ కామెంట్స్! .. 👉తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఇద్దరు అధికారులు సస్పెండ్, ముగ్గురు బదిలీ* .. 👉ఆరు శవాలు – వైసీపీకి ఎంత బలమో !*.. *రికార్డుల కోసం భక్తుల ప్రాణాలతో చెలగాటం*… 👉జి డీ సి సి బ్యాంక్ లో 5 కోట్ల రూపాయల వరకు స్క్మాం …*గిద్దలూరు: నీటి సమస్యపై అత్యవసర సమావేశం..