మేమంతా సిద్ధం యాత్రలో చేరికలు..చంద్రబాబుపై ధ్వజమెత్తిన జగన్..ఉధృత ప్రచారంలో ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి,ఎమ్మెల్యే అన్నా..మాగుంట సమక్షంలో చేరికలు..దొనకొండలో మాగుంట చందన ప్రచారం

👉తెలుగుదేశం,జనసేన, బిజెపి, కాంగ్రెస్‌ పార్టీల నుంచి ముఖ్యమంత్రి జగన్‌ సమక్షంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కీలక నేతలు..*

గుంటూరు జిల్లా నంబూరు వద్ద ప్రత్తిపాడు నియోజకవర్గం జనసేన పార్టీ నుంచి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన డాక్టర్‌ కె శివకుమార్, కె నాగరాజు, కందుల రాజా, భరత్, సునీల్‌ రెడ్డి, మంగిరెడ్డి.వైయస్సార్సీపీలో చేరారు.వారికి సీఎం జగన్మోహన్ రెడ్డి కండువాలు వేసి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించారు..కార్యక్రమంలో ప్రత్తిపాడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి బలసాని కిరణ్ కుమార్‌ తో పాటు వైకాపా నాయకులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.👉 అనంతరం సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుకు ఉన్న నెగిటివిటీ అనుభవం నాకు లేదన్నారు. ఎన్నికల్లో మన బతుకులు మార్చే నాయకుడిని ఎన్నుకోవాలని,గత చంద్రబాబు పాలనను మీరు చూశారు 58 నెలల కాలంలో మీ బిడ్డ పాలనను చూశారు.ప్రతీ పేదవాడి గుండెల్లో నిలిచేలా మీబిడ్డ అడుగులు వేశాడన్నారు.58 నెలల పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజల నుంచి వింటున్నాను.రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలకు సూచనలు తీసుకుంటున్నానన్నారు.చంద్రబాబుకు ఉన్నంత నెగిటివిటీ అనుభవం నాకు లేదన్నారు.చేనేత కార్మికులను కూడా చంద్రబాబు మోసం చేశాడు.2014లో కూటమిగా వచ్చి చంద్రబాబు ఏం చేప్పారో గుర్తు చేసుకోండి.ఓటు వేసేటప్పుడు అప్రమత్తంగా లేకుంటే మళ్లీ మోసపోతామన్నారు.

👉ప్రకాశం జిల్లా తాగునీటి సమస్య పరిష్కరించేందుకు కంట్రోల్ రూమ్…..

జిల్లాలో తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు కలెక్టరేట్ లో 9100121605 నెంబర్ తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు.ఒంగోలు కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 8న జిల్లాలోకి సాగర్ జలాలు విడుదలయ్యాయని తెలిపారు.ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నీరు వృధా కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేస్తే తాగునీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు.

👉నా ప్రతి అడుగూ ప్రజా సేవ కోసమే..రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా మీఅన్నా రాంబాబును,ఎంపీ అభ్యర్థి గా చెవిరెడ్డిని గెలిపించండి….రానున్న ఎన్నికల్లో ఆదరించి ఆశీర్వదించండని,తాను వేసే ప్రతి అడుగూ ప్రజా సేవ కోసమేనని మార్కాపురం ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటానని మార్కాపురం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి,ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు.శనివారం మార్కాపురం టౌన్ లోని 4 వ బ్లాక్ లోని శివాలయం ఆర్చి,కోనేటి వీధి ప్రాంతాల్లోని పలు వీధుల్లో మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు ప్రచార కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే అన్నా ప్రతి గడపకు వెళ్లి జగనన్న పాలనలో అందించిన మంచిని వివరించి కరపత్రాలను అందచేశారు.అనంతరం ప్రజలను అడిగి సమస్యలు తెలుసుకున్నారు………….

👉ఒంగోలు పార్లమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శనివారం కొండపి నియోజకవర్గం జరుగుమల్లి పొన్నలూరు టంగుటూరు శిoగరాయకొండ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి,ఒంగోలు పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ రీజినల్ కోఆర్డినేటర్టీ జె ఆర్ సుధాకర్ బాబు రాష్ట్ర మున్సిపల్ పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి కొండేపి వైసిపి అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సురేష్ హాజరయ్యి కార్యకర్తల పరిచయ కార్యక్రమంలో ప్రసంగించారు.

👉గిద్దలూరు నియోజకవర్గం కంభంలో గిద్దలూరు శాసనసభ అభ్యర్థి ముత్తుమల అశోక్ రెడ్డి మరియు ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయులు యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి సమక్షంలో మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ నజీర్ బాషా కుమారులు సయ్యద్ రఫీ మరియు పలువురు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. కార్యక్రమంలో కుప్పా రంగసాయి , తెలుగుదేశం,జనసేన, బిజెపి మండల అధ్యక్షులు మరియు పలువురు నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.

👉 దర్శి నియోజకవర్గం దొనకొండ లో “మాగుంట చారిటబుల్ ట్రస్ట్” మరియు సింగర్ కంపెనీ ఆధ్వర్యంలో మాగుంట అభిమానులు నడుపుతున్న ఉచిత కుట్టు మెషిన్ శిక్షణా కేంద్రాన్ని సందర్శించిన యువ నాయకులు మాగుంట రాఘవ రెడ్డి సతీమణి చందన,ఈసందర్భంగా శిక్షణ తీసుకుంటున్న మహిళలతో కొద్ది సేపు ముచ్చటించారు.కార్యక్రమంలో ఆత్మకూరి బ్రహ్మయ్య, చెరుకూరి ఆదిలక్ష్మి,శ్రీకోటయ్య మరియు పలువురు మహిళలు పాల్గొన్నారు.👉 దర్శి నియోజకవర్గంలో కురిచేడు రోడ్డులోని PST కన్వెన్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ,జనసేన పార్టీ,బిజెపి ఐ. టి ఉద్యోగస్తుల పరిచయ కార్యక్రమంలో పాల్గొన్న దరిశి శాసనసభ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మీ.కార్యక్రమంలో యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి సతీమణి చందన,లలిత్ సాగర్,కౌన్సిలర్ వి సి రెడ్డి పలువురు నాయకులు, కార్యకర్తలు,అభిమానులు,ఉద్యోగస్తులు పాల్గొన్నారు.

7k network
Recent Posts

*యూజీసీ జారీ చేసిన కొత్త నిబంధనల్ని తక్షణమే రద్దు చేయాలి సీఎం స్టాలిన్ ..*జూరాల ప్రాజెక్ట్‌ నుంచి వాటర్‌ లీక్‌ !..చంద్రబాబూ డప్పు చాలూ, వక్కటి అయినా వచ్చిందా మేధావుల సూటి ప్రశ్న? .. 👉రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసినోళ్లకు రూ.5 లక్షలా? .. పరవాడ ఫార్మాసిటీలో ఎగసి పడుతున్న మంటలు* .. *తిరుపతి నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు*.. పూజలు చేస్తే లంకె బిందెలు లభిస్తాయంటూ రూ.28 లక్షలు వసూలు చేసి పరారైన దొంగ బాబా..

👉టీడీపీలో ఉండ‌లేం: త‌మ్ముళ్ల ఆవేద‌న.. సజ్జల ఆస్తులను కక్కించడానికి వీడెవడండి? – పవన్‌పై అంబటి విమర్శలు..లంగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ముస్తఫా ఇక లేరు*.. 👉 కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్.. 👉*ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు* .. తెలంగాణలో క్రిప్టో కరెన్సీ స్కాం ..

*నారా వారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సిఎం చంద్రబాబు**పోలీసులకు బకాయిల చెల్లింపు పై హర్షం* …*సజ్జలపై పవన్ దండయాత్ర ! .. *న్యాయ పోరాటానికి దిగిన మెగా కోడలు ..*తిరుమలలో మరో అపశృతి *శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్**మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ* ..*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై రవీంద్రారెడ్డి* ..

👉పులివెందుల డీఎస్పీ ని బహిరంగంగా బెదిరించిన జగన్ !*.. *నెల్లూరు జిల్లాలో నకిలీ సిగరెట్ల ముఠా గుట్టురట్టు,సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే డూప్లికేట్ బ్రాండ్ సిగరెట్లు సీజ్*.. *విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పర్యటన .. *దర్శనం టికెట్లు అమ్ముకుని బెంజి కారు: రోజాపై జెసి ఫైర్* ..*టీటీడి ఇన్‌ఛార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ *…*కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం (జగిత్యాల). .. *మగాడైతే రాజీనామా చేసి గెలిచి రావాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. *మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ..*మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు.. *ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి!

👉 కేరళలో అమానవీయ ఘటన… 18 ఏళ్ల అథ్లెట్ పై 60 మంది దారుణం! ..యూఎస్ లో కార్చిచ్చు… భారతీయుల పాట్లు ..*ఫ్యూచర్ సిటీపై సిఎం రేవంత్ ఫోకస్ …*టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..* *తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం..*.. *5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ..* .. సింగరాయకొండలో ట్రావెల్స్‌ బస్సుకు ప్రమాదం ..ఘరానా మోసగాడు అరెస్ట్ (మంగళగిరి)..👉అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

తిరుమల పవిత్రను కాపాడుతాం – ముఖ్యమంత్రి చంద్రబాబు .. 👉అన్న క్యాంటీన్ల కోసం రూ.10 లక్షల విరాళం* … *ఆప్ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి .. *సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు క్రియాశీల పాత్రను పోషించాలి ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి … *గాలి జనార్దన్ రెడ్డి కేసుల విచారణలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. 2026 నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఖాయం .. *కోడి పందాలు పేకాటల పై కఠిన చర్యలు విజయవాడ పిసి