నరేంద్ర మోదీ – అమిత్ షా,అదానీ – అంబానీ…దేశం పాలిట దుష్ట చతుష్టయం-cm రేవంత్..దళపతి విజయ్.. మరో విజయ్ కాంతా?.. సెప్టెంబర్ 16న ‘నేషనల్ లోక్ అదాలత్.. పలు శుభ కార్యక్రమాలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అన్నా.. దివ్య హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో నిత్యవసర వస్తువుల పంపిణీ

👉గుజరాత్ కు చెందిన నరేంద్ర మోదీ – అమిత్ షా,అదానీ – అంబానీ…దేశం పాలిట దుష్ట చతుష్టయంగా తయారయ్యారు. మోదీ అండతోనే సెబీ కుంభకోణం పై ఛైర్మన్ మాధుబి బచ్ రాజీనామా చేయలేదు. స్కాం పై కేంద్రం జేపీసీ వేయలేదు. దీనిపై రాహుల్ గాంధీ పోరాటానికి కోట్లాది కార్యకర్తలం అండగా ఉంటాం దేశ ఆస్తులను కాపాడే బాధ్యత తీసుకుంటాం. దీనిపై రాహుల్ గాంధీ పోరాటానికి కోట్లాది కార్యకర్తలం అండగా ఉంటాం దేశ ఆస్తులను కాపాడే బాధ్యత తీసుకుంటాం.

సెబీ స్కాం పై బీఆర్ఎస్ ఎందుకు స్పందించడం లేదు.. బీఆర్ఎస్ బీజేపీలో విలీనమైనా …మలినమైనా…మాకు అభ్యంతరం లేదు.సెబీ స్కాం పై బీఆర్ఎస్ ఎందుకు స్పందించడం లేదు. బీఆర్ఎస్ బీజేపీలో విలీనమైనా …మలినమైనా…మాకు అభ్యంతరం లేదు.సెబీ స్కాం పై బీఆర్ఎస్ వైఖరి ఏమిటో చెప్పాలి.  కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో తెలంగాణ రాష్ట్ర రోడ్లు,భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

👉ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 14 వ తేదీన జరుగబోయే నేషనల్ లోక్ అదాలత్ లో భా గంగా గిద్దలూరు కోర్ట్ ప్రాంగణంలో నేషనల్ లోక్ అదాలత్ జరుగునని,కావున కక్షిదారులందరూ ఈ అవకాశమును సద్వినియోగం చేసుకొని గిద్దలూరు కోర్టులో పెండింగ్ లో ఉన్న అన్ని రకముల సివిల్ కేసులు, భరణం కేసులు, గృహహింస కేసులు,చెక్ బౌన్స్ కేసులు, రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, బ్యాంకుల ప్రీ లిటిగేషన్ కేసులు, టెలిఫోన్ ప్రీలిటిగేషన్ కేసులు,మరియు కోర్టుల వరకు వెళ్లని ప్రీ లిటిగేషన్ కేసులను పరిష్కరించుకోవలసినదిగా గిద్దలూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మరియు మండల న్యాయ సేవాధికారసంస్థ చైర్మన్ ఏ. ఓంకార్ పత్రికా ప్రకటనలో తెలియజేశారు.లోక్ అదాలత్ అవార్డుపై అప్పీలు ఉండదని, మరియు సివిల్ కేసుల్లో కోర్టులకు కట్టిన ఫీజు రెవిన్యూశాఖ ద్వారా వాపసు చేయబడుతుందని తెలియజేశారు.

👉దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ఆర్గనైజేషన్ గిద్దలూరు ఆధ్వర్యంలో   కొమరోలు మండలం. బాదినేనిపల్లె గ్రామానికి చెందిన కీ. శే.కామురి. రామిరెడ్డి జ్ఞాపకార్థం సందర్భంగా గిద్దలూరు. లోని.సంజీవని వృద్ధాశ్రమం గురుకుల స్వచ్ఛంద సేవ సంస్థ వారికి .నిత్యవసర వస్తువులు అందించడం జరిగింది  ఈ కార్యక్రమంలో లోక్కు శరత్ బాబు సునీల్ కుమార్ నాయుడు పాల్గొన్నారుసహాయం అందించిన కుటుంబానికి సంజీవని వృద్ధాశ్రమం చైర్మన్ రాజశేఖర్ కృతజ్ఞతలు తెలియజేశారు

👉బత్తుల వారి వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే,మార్కాపురం వైసీపీ సమన్వయకర్త అన్నా రాంబాబు ..*మార్కాపురం టౌన్ సౌజన్య ఫంక్షన్ హాల్ నందు బత్తుల పుల్లారెడ్డి,భూదేవి గార్ల కుమారుడు వివాహానికి హాజరుఅయి నూతన వధూవరులు అయిన రాజశేఖరరెడ్డి,నాగ సౌమ్య లను ఆశీర్వదించిన మార్కాపురం వైసీపీ సమన్వయ కర్త అన్నా వెంకట రాంబాబు మరియు తదితర నాయకులు పాల్గొన్నారు*

👉కీసరి వారి వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే,మార్కాపురం వైసీపీ సమనవ్యకర్త అన్నా రాంబాబు ,మాజి ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసరెడ్డి .. ఒంగోలు టౌన్ లోని శ్రీనివాస కాలనీ నందు కొండారెడ్డి,వీర నరాయణమ్మ గార్ల కుమార్తె వివాహానికి హాజరుఅయి నూతన వధువును సాయి సౌజన్యను ఆశీర్వదించిన మార్కాపురం వైసీపీ సమనవ్యకర్త అన్నా వెంకట రాంబాబు మరియు ఉడుముల శ్రీనివాస రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు*

👉దళపతి విజయ్.. మరో విజయ్ కాంతా? ‘వి’ జయలలితనా? కమల్ హాసనా?…తమిళనాట మరో కొత్త పార్టీ ప్రస్థానం మొదలైంది. ఇప్పటికే పార్టీ ఖరారైనప్పటికీ.. దళపతి విజయ్ గురువారం నుంచి పూర్తిస్థాయి రంగంలోకి దిగారు ..అసలే తమిళ రాజకీయాలు సినిమా రంగంతో గట్టిగా ముడిపడి ఉంటాయి. ప్రస్తుత అధికార పార్టీ డీఎంకేకు చెందిన కరుణానిధి సినీ రచయిత అనే సంగతి తెలిసిందే. ఆయన మనవడు, సీఎం స్టాలిన్ కుమారుడు అయిన ఉదయనిధి తమిళ సినిమాల్లో హీరోగా చేసి ఇప్పుడు పూర్తిగా రాజకీయాలకు పరిమితం అయ్యారు. ఇక డీఎంకేకు చిరకాల ప్రత్యర్థి అన్నాడీఎంకేను స్థాపించింది తమిళుల సినీ దేవుడు ఎంజీఆర్ అనే సంగతి తెలిసిందే. ఆ తర్వాత పార్టీ సినీ నటి జయలలిత చేతుల్లోకి వెళ్లడం, ఆమె పలుసార్లు సీఎం కావడం అందరికీ అనుభవమే.

*కమల్ రజనీ నుంచి శరత్ కుమార్ వరకు..సౌతిండియా సూపర్ స్టార్ రజనీ కాంత్ దశాబ్దాల పాటు ఊరించి రాజకీయాల్లోకి వచ్చినట్లే వచ్చి విరమించుకున్నారు. విశ్వ నటుడు కమల్ హాస్ మక్కల్ నీది మయ్యం అంటూ తిప్పలు పడుతూ వస్తున్నారు. నటుడు, ఒకప్పుడు హీరోగానూ చేసిన శరత్ కుమార్ కూడా భార్య రాధికతో కలిసి పార్టీ పెట్టి దానిని విలీనం చేశారు. ఎటుచూసినా తమిళనాడు రాజకీయాలు సినీ రంగంతో ముడిపడి ఉన్నాయి.

*విజయం లేకున్నా విజయకాంత్..తమిళనాడు నల్ల ఎంజీఆర్ గా పేరుగాంచిన దివంగత విజయకాంత్ 20 ఏళ్ల కిందటనే ఎండీఎంకే పేరిట పార్టీ పెట్టారు. దానిని నిలపుకొంటూ వచ్చారు. గత ఏడాది ఆయన చనిపోయినా పార్టీ బాధ్యతలను భార్య చూస్తున్నారు. విజయకాంత్ ఊహించినంతగా విజయవంతం కాలేదు. కానీ, ఓ దశలో అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా ఎండీఎంకే నిలిచింది. ఆ తర్వాత ఒడిదొడుకులు ఎదురైనా ఎండీఎంకే మాత్రం అలానే నిలిచింది. అయితే, విజయకాంత్ సీఎం పదవికి దగ్గరగా మాత్రం రాలేదు.

*శూన్యాన్ని భర్తీ చేస్తారా?..జయలలిత మరణం తర్వాత తమిళ రాజకీయాల్లో గ్యాప్ వచ్చింది. దానిని భర్తీ చేసేవారే లేరు. జయ పార్టీ అన్నాడీఎంకే.. పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గాల మధ్య చీలిపోయింది. ఇప్పుడు విజయ్ పార్టీ.. తమిళ రాజకీయాల్లో ఆ లోటును భర్తీ చేస్తుందేమో చూడాలి? ఎందుకంటే తమిళనాడు వరుసగా రెండుసార్లు ఒకే పార్టీకి అధికారం దక్కిన సందర్భాలు తక్కువ. ఇప్పుడు డీఎంకే, వచ్చేసారి అన్నాడీఎంకే అన్నట్లు ఉంటుంది పరిస్థితి. అయితే, విజయ్ పార్టీ.. అన్నాడీఎంకే స్థానాన్ని ఆక్రమిస్తుందా? వచ్చే ఎన్నికల నాటికి డీఎంకేను సవాల్ చేస్తుందా? అభిమానుల అండాదండ పుష్కలంగా ఉన్న విజయ్.. ‘విజయకాంత్’ గా మిగిలిపోతారా? లేక వి‘జయలలిత’ అవుతారా? అనేది చూడాలి.

*ఆకట్టుకునేలా జెండా..విజయ్ తాజాగా ఆవిష్కరించిన పార్టీ జెండా.. కాస్త ఆలోచింపేజేదిలాగే ఉంది. ఎరుపు, పసుపు రంగుల్లో ఉన్న ఈ జెండాపై మధ్యలో వాగాయి పువ్వుకు అటూఇటు ఏనుగులు ఉన్నాయి. తమిళ సంప్రదాయంలో వాగాయిని విజయానికి గుర్తుగా అభివర్ణిస్తారు. విజయ్ పార్టీ జెండాతో పాటు గీతాన్ని కూడా విడుదల చేశారు. కార్యక్రమంలో ఆయన తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు. తద్వారా తండ్రితో విభేదాలు లేవని చాటారు. ఇక కులం, మతం, లింగం, ప్రాంతం వివక్షను తొలగిస్తామని విజయ్ ప్రకటించారు.

7k network
Recent Posts

*యూజీసీ జారీ చేసిన కొత్త నిబంధనల్ని తక్షణమే రద్దు చేయాలి సీఎం స్టాలిన్ ..*జూరాల ప్రాజెక్ట్‌ నుంచి వాటర్‌ లీక్‌ !..చంద్రబాబూ డప్పు చాలూ, వక్కటి అయినా వచ్చిందా మేధావుల సూటి ప్రశ్న? .. 👉రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసినోళ్లకు రూ.5 లక్షలా? .. పరవాడ ఫార్మాసిటీలో ఎగసి పడుతున్న మంటలు* .. *తిరుపతి నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు*.. పూజలు చేస్తే లంకె బిందెలు లభిస్తాయంటూ రూ.28 లక్షలు వసూలు చేసి పరారైన దొంగ బాబా..

👉టీడీపీలో ఉండ‌లేం: త‌మ్ముళ్ల ఆవేద‌న.. సజ్జల ఆస్తులను కక్కించడానికి వీడెవడండి? – పవన్‌పై అంబటి విమర్శలు..లంగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ముస్తఫా ఇక లేరు*.. 👉 కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్.. 👉*ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు* .. తెలంగాణలో క్రిప్టో కరెన్సీ స్కాం ..

*నారా వారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సిఎం చంద్రబాబు**పోలీసులకు బకాయిల చెల్లింపు పై హర్షం* …*సజ్జలపై పవన్ దండయాత్ర ! .. *న్యాయ పోరాటానికి దిగిన మెగా కోడలు ..*తిరుమలలో మరో అపశృతి *శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్**మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ* ..*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై రవీంద్రారెడ్డి* ..

👉పులివెందుల డీఎస్పీ ని బహిరంగంగా బెదిరించిన జగన్ !*.. *నెల్లూరు జిల్లాలో నకిలీ సిగరెట్ల ముఠా గుట్టురట్టు,సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే డూప్లికేట్ బ్రాండ్ సిగరెట్లు సీజ్*.. *విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పర్యటన .. *దర్శనం టికెట్లు అమ్ముకుని బెంజి కారు: రోజాపై జెసి ఫైర్* ..*టీటీడి ఇన్‌ఛార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ *…*కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం (జగిత్యాల). .. *మగాడైతే రాజీనామా చేసి గెలిచి రావాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. *మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ..*మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు.. *ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి!

👉 కేరళలో అమానవీయ ఘటన… 18 ఏళ్ల అథ్లెట్ పై 60 మంది దారుణం! ..యూఎస్ లో కార్చిచ్చు… భారతీయుల పాట్లు ..*ఫ్యూచర్ సిటీపై సిఎం రేవంత్ ఫోకస్ …*టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..* *తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం..*.. *5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ..* .. సింగరాయకొండలో ట్రావెల్స్‌ బస్సుకు ప్రమాదం ..ఘరానా మోసగాడు అరెస్ట్ (మంగళగిరి)..👉అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

తిరుమల పవిత్రను కాపాడుతాం – ముఖ్యమంత్రి చంద్రబాబు .. 👉అన్న క్యాంటీన్ల కోసం రూ.10 లక్షల విరాళం* … *ఆప్ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి .. *సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు క్రియాశీల పాత్రను పోషించాలి ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి … *గాలి జనార్దన్ రెడ్డి కేసుల విచారణలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. 2026 నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఖాయం .. *కోడి పందాలు పేకాటల పై కఠిన చర్యలు విజయవాడ పిసి