భారతీయ సంస్కృతి వేషధారణలో.. విద్యార్థుల ఆధ్యాత్మిక కార్యక్రమం..

భారతదేశ వివిధ ప్రాంతాలకు సంబంధించిన రక రకాల వేషధారణలో ఎన్టీఆర్ జిల్లా ప్రాంత విద్యార్థులు ఆకర్షణీయమైన రాంప్ వాక్ చేశారు.స్పృహప్తి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో \“షీ\” అనే పేరుతో 12+ విద్యార్థులచే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగర విద్యార్థులే కాకుండా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా అనేక మంది పాల్గొన్నారు. ప్రస్తుతం మారుతున్న కాలంలో నాగరికత మరియు సంస్కృతి నేటి సమాజంలోని పిల్లలకు తెలియట్లేదు. అలాగే మన భారతదేశ చరిత్ర ఎంతో గొప్పది. మన దేశంలో ఉన్న భాషలు, సంస్కృతులు, పద్ధతులు మరీ ఏ దేశంలోను ఉండవు.

భారత దేశంలో ఎన్నో ప్రాంతాలు, ప్రాంతానికి ఒక్కో వేషధారణ. అనేక రకాలు అయినా వేషధారణలను చూపిస్తూ వాటి గురించి విశ్లేషిస్తూ ఎన్టీఆర్ జిల్లాలోని వివిధ ఇంటర్ కళాశాల విద్యార్థులచే విజయవాడ స్పృహప్తి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో \“షీ\” కార్యక్రమం నిర్వహించారు.

TS Elections: 2014 రిపీట్ కానుందా.. కాంగ్రెస్ లోకి వలసల పర్వం..?

షీ ఆర్గనైజర్ మాట్లాడుతూ..

షీ అనే కార్యక్రమం మహిళలు సోషల్ ప్లాట్ఫారం మీద రాణించాలి అనే ఉద్దేశంతో స్పృహప్తి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఒక కార్యక్రమం. స్పృహప్తి చారిటబుల్ ట్రస్ట్ మహిళలకు ప్రోత్సాహం నింపటం కోసం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ \“షీ\” రాంప్ వాక్ ఫ్యాషన్ షో కార్యక్రమం 2022 సంవత్సరంలో స్పృహప్తి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రారంభించారు.

\“షీ\” ఫ్యాషన్ రాంప్ వాక్ కార్యక్రమం ద్వారా నేటి తరం పిల్లలకు భారతీయ సంస్కృతికి మరియు వివిధ రకాల వేషధారణ ఎలా ఉంటుంది అని తెలుస్తుంది. అంతే కాకుండా విద్యార్థులలో మోడలింగ్ మీద ఆసక్తి పెరుగుతుందని తెలిపారు.డిసెంబర్ 9న \“షీ\” ఫ్యాషన్ రాంప్ వాక్ షో ఫైనల్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ షోకి ఎంతో మంది ప్రముఖులు విచ్చేయనున్నారని తెలిపారు.

తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..

Source link

7k network
Recent Posts

అసెంబ్లీలో వైకాపా పై ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు.. ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నకిలీ విలేఖరులు..పోలీస్ స్టేషన్లో రెచ్చిపోయిన నకిలీ విలేఖరి.. వివేకా హత్య కేసులో దస్తగిరి పేరు తొలగింపు.. పొదిలి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..రాష్ట్ర తరగతులను జయప్రదం చేయండి..పీ డీ ఎస్ యూ..

కొత్త ప‌థ‌కాల‌కే రేవంత్ జై!..అమరావతిలో ల్యాండ్ పూలింగ్ షురూ..మోడీ మాయతో ఏపీకి అన్యాయం.. • ప్రజలు మోసపోతున్న మాట్లాడలేని జగన్ ..సమస్యలపై మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల..ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పొదిలి సీఐ.. వైకాపా కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అన్నా.. ప్రకాశం జిల్లా కలెక్టర్ పర్యటన.. రషీద్ హత్య కేసులో నిందితుల అరెస్టు..

ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు..అసెంబ్లీ హైలెట్స్..లిక్క‌ర్ పాల‌సీపై విచార‌ణ‌..జ‌గ‌న్‌ను అరెస్టు చేస్తారా?..ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలు: భట్టి..బడ్జెట్లో మైనార్టీలపై వివక్షత పై అవాజ్ కమిటీ ఆగ్రహం..ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్..ప్రకాశంలో తూనికలు కొలతల శాఖ దాడులు.

కుర్చీని కాపాడుకొనే బడ్జెట్- కాంగ్రెస్,సీపీఎం..నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం-సీఎం స్టాలిన్ మద్దతు..ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట..జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్..కరకట్టలో రైతుల ఆందోళన..డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి విక్రయాలు

పెద్దన్న అంటే ..ఇచ్చింది గుండుసున్నా !..కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై కక్ష చూపించారు..అన్ని రూపాల్లో నిరసన తెలియజేస్తాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలి..సీఎం రేవంత్.. హర్షం వ్యక్తం చేసిన ఏపీ మంత్రులు..పొదిలి నగర పంచాయితీలోని మున్సిపల్ కార్మికులకు 6నెలల హెల్త్ అలవెన్స్ బకాయిలను చెల్లించాలి..రాష్ట్రస్థాయి బండలాగుడి పోటీలను ప్రారంభించిన ఎంపీపీ అమూల్య…