విజయవాడ ఇంద్రకీలాద్రిపై డిసెంబర్ 13 నుంచి

ప్రతి సంవత్సరం శ్రీ కనక దుర్గ అమ్మవారి అనుగ్రహం కోసం భక్తులు వేలాదిగా భవాని మాలను (Bhavani Mala) ధరిస్తారు. నవంబర్ 23 నుంచి
విజయవాడ
ఇంద్రకీలాద్రి ఆలయంలో భవాని మాలధారణ ప్రారంభించిగా 2024 జనవరి 7 వరకు ఈ భవాని దీక్షను భక్తులు అచరిస్తూంటారు. ఇప్పటికే 41 రోజు భవాని దీక్ష ఆరంభించిన భక్తుల కోసం నవంబర్ 23 నుంచి 27 వరకు ప్రత్యేక దీక్ష శిబిరాలను ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు. అర్ధ మాల భవాని దీక్ష ఆచరించే భక్తుల కోసం ఇంద్రకీలాద్రి ఆలయ అధికారులు డిసెంబర్ 13 నుంచి 17 వరకు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.

ప్రతి సంవత్సరం భవాని దీక్ష అచరించే భక్తులు మాల విరమణకు ఇంద్రకీలాద్రి ఆలయం సందర్శించి ఆలయ ప్రాంగణంలోనే భక్తులు దీక్ష విరమణ చేస్తారు. ఈ భవాని దీక్ష విమరణ కోసం సుమారు 20 వేల నుంచి 25 వేల మంది భక్తుల దాక ఇంద్రకీలాద్రి ఆలయ సందర్శనలో పాల్గొనే అవకాశం ఉందని, ఆలయాన్ని సందర్శించే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లిరావు మరియు ఆలయ ఈఓ కె.ఎస్.రామారావు తెలిపారు.

తుఫాను ముప్పులో ఏపీ… ఈ నాలుగు రోజులు అప్రమత్తంగా ఉండాల్సిందే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు కాలినడక మార్గాన వేలాదిగా అమ్మవారి దర్శనానికి వస్తుంటారు. కాలి నడకన వచ్చే భక్తుల కోసం కేవలం ఆలయ పరిసరాల్లోనే కాకుండా వివిధ ప్రాంతాలలో మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయనున్నారు.

Special Trains: విశాఖపట్నం మీదుగా 44 ప్రత్యేక రైళ్లు… టైమింగ్స్ ఇవే

ఇంద్రకీలాద్రి ఆలయంలో జరిగిన దసరా ఉత్సవాలు ఎలా నిర్వహించరో అదే విధంగా భవాని మాల దీక్ష విరమణకు వచ్చే భక్తుల కోసం అదే విధం మెడికల్ అధికారులు, ఎండోన్మెంట్ అధికారులు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, వీఏంసి అధికారులందరు కలిసి పని చేయాలనీ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లిరావు కోరుకుంటున్నట్లు తెలిపారు.

తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..

Source link

7k network
Recent Posts

అసెంబ్లీలో వైకాపా పై ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు.. ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నకిలీ విలేఖరులు..పోలీస్ స్టేషన్లో రెచ్చిపోయిన నకిలీ విలేఖరి.. వివేకా హత్య కేసులో దస్తగిరి పేరు తొలగింపు.. పొదిలి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..రాష్ట్ర తరగతులను జయప్రదం చేయండి..పీ డీ ఎస్ యూ..

కొత్త ప‌థ‌కాల‌కే రేవంత్ జై!..అమరావతిలో ల్యాండ్ పూలింగ్ షురూ..మోడీ మాయతో ఏపీకి అన్యాయం.. • ప్రజలు మోసపోతున్న మాట్లాడలేని జగన్ ..సమస్యలపై మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల..ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పొదిలి సీఐ.. వైకాపా కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అన్నా.. ప్రకాశం జిల్లా కలెక్టర్ పర్యటన.. రషీద్ హత్య కేసులో నిందితుల అరెస్టు..

ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు..అసెంబ్లీ హైలెట్స్..లిక్క‌ర్ పాల‌సీపై విచార‌ణ‌..జ‌గ‌న్‌ను అరెస్టు చేస్తారా?..ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలు: భట్టి..బడ్జెట్లో మైనార్టీలపై వివక్షత పై అవాజ్ కమిటీ ఆగ్రహం..ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్..ప్రకాశంలో తూనికలు కొలతల శాఖ దాడులు.

కుర్చీని కాపాడుకొనే బడ్జెట్- కాంగ్రెస్,సీపీఎం..నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం-సీఎం స్టాలిన్ మద్దతు..ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట..జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్..కరకట్టలో రైతుల ఆందోళన..డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి విక్రయాలు

పెద్దన్న అంటే ..ఇచ్చింది గుండుసున్నా !..కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై కక్ష చూపించారు..అన్ని రూపాల్లో నిరసన తెలియజేస్తాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలి..సీఎం రేవంత్.. హర్షం వ్యక్తం చేసిన ఏపీ మంత్రులు..పొదిలి నగర పంచాయితీలోని మున్సిపల్ కార్మికులకు 6నెలల హెల్త్ అలవెన్స్ బకాయిలను చెల్లించాలి..రాష్ట్రస్థాయి బండలాగుడి పోటీలను ప్రారంభించిన ఎంపీపీ అమూల్య…