Animal Movie Public Talk: 3 గంటల 21 నిమిషాల సినిమా… ఎక్కడా బోర్ అనిపించలేదు… అదీ సందీప్ రెడ్డి వంగ మార్క్ డైరెక్షన్

అర్జున్ రెడ్డి సినిమాతో కొత్తగా సినిమా ఎలా తీసి హిట్టు కొడతారో అని తెలుగు ప్రేక్షకులకు అగ్రెసివ్ మరియు వాయిలెంట్ హీరోయిజం పరిచయం చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మూవీ డైరెక్టర్స్ వేరు, నేను వేరు బాలీవుడ్ స్టార్స్‌నే తన కథతో మెప్పించి ఒక తండ్రి కొడుకు మధ్య ఉండే ప్రేమను చూపిస్తూ బాలీవుడ్ అగ్ర కథనాయకుడు రణ్‌బీర్ కపూర్ హీరోగా, సౌత్ ఇండియన్ సెన్సేషనల్ హీరోయిన్ రష్మిక మందన హీరోయిన్‌గా యానిమల్ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Sabarimala Special Trains: శబరిమలకు ప్రత్యేక రైళ్లు… హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నుంచి

అర్జున్ రెడ్డి సినిమా తీసి 6 సంవత్సరాలు అవుతున్న ఆ సినిమా డైరెక్టర్ అయిన సందీప్ రెడ్డి వంగ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు వేయి కళ్ళతో ఎదురు చూసారు. సందీప్ రెడ్డి వంగ చిత్రికరించిన యానిమల్ చిత్రం ప్రస్తుతం వచ్చిన చిత్రలతో పోలిస్తే రన్ టైం 3 గంటల 21 నిముషాలు చాలా ఎక్కువ. 3 గంటల పాటు సినీ ప్రేక్షకుడిని ఎటు కదలనీయకుండా ఆసక్తిగా చూస్తూ ఉండిపోయే చిత్రాన్ని చిత్రికరించారు అని తెలుగు ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

IRCTC Ooty Tour: హైదరాబాద్ టు ఊటీ… ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ

యానిమల్ సినిమాని చూసిన ప్రతి ఒక్కరు నేతి తరంలో ఇలాంటి విభిన్న పాత్రాలతో కూడిన చిత్రాన్ని చూడలేదు అని, నటినటులు చాలా గొప్పగా సినిమాలో నటించారు. తన తండ్రి కోసం ఎంతకైనా తెగించే కొడుకు, తన తండ్రి కోసం ఏం చేస్తాడు అనే నేపథ్యంలో సందీప్ రెడ్డి వంగ చిత్రికరించిన సినిమ తీరు ప్రేక్షకుల మతి పోగొడుతుంది. అర్జున్ రెడ్డి సినిమా చూసి సందీప్ రెడ్డి వంగకు అభిమానులు అయిన ప్రతి ఒక్కరు అనిమల్ సినిమాతో ఫాలోయర్స్ మారిపోతారు అని ప్రేక్షకులు చెప్తున్నారు.

తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..

Source link

7k network
Recent Posts

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం

కరెంటు బిల్లులపై ఏపీ సీఎం చంద్రబాబు ఊరటనిచ్చే ప్రకటన..50 లక్షలు సీఎమ్ రిలీఫ్ ఫండ్ కు చెక్ అందజేసిన ఎమ్మెల్యే అమిలినేని..తీవ్రంగా నష్టపోయాం…పెద్దమనసుతో ఆదుకోండి-మంత్రి నారా లోకేష్..బాసర ట్రిపుల్ ఐటీలో 2000 మంది విద్యార్థుల ఆందోళన..భోజనం పెట్టి మరీ సమస్యలు విన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..జగన్ పర్యటనకు హైకోర్టు బ్రేక్..తెలంగాణ సీఎస్ మీద మోడీ సర్కార్ సీరియస్?..తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేష్‌కుమార్‌గౌడ్‌.అదనపు భద్రతకు జగన్ అనర్హుడు: నచికేత్.

సీఎం చంద్రబాబుకి తప్పిన పెను ప్రమాదం..వెలుగులోకి ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలు.. క్రమశిక్షణ చర్య…apuwj ఆధ్వర్యంలో వరద బాధితులకు విరాళం..22న హలోమాల చలో ఒంగోలు..శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల, మాజీ ఎమ్మెల్యే పద అన్నా..కంభంలో ఘనంగా టీచర్స్ డే.. పలువురికి ఘన సన్మానం.

ఏపీలో నేడు కేంద్ర బృందం పర్యటన..జగన్ ఐదు నిముషాల షో..ముఖ్యమంత్రి చంద్రబాబు విసుర్లు..బుడమేరుపై ఫలిస్తున్న మంత్రి లోకేష్ కృషి..ఆ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పెన్షన్ రద్దు..బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు..వరద బాధితులకు కంభం వాసుల వితరణ..

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు విస్తృత పర్యటన..పనిచేయని మంత్రులనూ పీకి పారేస్తా😯విజయ సాయి కబ్జా కూల్చివేత….బిడ్డలున్నారు కదా? షర్మిల సంచలన కామెంట్స్..తండ్రిని పట్టించుకోని కొడుకు గిఫ్ట్ డీడ్ రద్దు..పారాలింపిక్స్‌లో తెలంగాణ యువతికి కాంస్యం..నేడు కడప ఉరుసు మహోత్సవం ..వరంగల్ లో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం..