విజయవాడ స్టేడియంలో అభిమానుల కోసం భారీ స్క్రీన్‌పై క్రికెట్ లైవ్ స్ట్రీమ్ |

భారత్, ఆస్ట్రేలియా ప్రపంచ కప్ ఫైనల్ (India vs Australia Final) ఆడుతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ ప్రపంచ కప్ ఫైనల్స్ మ్యాచ్ వీక్షించేదుకు విజయవాడలోని ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో ఆంధ్ర
క్రికెట్
అసోసియేషన్ వారు లైవ్ స్ట్రీమ్ స్క్రీన్‌పై సుమారు 10 వేల మంది క్రికెట్ అభిమానులు
భారత్
vs ఆస్ట్రేలియా మ్యాచ్ వీక్షించేందుకు ఏర్పాటు చేశారు. ఇందిరా గాంధీ స్టేడియంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన భారత్, ఆస్ట్రేలియా ప్రపంచ కప్ ఫైనల్స్ మ్యాచ్ వీక్షించేందుకు క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున వచ్చి మ్యాచ్ ను విక్షించాలి అని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోపినాథ్ తెలిపారు.

విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రపంచ కప్ భారత్ మరియు ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ లైవ్ స్ట్రీమ్ ఏర్పాటు చేశారు. ఈ సెమీ ఫైనల్ మ్యాచ్ వీక్షించడానికి విజయవాడ నగర వాసులు పెద్ద ఎత్తున కదిలి రావాలి అని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోపినాధ్ కోరారు.

నిరుద్యోగులకు జాబ్ మేళా… టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో 510 ఉద్యోగాలు

సుమారు ఇందిరాగాంధీ స్టేడియంలో బ్లూ జెర్సీలు మరియు జాతీయ జెండాలతో క్రికెట్ అభిమానులు సందడి చేసేందుకు ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశారు. భారత్ మరియు ఆస్ట్రేలియా మ్యాచ్ వీక్షించటానికి వచ్చే క్రికెట్ అభిమానులుకోసం ఫుడ్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తునట్టు ACA అధికారులు తెలిపారు.

లక్షన్నర జీతంతో టీటీడీలో ఉద్యోగాలు… దరఖాస్తుకు మరో 10 రోజులే ఛాన్స్

క్రికెట్ అభిమాని మాట్లాడుతూ…

విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారు ఫైనల్ మ్యాచ్ లైవ్ స్ట్రీమ్ ఏర్పాటు చేశారు. ఆస్ట్రేలియా ఎంత గట్టి ప్రత్యార్థి టీం అయిన వాళ్ళు ఆడుతుంది భారత్ లో అది గుర్తుంచుకోవాలి. మ్యాచ్ ఎవరి మీదైనా భారత్ టీంకి తిరుగు లేదు. భారత్ విజయం కోసం చాలా ఈగేర్లీగా వెయిట్ చేస్తున్నం అని అభిమాని తెలిపారు.

తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..

Source link

7k network
Recent Posts

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం

కరెంటు బిల్లులపై ఏపీ సీఎం చంద్రబాబు ఊరటనిచ్చే ప్రకటన..50 లక్షలు సీఎమ్ రిలీఫ్ ఫండ్ కు చెక్ అందజేసిన ఎమ్మెల్యే అమిలినేని..తీవ్రంగా నష్టపోయాం…పెద్దమనసుతో ఆదుకోండి-మంత్రి నారా లోకేష్..బాసర ట్రిపుల్ ఐటీలో 2000 మంది విద్యార్థుల ఆందోళన..భోజనం పెట్టి మరీ సమస్యలు విన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..జగన్ పర్యటనకు హైకోర్టు బ్రేక్..తెలంగాణ సీఎస్ మీద మోడీ సర్కార్ సీరియస్?..తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేష్‌కుమార్‌గౌడ్‌.అదనపు భద్రతకు జగన్ అనర్హుడు: నచికేత్.

సీఎం చంద్రబాబుకి తప్పిన పెను ప్రమాదం..వెలుగులోకి ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలు.. క్రమశిక్షణ చర్య…apuwj ఆధ్వర్యంలో వరద బాధితులకు విరాళం..22న హలోమాల చలో ఒంగోలు..శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల, మాజీ ఎమ్మెల్యే పద అన్నా..కంభంలో ఘనంగా టీచర్స్ డే.. పలువురికి ఘన సన్మానం.

ఏపీలో నేడు కేంద్ర బృందం పర్యటన..జగన్ ఐదు నిముషాల షో..ముఖ్యమంత్రి చంద్రబాబు విసుర్లు..బుడమేరుపై ఫలిస్తున్న మంత్రి లోకేష్ కృషి..ఆ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పెన్షన్ రద్దు..బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు..వరద బాధితులకు కంభం వాసుల వితరణ..

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు విస్తృత పర్యటన..పనిచేయని మంత్రులనూ పీకి పారేస్తా😯విజయ సాయి కబ్జా కూల్చివేత….బిడ్డలున్నారు కదా? షర్మిల సంచలన కామెంట్స్..తండ్రిని పట్టించుకోని కొడుకు గిఫ్ట్ డీడ్ రద్దు..పారాలింపిక్స్‌లో తెలంగాణ యువతికి కాంస్యం..నేడు కడప ఉరుసు మహోత్సవం ..వరంగల్ లో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం..