కాపుల ద్రోహి జగన్ రెడ్డి.

కాపుల ద్రోహి జగన్ రెడ్డి

ముత్తుముల సమక్షంలో వైసిపిని వీడి టీడీపీలో చేరిన సంగా వీధి కాపు సోదరులు

ఆంధ్ర మిర్రర్.. ప్రకాశం జిల్లా కంభం
కంభం పట్టణంలోని సంగా వీధిలో స్థానిక టీడీపీ నాయకులు గుడిమెట్ట శ్రీనివాసులు ఆధ్వర్యంలో టీడీపీ ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో సంగా వీధికి చెందిన కాపు కుటుంబాలు వైసిపిని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్బంగా అశోక్ రెడ్డి టీడీపీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. నాడు తెలుగుదేశం హయాంలో కాపు సోదరులకు కల్పించిన 5% శాతం రిజర్వేషన్లు రద్దు చేసిన కాపు ద్రోహి జగన్ రెడ్డి అని రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్పాలని గిద్దలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేనల ఉమ్మడి అభ్యర్థి అయిన నా గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.*

*ఈ కార్యక్రమంలో వైసీపీని తెలుగుదేశం పార్టీలో చేరిన సంకుల చిన్న మస్తాన్ రావు, కొండా వెంకటేశ్వర్లు, డౌలూరి వెంకటేశ్వర్లు, డౌలూరి శ్రీనివాసులు, మేడిగారి ప్రసాద్, సంకుల శ్రీనివాసులు, వార్డు మెంబర్ కంటా రంగలక్ష్మి, రిటైర్డ్ ఎస్సై కొండయ్య, డౌలూరి భరత్ కుమార్, కటారీ ప్రసాద్, యగటీల ప్రసాద్, యగటిల రంగా, యగటీల రంగస్వామి, యగటీల రఘు, షేగల వెంకట సుబ్బయ్య, మాదాసు నాగేంద్ర, డౌలూరి రఘు, మరియు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తోట శ్రీను ప్రధాన కార్యదర్శి ఆరెపల్లి మల్లిఖార్జున, పట్టణ అధ్యక్షులు ఓబుల్ రెడ్డి మాధవ, రాష్ట్ర కాపు జేఏసీ పొలిటికల్ కన్వీనర్ దుత్తా బాల ఈశ్వరయ్య, పార్లమెంట్ నాయకులు కేతం శ్రీనివాసులు, సయ్యద్ అనీష్ అహమ్మద్, ఎన్టీఆర్ గౌస్, రాష్ట్ర ఎస్సి సెల్ అధ్యక్షులు గోనా చెన్నకేశవులు, మండల రైతు అధ్యక్షులు తోట శ్రీను, జనసేన మండల అధ్యక్షులు తాటిశెట్టి ప్రసాద్, పార్లమెంట్ కార్యదర్శి లంకా నరసింహా రావు, స్థానిక టీడీపీ నాయకులు తోట రంగనాయకులు, డౌలూరి వాసు, తాటిశెట్టి గోపాల్, తదితరులు పాల్గోన్నారు.

7k network
Recent Posts

👉టీడీపీలో ఉండ‌లేం: త‌మ్ముళ్ల ఆవేద‌న.. సజ్జల ఆస్తులను కక్కించడానికి వీడెవడండి? – పవన్‌పై అంబటి విమర్శలు..లంగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ముస్తఫా ఇక లేరు*.. 👉 కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్.. 👉*ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు* .. తెలంగాణలో క్రిప్టో కరెన్సీ స్కాం ..

*నారా వారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సిఎం చంద్రబాబు**పోలీసులకు బకాయిల చెల్లింపు పై హర్షం* …*సజ్జలపై పవన్ దండయాత్ర ! .. *న్యాయ పోరాటానికి దిగిన మెగా కోడలు ..*తిరుమలలో మరో అపశృతి *శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్**మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ* ..*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై రవీంద్రారెడ్డి* ..

👉పులివెందుల డీఎస్పీ ని బహిరంగంగా బెదిరించిన జగన్ !*.. *నెల్లూరు జిల్లాలో నకిలీ సిగరెట్ల ముఠా గుట్టురట్టు,సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే డూప్లికేట్ బ్రాండ్ సిగరెట్లు సీజ్*.. *విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పర్యటన .. *దర్శనం టికెట్లు అమ్ముకుని బెంజి కారు: రోజాపై జెసి ఫైర్* ..*టీటీడి ఇన్‌ఛార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ *…*కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం (జగిత్యాల). .. *మగాడైతే రాజీనామా చేసి గెలిచి రావాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. *మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ..*మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు.. *ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి!

👉 కేరళలో అమానవీయ ఘటన… 18 ఏళ్ల అథ్లెట్ పై 60 మంది దారుణం! ..యూఎస్ లో కార్చిచ్చు… భారతీయుల పాట్లు ..*ఫ్యూచర్ సిటీపై సిఎం రేవంత్ ఫోకస్ …*టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..* *తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం..*.. *5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ..* .. సింగరాయకొండలో ట్రావెల్స్‌ బస్సుకు ప్రమాదం ..ఘరానా మోసగాడు అరెస్ట్ (మంగళగిరి)..👉అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

తిరుమల పవిత్రను కాపాడుతాం – ముఖ్యమంత్రి చంద్రబాబు .. 👉అన్న క్యాంటీన్ల కోసం రూ.10 లక్షల విరాళం* … *ఆప్ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి .. *సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు క్రియాశీల పాత్రను పోషించాలి ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి … *గాలి జనార్దన్ రెడ్డి కేసుల విచారణలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. 2026 నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఖాయం .. *కోడి పందాలు పేకాటల పై కఠిన చర్యలు విజయవాడ పిసి

*మృతుల కుటుంబాల్లో ఒక్కరికి ఉద్యోగం:CBN …* జగన్ ది అక్రమ సంబంధం’…వైకుంఠ ద్వార దర్శనం కోసం వెళ్తే ఏకంగా వైకుంఠానికే పంపుతున్నారు. షర్మిల షాకింగ్ కామెంట్స్! .. 👉తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఇద్దరు అధికారులు సస్పెండ్, ముగ్గురు బదిలీ* .. 👉ఆరు శవాలు – వైసీపీకి ఎంత బలమో !*.. *రికార్డుల కోసం భక్తుల ప్రాణాలతో చెలగాటం*… 👉జి డీ సి సి బ్యాంక్ లో 5 కోట్ల రూపాయల వరకు స్క్మాం …*గిద్దలూరు: నీటి సమస్యపై అత్యవసర సమావేశం..