కాపుల ద్రోహి జగన్ రెడ్డి.

కాపుల ద్రోహి జగన్ రెడ్డి

ముత్తుముల సమక్షంలో వైసిపిని వీడి టీడీపీలో చేరిన సంగా వీధి కాపు సోదరులు

ఆంధ్ర మిర్రర్.. ప్రకాశం జిల్లా కంభం
కంభం పట్టణంలోని సంగా వీధిలో స్థానిక టీడీపీ నాయకులు గుడిమెట్ట శ్రీనివాసులు ఆధ్వర్యంలో టీడీపీ ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో సంగా వీధికి చెందిన కాపు కుటుంబాలు వైసిపిని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్బంగా అశోక్ రెడ్డి టీడీపీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. నాడు తెలుగుదేశం హయాంలో కాపు సోదరులకు కల్పించిన 5% శాతం రిజర్వేషన్లు రద్దు చేసిన కాపు ద్రోహి జగన్ రెడ్డి అని రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్పాలని గిద్దలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేనల ఉమ్మడి అభ్యర్థి అయిన నా గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.*

*ఈ కార్యక్రమంలో వైసీపీని తెలుగుదేశం పార్టీలో చేరిన సంకుల చిన్న మస్తాన్ రావు, కొండా వెంకటేశ్వర్లు, డౌలూరి వెంకటేశ్వర్లు, డౌలూరి శ్రీనివాసులు, మేడిగారి ప్రసాద్, సంకుల శ్రీనివాసులు, వార్డు మెంబర్ కంటా రంగలక్ష్మి, రిటైర్డ్ ఎస్సై కొండయ్య, డౌలూరి భరత్ కుమార్, కటారీ ప్రసాద్, యగటీల ప్రసాద్, యగటిల రంగా, యగటీల రంగస్వామి, యగటీల రఘు, షేగల వెంకట సుబ్బయ్య, మాదాసు నాగేంద్ర, డౌలూరి రఘు, మరియు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తోట శ్రీను ప్రధాన కార్యదర్శి ఆరెపల్లి మల్లిఖార్జున, పట్టణ అధ్యక్షులు ఓబుల్ రెడ్డి మాధవ, రాష్ట్ర కాపు జేఏసీ పొలిటికల్ కన్వీనర్ దుత్తా బాల ఈశ్వరయ్య, పార్లమెంట్ నాయకులు కేతం శ్రీనివాసులు, సయ్యద్ అనీష్ అహమ్మద్, ఎన్టీఆర్ గౌస్, రాష్ట్ర ఎస్సి సెల్ అధ్యక్షులు గోనా చెన్నకేశవులు, మండల రైతు అధ్యక్షులు తోట శ్రీను, జనసేన మండల అధ్యక్షులు తాటిశెట్టి ప్రసాద్, పార్లమెంట్ కార్యదర్శి లంకా నరసింహా రావు, స్థానిక టీడీపీ నాయకులు తోట రంగనాయకులు, డౌలూరి వాసు, తాటిశెట్టి గోపాల్, తదితరులు పాల్గోన్నారు.

7k network
Recent Posts

“ఫైర్‌మెన్ పాసింగ్ అవుట్ పరేడ్‌ లో సీఎం రేవంత్..”జగన్ ను కొలంబియన్ డ్రగ్ లార్డ్ తో పోల్చిన బాబు..”రెడ్ బుక్ తెరవకముందే గగ్గోలు పెడుతున్న జగన్- లోకేష్..”తిరుపతిలో కిలాడి దంపతుల అరెస్ట్..”బెంగళూరులో యువతిపై దాడి..

అసెంబ్లీలో వైకాపా పై ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు.. ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నకిలీ విలేఖరులు..పోలీస్ స్టేషన్లో రెచ్చిపోయిన నకిలీ విలేఖరి.. వివేకా హత్య కేసులో దస్తగిరి పేరు తొలగింపు.. పొదిలి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..రాష్ట్ర తరగతులను జయప్రదం చేయండి..పీ డీ ఎస్ యూ..

కొత్త ప‌థ‌కాల‌కే రేవంత్ జై!..అమరావతిలో ల్యాండ్ పూలింగ్ షురూ..మోడీ మాయతో ఏపీకి అన్యాయం.. • ప్రజలు మోసపోతున్న మాట్లాడలేని జగన్ ..సమస్యలపై మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల..ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పొదిలి సీఐ.. వైకాపా కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అన్నా.. ప్రకాశం జిల్లా కలెక్టర్ పర్యటన.. రషీద్ హత్య కేసులో నిందితుల అరెస్టు..

ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు..అసెంబ్లీ హైలెట్స్..లిక్క‌ర్ పాల‌సీపై విచార‌ణ‌..జ‌గ‌న్‌ను అరెస్టు చేస్తారా?..ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలు: భట్టి..బడ్జెట్లో మైనార్టీలపై వివక్షత పై అవాజ్ కమిటీ ఆగ్రహం..ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్..ప్రకాశంలో తూనికలు కొలతల శాఖ దాడులు.

కుర్చీని కాపాడుకొనే బడ్జెట్- కాంగ్రెస్,సీపీఎం..నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం-సీఎం స్టాలిన్ మద్దతు..ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట..జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్..కరకట్టలో రైతుల ఆందోళన..డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి విక్రయాలు