రూ.లక్ష కోట్లు కాజేసిన మహిళ… దేశాన్ని కుదిపేస్తున్న వ్యవహారం!

  1. రూ.లక్ష కోట్లు కాజేసిన మహిళ… దేశాన్ని కుదిపేస్తున్న వ్యవహారం

అవును… ఒక మహిళ ఏకంగా బ్యాంక్ కార్యకలాపాలు నిలిచిపోయే స్థాయిలో మోసాలకు పాల్పడింది.
కలిసి రావడం మొదలవ్వాలి కానీ… రావడం మొదలుపెడితే రియల్ ఎస్టేట్ ఇచ్చినంతగా మరో వ్యాపారం ఇవ్వదని అంటుంటారు ఆ రంగంలో ఎదిగినవారు! “బిజినెస్ మేన్” సినిమాలో మహేష్ బాబు ముంబై గురించి చెప్పినట్లు.. ఇవ్వడం మొదలుపెడితే ఇస్తూనే ఉంటుంది! ఈ క్రమంలో ఇలా ఇంతింతై వటుడింతై అన్నట్లుగా రియల్‌ ఎస్టేట్‌ టైకూన్‌ గా పేరొందిన ఓ మహిళ ఏకంగా ఒక బ్యాంక్ కార్యకలాపాలు నిలిచిపోయే స్థాయిలో మోసాలకు పాల్పడింది. అవును… ఒక మహిళ ఏకంగా బ్యాంక్ కార్యకలాపాలు నిలిచిపోయే స్థాయిలో మోసాలకు పాల్పడింది. దీంతో ఆ బ్యాంక్ లో డబ్బులు దాచుకున్న సుమారు 42వేల మందిపై ఈ ప్రభావం పడింది. అప్పులు తీసుకోవడం తిరిగి వాటిని చెల్లించకపోవడం ఈమె నిత్యకృత్యాల్లో ఒకటి. ఇక్కడ గమనించాల్సిన ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… ఆమె సంపద విలువ 2022 నాటికి దేశ జీడీపీలో 3 శాతం ఉంటుందని అంచనా!! వివరాళ్లోకి వెళ్తే… వియత్నాంలోని ప్రముఖ ప్రాపర్టీ డెవలపర్‌ కంపెనీ “వాన్‌ తిన్హ్‌ పాట్‌” ఛైర్‌ పర్సన్‌ గా ఒక మహిళ మాగ్నెట్ ట్రూంగ్ మై లాన్‌ ఉన్నారు! ఈమెకు స్థానిక సైగాన్‌ కమర్షియల్‌ బ్యాంకు (ఎస్.సీ.బీ.)లో సుమారు 90 శాతం వాటా ఉంది. ఈ క్రమంలో గత కొన్నేళ్లుగా ఆమె ఈ బ్యాంకులోనే మోసాలకు పాల్పడ్డారు. ఇందులో భాగంగా ఫేక్ లోన్‌ అప్లికేషన్లు పెట్టి కోట్ల మేర డబ్బులు తీసుకున్నారు. తీరా లోన్ తీసుకున్న తర్వాత తిరిగి చెల్లించే ఆలోచనకు చెల్లుచీటీ ఇచ్చేశారు! దీంతో… ఏకంగా ఆ బ్యాంకు కార్యకలాపాలు నిలిచిపోయే పరిస్థితి. దీంతో అందులో డబ్బులు దాచుకున్న దాదాపు 42వేల మందిపై ఈ ప్రభావం పడింది. ఫలితంగా ఆమెతో పాటు ఆ బ్యాంక్ లో ఖాతాదారులైన సుమారు 42వేల మందిపై ఈ ప్రభావం పడింది. వాస్తవానికి 2018 నుంచే ఆమె ఈ దందా మొదలుపెట్టిందని తెలుస్తుంది. ఇందులో భాగంగా… 2018 నుంచి 2022 మధ్య మై లాన్‌.. ఇలా సుమారు 916 ఫేక్ లోన్ అప్లికేషన్లు తయారు చేసి బ్యాంకులో సమర్పించిందని, ఫలితంగా బ్యాంకు నుంచి వియత్నాం కరెన్సీలో 304 ట్రిలియన్‌ డాంగ్‌.. అంటే 12.5 బిలియన్ డాలర్లు.. ఇక మన రూపాయిల్లో చూసుకుంటే ఏకంగా లక్షకోట్లు దాటి తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో 2019 నుంచి 2022 మధ్య ఆమె డ్రైవర్‌ బ్యాంకు హెడ్‌ క్వార్టర్స్‌ నుంచి సుమారు 4.4 బిలియన్‌ డాలర్ల (రూ.36.5 కోట్లు) నగదును ఆమె ఇంటికి తరలించినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో అదే ఏడాది అక్టోబరు నెలలో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. నాటి నుంచి సదరు బ్యాంకులో ఖాతాదారులుగా ఉన్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాము దాచుకున్న డబ్బులను విత్‌ డ్రా చేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆఖరికి వారి పరిస్థితి ఎంతవరకూ వచ్చిందంటే… అసలు సొమ్ము సంగతి అటుంచితే కనీసం దాచుకున్న సొమ్ముపై వడ్డీ అయినా ఇవ్వండి అంటూ విన్నవించుకుంటున్నారు.. అదికూడా ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో వందలాది మంది బాధితులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఈ కుంభకోణంలో లాన్‌ తో పాటు 85 మందిపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

7k network
Recent Posts

* అమిత్ షా వ్యాఖ్యలు చూస్తుంటే ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుంది..👉 ఆన్ లైన్ పేకాటలో జిల్లా రెవెన్యూ అధికారి మలోల బిజీ బిజీ (అనంతపురం ) .. *రాష్ట్ర లా అండ్ ఆర్డర్ అదనపు డీజీ గా మధుసూదన్ రెడ్డి 👉నరసరావుపేటలో ఆన్లైన్ బెట్టింగ్ లకు యువకుడు బలి*.. *రాష్ట్ర డీఐజీ ద్వారక తిరుమలరావుకు ఘన స్వాగతం.. నేనిప్పుడు మారిపోయాను : ఆర్జివి ..

*యూజీసీ జారీ చేసిన కొత్త నిబంధనల్ని తక్షణమే రద్దు చేయాలి సీఎం స్టాలిన్ ..*జూరాల ప్రాజెక్ట్‌ నుంచి వాటర్‌ లీక్‌ !..చంద్రబాబూ డప్పు చాలూ, వక్కటి అయినా వచ్చిందా మేధావుల సూటి ప్రశ్న? .. 👉రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసినోళ్లకు రూ.5 లక్షలా? .. పరవాడ ఫార్మాసిటీలో ఎగసి పడుతున్న మంటలు* .. *తిరుపతి నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు*.. పూజలు చేస్తే లంకె బిందెలు లభిస్తాయంటూ రూ.28 లక్షలు వసూలు చేసి పరారైన దొంగ బాబా..

👉టీడీపీలో ఉండ‌లేం: త‌మ్ముళ్ల ఆవేద‌న.. సజ్జల ఆస్తులను కక్కించడానికి వీడెవడండి? – పవన్‌పై అంబటి విమర్శలు..లంగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ముస్తఫా ఇక లేరు*.. 👉 కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్.. 👉*ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు* .. తెలంగాణలో క్రిప్టో కరెన్సీ స్కాం ..

*నారా వారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సిఎం చంద్రబాబు**పోలీసులకు బకాయిల చెల్లింపు పై హర్షం* …*సజ్జలపై పవన్ దండయాత్ర ! .. *న్యాయ పోరాటానికి దిగిన మెగా కోడలు ..*తిరుమలలో మరో అపశృతి *శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్**మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ* ..*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై రవీంద్రారెడ్డి* ..

👉పులివెందుల డీఎస్పీ ని బహిరంగంగా బెదిరించిన జగన్ !*.. *నెల్లూరు జిల్లాలో నకిలీ సిగరెట్ల ముఠా గుట్టురట్టు,సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే డూప్లికేట్ బ్రాండ్ సిగరెట్లు సీజ్*.. *విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పర్యటన .. *దర్శనం టికెట్లు అమ్ముకుని బెంజి కారు: రోజాపై జెసి ఫైర్* ..*టీటీడి ఇన్‌ఛార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ *…*కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం (జగిత్యాల). .. *మగాడైతే రాజీనామా చేసి గెలిచి రావాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. *మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ..*మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు.. *ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి!

👉 కేరళలో అమానవీయ ఘటన… 18 ఏళ్ల అథ్లెట్ పై 60 మంది దారుణం! ..యూఎస్ లో కార్చిచ్చు… భారతీయుల పాట్లు ..*ఫ్యూచర్ సిటీపై సిఎం రేవంత్ ఫోకస్ …*టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..* *తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం..*.. *5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ..* .. సింగరాయకొండలో ట్రావెల్స్‌ బస్సుకు ప్రమాదం ..ఘరానా మోసగాడు అరెస్ట్ (మంగళగిరి)..👉అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త