- జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని కలసిన జనసేన గిద్దలూరు ఇంచార్జి బెల్లంకొండ సాయిబాబా..
జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరి ఆఫీస్ నందు విశ్రుత స్థాయి సమావేశం లో భాగంగా గిద్దలూరు జనసేన పార్టీ ఇంచార్జి బెల్లంకొండ సాయిబాబా ను పార్టీ అధిష్టానం పిలుపునిచ్చింది, అందులో భాగంగా గిద్దలూరు నియోజకవర్గ పరిస్థితులు ప్రస్తుత రాజకీయ ల గురించి సాయిబాబా ను అడిగారు, అదేవిదంగా గత ఏడాది
కారు ప్రమాదం లో మరణించిన గిద్దలూరు నియోజకవర్గం బెస్తవారిపేట మండలం గలిజేరుగుళ్ల కు చెందిన చింతలపూడి చంద్రమోహన్ యాదవ్ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడి తల్లి తండ్రి కి మంగళగిరి పార్టీ కార్యాలయంలో 5 లక్షల ప్రమాద బీమా చెక్కును జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్అందజేశారు.