రాయచోటి ఎమ్మార్వో కార్యాలయంలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడిన బాధితుడు..

తన తండ్రి పేరు ఉన్న స్థలాన్ని ఇతరుల పేర రికార్డులలో ఎక్కించారని ఆరోపణ..అడ్డుకున్న స్థానికులు, పోలీసులు..

రెవెన్యూ అధికారులు అక్రమాలకు పాల్పడడంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన ప్రయోజనం లేకపోవడంతో విసుగు చెందిన ఓ యువకుడు ఎమ్మార్వో కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం అన్నమయ్య జిల్లా రాయచోటి రెవెన్యూ లో చోటు చేసుకుంది.తన తండ్రి పేరు మీద ఉన్న 75 సెంట్ల స్థలాన్ని ఎటువంటి డాక్యుమెంట్లు లేకపోయినా రెవిన్యూ అధికారులు అక్రమంగా అబుబకర్, ఖాదర్ బాషా అనే వ్యక్తుల పేర్ల మీద ఎక్కించారని ఆరోపించాడు.

రాయచోటి మండల పరిధిలోని గునిగుంట్ల రోడ్డు సర్వే నెంబర్ 800 లో గతం 30 సంవత్సరాల నుంచి తన తండ్రి అయిన సులేమాన్ పేరు మీద 75 సెంట్ల స్థలం ఉందని,రెవిన్యూ రికార్డు ప్రకారం గత 30 సంవత్సరాల నుంచి 1బి, అడంగల్, అర్ఎస్అర్,10 వన్లు తన తండ్రి సులేమాన్ పేరు మీద ఉందని బాధితుడు ఆర్షధ్ అహ్మద్ తెలిపాడు.తన తండ్రి సులేమాన్ న్యాయం చేయాలని రెవిన్యూ అధికారులు చుట్టూ తిరిగి తిరిగి మరణించాడని తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నానని బాధితుడు అర్షధ్ అహ్మద్ ఆవేదన చేశాడు.

గతంలో విచారణ చేసి 75 సెంట్ల స్థలం సులేమాన్ దేనని ఇచ్చిన ఎమ్మార్వో సుబ్రమణ్య రెడ్డి విచారణ చేసి ఎండాస్మెంట్ ఇచ్చినప్పటికీ,జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ కు స్పందనలో అర్జీ ఇచ్చి వచ్చి10 రోజుల అవుతున్న న్యాయం జరగడం లేదని అవేదన వ్యక్తం చేశాడు.జిల్లా కలెక్టర్ ఎండార్స్ చేసి ఇచ్చిన స్పందన అర్జీని గునిగుంట్ల ఆర్ఐ, వీఆర్వో కు ఇచ్చినప్పటికీ రేపు,ఎల్లుండి ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిప్పి, ఎలక్షన్ కోడ్ వచ్చే లోపు రాసి ఇస్తాం అని అర్ఐ, వీఆర్వోలు అంటున్నారని,ఎన్ని సార్లు స్పందన అర్జీలు పెట్టిన అర్ఐ, వీఆర్వో, డిప్యూటీ ఎమ్మార్వో న్యాయం జరిగేలా కృషి చేయడం లేదని ఆవేదన చేశాడు.

సీఎం జగన్మోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్,ఎమ్మేల్యే శ్రీకాంత్ రెడ్డి చొరవ తీసుకుని తనకు న్యాయం చేయాలని బాధితుడు అర్షధ్ అహ్మద్ కోరాడు.

👉ఎన్నికల నిర్వహణపై పోలీస్ అధికారులకు  ట్రైనింగ్  ప్రోగ్రాం

ఏలూరు జిల్లా ఎస్పీ డి మేరీ ప్రశాంతి ఐపీఎస్ ఆదేశాలపై బుధవారం నూజివీడు సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారులకు ఏలూరు సి.సి.యస్ ఇన్స్పెక్టర్ సి. హెచ్ మురళి కృష్ణ పోలీసు అదికారులతో ఒక్క రోజు ట్రైనింగ్ ప్రోగ్రాం ను హెలపురి ఇంజినీరింగ్ కళాశాలలో లో నిర్వహించారు జిల్లాలోని నూజివీడు సబ్-డివిజన్ లలో ఒక్క రోజు ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్బంగా పోలీసు అదికారులు మాట్లాడుతూ రాబోవు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ పాటించాలని, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న ప్రతి ఒక్కరు నీతి నిజాయితీగా, నిస్వార్ధముగా కష్టపడి పనిచేయాలని, ప్రతి విషయాన్ని సూక్ష్మంగా పరిశీలించి బాధ్యతగా ఉద్యోగ విధులు నిర్వహించాలని,

ఎన్నికల సమయంలో పోలీసుల పాత్ర సురక్షితమైన మరియు శాంతియుత వాతావరణాన్ని సృష్టించడమేనని ఇక్కడ పౌరులు భయం లేకుండా వారి ఓటు వేసే ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకునేలా చూడటం, ఓటరు అణచివేత వ్యూహాలను (ఓటర్ బెదిరింపు, బలవంతం లేదా ఏవైనా ప్రయత్నాలు వంటివి) నిరోధించడం,సున్నితమైన ఎన్నికల సామగ్రి మరియు మౌలిక సదుపాయాలను భద్రపరచడం. ట్రాఫిక్‌ను నిర్వహించడం మరియు బ్యాలెట్ పేపర్లు,ఇవి ఎం,మరియు వి వి ఏ టి ఇతర పోల్ మెటీరియల్‌ల సురక్షితమైన రవాణా మరియు నిల్వ ఉండేలా చూసుకోవడం,

ర్యాలీలు మరియు నిరసనల సమయంలో, ఆటంకాలు మరియు ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడటం,హిస్టరీ షీటర్‌లు, అసాంఘికశక్తులపై నిరంతర పర్యవేక్షణ చెయ్యాలని,గత ఎన్నికల నేరాల చరిత్ర కలిగిన వ్యక్తుల పై నిఘా ఉంచి చెక్ పోస్ట్ ల వద్ద నగదు మద్యం,నాటు సారాయి,గంజాయి ఇతర అక్రమ రవాణాను అరికట్టుటకు వాహన తనిఖీ చేపట్టాలన్నారు .పై నిబంధనలు పాటిస్తూ అందరూ ఐక్యమత్యంగా కష్టపడి పనిచేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ కి మంచి పేరు వస్తుందని,అలాగే జిల్లాకు కూడా మంచి పేరు వస్తుందని తెలిపారు.

 

7k network
Recent Posts

* అమిత్ షా వ్యాఖ్యలు చూస్తుంటే ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుంది..👉 ఆన్ లైన్ పేకాటలో జిల్లా రెవెన్యూ అధికారి మలోల బిజీ బిజీ (అనంతపురం ) .. *రాష్ట్ర లా అండ్ ఆర్డర్ అదనపు డీజీ గా మధుసూదన్ రెడ్డి 👉నరసరావుపేటలో ఆన్లైన్ బెట్టింగ్ లకు యువకుడు బలి*.. *రాష్ట్ర డీఐజీ ద్వారక తిరుమలరావుకు ఘన స్వాగతం.. నేనిప్పుడు మారిపోయాను : ఆర్జివి ..

*యూజీసీ జారీ చేసిన కొత్త నిబంధనల్ని తక్షణమే రద్దు చేయాలి సీఎం స్టాలిన్ ..*జూరాల ప్రాజెక్ట్‌ నుంచి వాటర్‌ లీక్‌ !..చంద్రబాబూ డప్పు చాలూ, వక్కటి అయినా వచ్చిందా మేధావుల సూటి ప్రశ్న? .. 👉రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసినోళ్లకు రూ.5 లక్షలా? .. పరవాడ ఫార్మాసిటీలో ఎగసి పడుతున్న మంటలు* .. *తిరుపతి నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు*.. పూజలు చేస్తే లంకె బిందెలు లభిస్తాయంటూ రూ.28 లక్షలు వసూలు చేసి పరారైన దొంగ బాబా..

👉టీడీపీలో ఉండ‌లేం: త‌మ్ముళ్ల ఆవేద‌న.. సజ్జల ఆస్తులను కక్కించడానికి వీడెవడండి? – పవన్‌పై అంబటి విమర్శలు..లంగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ముస్తఫా ఇక లేరు*.. 👉 కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్.. 👉*ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు* .. తెలంగాణలో క్రిప్టో కరెన్సీ స్కాం ..

*నారా వారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సిఎం చంద్రబాబు**పోలీసులకు బకాయిల చెల్లింపు పై హర్షం* …*సజ్జలపై పవన్ దండయాత్ర ! .. *న్యాయ పోరాటానికి దిగిన మెగా కోడలు ..*తిరుమలలో మరో అపశృతి *శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్**మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ* ..*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై రవీంద్రారెడ్డి* ..

👉పులివెందుల డీఎస్పీ ని బహిరంగంగా బెదిరించిన జగన్ !*.. *నెల్లూరు జిల్లాలో నకిలీ సిగరెట్ల ముఠా గుట్టురట్టు,సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే డూప్లికేట్ బ్రాండ్ సిగరెట్లు సీజ్*.. *విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పర్యటన .. *దర్శనం టికెట్లు అమ్ముకుని బెంజి కారు: రోజాపై జెసి ఫైర్* ..*టీటీడి ఇన్‌ఛార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ *…*కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం (జగిత్యాల). .. *మగాడైతే రాజీనామా చేసి గెలిచి రావాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. *మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ..*మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు.. *ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి!

👉 కేరళలో అమానవీయ ఘటన… 18 ఏళ్ల అథ్లెట్ పై 60 మంది దారుణం! ..యూఎస్ లో కార్చిచ్చు… భారతీయుల పాట్లు ..*ఫ్యూచర్ సిటీపై సిఎం రేవంత్ ఫోకస్ …*టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..* *తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం..*.. *5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ..* .. సింగరాయకొండలో ట్రావెల్స్‌ బస్సుకు ప్రమాదం ..ఘరానా మోసగాడు అరెస్ట్ (మంగళగిరి)..👉అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త