టీడీపీలో చేరిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు.. వైపాలెంలో సీఎం పర్యటన సందర్భంగా ఏర్పాట్ల పరిశీలన.. పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర విద్యాశాఖ ఎడ్యుకేషనల్ సెక్రెటరీ.. 7న నారా లోకేష్ శంఖారావం..కంభం టిడిపి నాయకుల ఉధృత ప్రచారం

*చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు..

గురజాల నియోజకవర్గం దాచేపల్లిలో రా కదలిరా సభకు చంద్రబాబుహాజరైనారు.ఈ సందర్బంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు చంద్రబాబు టీడీపీ కండువా కప్పి సాధరంగ ఆహ్వానించారు………………………………….

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన రాష్ట్ర విద్యా ఎడ్యుకేషనల్ సెక్రటరీ..

ప్రకాశం జిల్లా చీమకుర్తి మండల లోని ఇలపావులూరు గోనేపల్లి వారి పాలెం ఎలిమెంటరీ స్కూల్లను మరియు గాడిపత్రివారిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను రాష్ట్ర విద్యా ఎడ్యుకేషనల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ శనివారం  ఆకస్మికంగా తనిఖీ చేశారు. సంవత్సరం పూర్తవుతున్న పిల్లలకి ఇంతవరకు సిలబస్ కాకపోగా మాయ మాటలు ఎందుకు చెబుతున్నారని, మీకు ప్రభుత్వం జీతాలు ఇస్తుంది ఎందుకని మీ జీతాలు మీరు తీసుకుంటూ ఇక్కడికి వచ్చి ఊరకనే కూర్చొని వెళ్లడానికి ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయల ఖర్చుపెట్టి మీకు జీతాలు ఇస్తుంది పిల్లలకి చదువు చెప్పమంటే స్కూళ్లకు వచ్చి బాతా ఖానీలు చెప్పుకోవటానికి సిగ్గుగా లేదా అని ఉపాధ్యాయులను, చీమకుర్తి ఎంఈఓను ప్రశ్నించారు.దీంతో వారు ఆయన అడిగిన సమాధానాలకు ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తలదించుకున్నారు.కార్యక్రమంలో గుంటూరు ఆర్జెడి, ప్రకాశం జిల్లా డిఇఓ, డిప్యూటీ డి ఓ, హెడ్ మాస్టర్లు పాల్గొన్నారు.

👉*ప్రకాశం జిల్లా, కంభంమండలం, తరిమెల్ల,

పంచాయతీలో , బెస్తవారిపేట మండలం, బసినేపల్లె పంచాయతీలోని జెన్నివారిపల్లె గ్రామంలో ,అర్ధవీడు మండలం, యాచవరం పంచాయతీలో ఇంటింటికి తిరిగి టీడీపీ జనసేనల ఉమ్మడి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డిని గెలిపించాలని రాబోయే ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ సైకిల్ గుర్తు పై ఓటు వేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచారం నిర్వహించినారు…….👉 ఈ నెల 6వ తేదిన యర్రగొండపాలెం పట్టణానికి విచ్చేయుచున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి

వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి పర్యటన మరియు బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖామాత్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్.కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ యర్రగొండపాలెం నియోజకవర్గ సమన్వయకర్త తాటిపర్తి చంద్రశేఖర్ అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు సబ్ కలెక్టర్ రాహుల్ మీనా డీస్పీ సిఐ లు ఎస్సైలు అన్ని శాఖల అధికారులు పాలొగొన్నారు.

*గిద్దలూరులో మార్చి 7న నారా లోకేష్ శంఖారావం*.. గిద్దలూరు పట్టణంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంఖారావం సభ మార్చి 7వ తేదీన జరగనున్నట్లు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి తెలియచేశారు. ఈ సందర్బంగా పట్టణంలోని ఒంగోలు రోడ్డు హెచ్ పి పెట్రోల్ బంకు సమీపంలో నిర్వహించనున్న సభా ప్రాంగణ ఏర్పాట్లను అశోక్ రెడ్డి టీడీపీ ముఖ్య నాయకులతో కలిసి శనివారం సాయంత్రం పరిశీలించారు. మార్చి 7వ తేదీ గురువారం ఉదయం జరిగే శంఖారావం సభకు నియోజకవర్గంలోని తెలుగుదేశం శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గోనాలని అశోక్ రెడ్డి పిలుపునిచ్చారు.

7k network
Recent Posts

అసెంబ్లీలో వైకాపా పై ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు.. ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నకిలీ విలేఖరులు..పోలీస్ స్టేషన్లో రెచ్చిపోయిన నకిలీ విలేఖరి.. వివేకా హత్య కేసులో దస్తగిరి పేరు తొలగింపు.. పొదిలి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..రాష్ట్ర తరగతులను జయప్రదం చేయండి..పీ డీ ఎస్ యూ..

కొత్త ప‌థ‌కాల‌కే రేవంత్ జై!..అమరావతిలో ల్యాండ్ పూలింగ్ షురూ..మోడీ మాయతో ఏపీకి అన్యాయం.. • ప్రజలు మోసపోతున్న మాట్లాడలేని జగన్ ..సమస్యలపై మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల..ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పొదిలి సీఐ.. వైకాపా కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అన్నా.. ప్రకాశం జిల్లా కలెక్టర్ పర్యటన.. రషీద్ హత్య కేసులో నిందితుల అరెస్టు..

ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు..అసెంబ్లీ హైలెట్స్..లిక్క‌ర్ పాల‌సీపై విచార‌ణ‌..జ‌గ‌న్‌ను అరెస్టు చేస్తారా?..ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలు: భట్టి..బడ్జెట్లో మైనార్టీలపై వివక్షత పై అవాజ్ కమిటీ ఆగ్రహం..ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్..ప్రకాశంలో తూనికలు కొలతల శాఖ దాడులు.

కుర్చీని కాపాడుకొనే బడ్జెట్- కాంగ్రెస్,సీపీఎం..నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం-సీఎం స్టాలిన్ మద్దతు..ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట..జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్..కరకట్టలో రైతుల ఆందోళన..డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి విక్రయాలు

పెద్దన్న అంటే ..ఇచ్చింది గుండుసున్నా !..కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై కక్ష చూపించారు..అన్ని రూపాల్లో నిరసన తెలియజేస్తాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలి..సీఎం రేవంత్.. హర్షం వ్యక్తం చేసిన ఏపీ మంత్రులు..పొదిలి నగర పంచాయితీలోని మున్సిపల్ కార్మికులకు 6నెలల హెల్త్ అలవెన్స్ బకాయిలను చెల్లించాలి..రాష్ట్రస్థాయి బండలాగుడి పోటీలను ప్రారంభించిన ఎంపీపీ అమూల్య…