టీడీపీలో చేరిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు.. వైపాలెంలో సీఎం పర్యటన సందర్భంగా ఏర్పాట్ల పరిశీలన.. పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర విద్యాశాఖ ఎడ్యుకేషనల్ సెక్రెటరీ.. 7న నారా లోకేష్ శంఖారావం..కంభం టిడిపి నాయకుల ఉధృత ప్రచారం

*చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు..

గురజాల నియోజకవర్గం దాచేపల్లిలో రా కదలిరా సభకు చంద్రబాబుహాజరైనారు.ఈ సందర్బంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు చంద్రబాబు టీడీపీ కండువా కప్పి సాధరంగ ఆహ్వానించారు………………………………….

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన రాష్ట్ర విద్యా ఎడ్యుకేషనల్ సెక్రటరీ..

ప్రకాశం జిల్లా చీమకుర్తి మండల లోని ఇలపావులూరు గోనేపల్లి వారి పాలెం ఎలిమెంటరీ స్కూల్లను మరియు గాడిపత్రివారిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను రాష్ట్ర విద్యా ఎడ్యుకేషనల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ శనివారం  ఆకస్మికంగా తనిఖీ చేశారు. సంవత్సరం పూర్తవుతున్న పిల్లలకి ఇంతవరకు సిలబస్ కాకపోగా మాయ మాటలు ఎందుకు చెబుతున్నారని, మీకు ప్రభుత్వం జీతాలు ఇస్తుంది ఎందుకని మీ జీతాలు మీరు తీసుకుంటూ ఇక్కడికి వచ్చి ఊరకనే కూర్చొని వెళ్లడానికి ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయల ఖర్చుపెట్టి మీకు జీతాలు ఇస్తుంది పిల్లలకి చదువు చెప్పమంటే స్కూళ్లకు వచ్చి బాతా ఖానీలు చెప్పుకోవటానికి సిగ్గుగా లేదా అని ఉపాధ్యాయులను, చీమకుర్తి ఎంఈఓను ప్రశ్నించారు.దీంతో వారు ఆయన అడిగిన సమాధానాలకు ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తలదించుకున్నారు.కార్యక్రమంలో గుంటూరు ఆర్జెడి, ప్రకాశం జిల్లా డిఇఓ, డిప్యూటీ డి ఓ, హెడ్ మాస్టర్లు పాల్గొన్నారు.

👉*ప్రకాశం జిల్లా, కంభంమండలం, తరిమెల్ల,

పంచాయతీలో , బెస్తవారిపేట మండలం, బసినేపల్లె పంచాయతీలోని జెన్నివారిపల్లె గ్రామంలో ,అర్ధవీడు మండలం, యాచవరం పంచాయతీలో ఇంటింటికి తిరిగి టీడీపీ జనసేనల ఉమ్మడి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డిని గెలిపించాలని రాబోయే ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ సైకిల్ గుర్తు పై ఓటు వేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచారం నిర్వహించినారు…….👉 ఈ నెల 6వ తేదిన యర్రగొండపాలెం పట్టణానికి విచ్చేయుచున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి

వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి పర్యటన మరియు బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖామాత్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్.కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ యర్రగొండపాలెం నియోజకవర్గ సమన్వయకర్త తాటిపర్తి చంద్రశేఖర్ అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు సబ్ కలెక్టర్ రాహుల్ మీనా డీస్పీ సిఐ లు ఎస్సైలు అన్ని శాఖల అధికారులు పాలొగొన్నారు.

*గిద్దలూరులో మార్చి 7న నారా లోకేష్ శంఖారావం*.. గిద్దలూరు పట్టణంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంఖారావం సభ మార్చి 7వ తేదీన జరగనున్నట్లు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి తెలియచేశారు. ఈ సందర్బంగా పట్టణంలోని ఒంగోలు రోడ్డు హెచ్ పి పెట్రోల్ బంకు సమీపంలో నిర్వహించనున్న సభా ప్రాంగణ ఏర్పాట్లను అశోక్ రెడ్డి టీడీపీ ముఖ్య నాయకులతో కలిసి శనివారం సాయంత్రం పరిశీలించారు. మార్చి 7వ తేదీ గురువారం ఉదయం జరిగే శంఖారావం సభకు నియోజకవర్గంలోని తెలుగుదేశం శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గోనాలని అశోక్ రెడ్డి పిలుపునిచ్చారు.

7k network
Recent Posts

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం

కరెంటు బిల్లులపై ఏపీ సీఎం చంద్రబాబు ఊరటనిచ్చే ప్రకటన..50 లక్షలు సీఎమ్ రిలీఫ్ ఫండ్ కు చెక్ అందజేసిన ఎమ్మెల్యే అమిలినేని..తీవ్రంగా నష్టపోయాం…పెద్దమనసుతో ఆదుకోండి-మంత్రి నారా లోకేష్..బాసర ట్రిపుల్ ఐటీలో 2000 మంది విద్యార్థుల ఆందోళన..భోజనం పెట్టి మరీ సమస్యలు విన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..జగన్ పర్యటనకు హైకోర్టు బ్రేక్..తెలంగాణ సీఎస్ మీద మోడీ సర్కార్ సీరియస్?..తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేష్‌కుమార్‌గౌడ్‌.అదనపు భద్రతకు జగన్ అనర్హుడు: నచికేత్.

సీఎం చంద్రబాబుకి తప్పిన పెను ప్రమాదం..వెలుగులోకి ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలు.. క్రమశిక్షణ చర్య…apuwj ఆధ్వర్యంలో వరద బాధితులకు విరాళం..22న హలోమాల చలో ఒంగోలు..శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల, మాజీ ఎమ్మెల్యే పద అన్నా..కంభంలో ఘనంగా టీచర్స్ డే.. పలువురికి ఘన సన్మానం.

ఏపీలో నేడు కేంద్ర బృందం పర్యటన..జగన్ ఐదు నిముషాల షో..ముఖ్యమంత్రి చంద్రబాబు విసుర్లు..బుడమేరుపై ఫలిస్తున్న మంత్రి లోకేష్ కృషి..ఆ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పెన్షన్ రద్దు..బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు..వరద బాధితులకు కంభం వాసుల వితరణ..

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు విస్తృత పర్యటన..పనిచేయని మంత్రులనూ పీకి పారేస్తా😯విజయ సాయి కబ్జా కూల్చివేత….బిడ్డలున్నారు కదా? షర్మిల సంచలన కామెంట్స్..తండ్రిని పట్టించుకోని కొడుకు గిఫ్ట్ డీడ్ రద్దు..పారాలింపిక్స్‌లో తెలంగాణ యువతికి కాంస్యం..నేడు కడప ఉరుసు మహోత్సవం ..వరంగల్ లో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం..