టీడీపీలో చేరిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు.. వైపాలెంలో సీఎం పర్యటన సందర్భంగా ఏర్పాట్ల పరిశీలన.. పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర విద్యాశాఖ ఎడ్యుకేషనల్ సెక్రెటరీ.. 7న నారా లోకేష్ శంఖారావం..కంభం టిడిపి నాయకుల ఉధృత ప్రచారం

*చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు..

గురజాల నియోజకవర్గం దాచేపల్లిలో రా కదలిరా సభకు చంద్రబాబుహాజరైనారు.ఈ సందర్బంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు చంద్రబాబు టీడీపీ కండువా కప్పి సాధరంగ ఆహ్వానించారు………………………………….

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన రాష్ట్ర విద్యా ఎడ్యుకేషనల్ సెక్రటరీ..

ప్రకాశం జిల్లా చీమకుర్తి మండల లోని ఇలపావులూరు గోనేపల్లి వారి పాలెం ఎలిమెంటరీ స్కూల్లను మరియు గాడిపత్రివారిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను రాష్ట్ర విద్యా ఎడ్యుకేషనల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ శనివారం  ఆకస్మికంగా తనిఖీ చేశారు. సంవత్సరం పూర్తవుతున్న పిల్లలకి ఇంతవరకు సిలబస్ కాకపోగా మాయ మాటలు ఎందుకు చెబుతున్నారని, మీకు ప్రభుత్వం జీతాలు ఇస్తుంది ఎందుకని మీ జీతాలు మీరు తీసుకుంటూ ఇక్కడికి వచ్చి ఊరకనే కూర్చొని వెళ్లడానికి ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయల ఖర్చుపెట్టి మీకు జీతాలు ఇస్తుంది పిల్లలకి చదువు చెప్పమంటే స్కూళ్లకు వచ్చి బాతా ఖానీలు చెప్పుకోవటానికి సిగ్గుగా లేదా అని ఉపాధ్యాయులను, చీమకుర్తి ఎంఈఓను ప్రశ్నించారు.దీంతో వారు ఆయన అడిగిన సమాధానాలకు ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తలదించుకున్నారు.కార్యక్రమంలో గుంటూరు ఆర్జెడి, ప్రకాశం జిల్లా డిఇఓ, డిప్యూటీ డి ఓ, హెడ్ మాస్టర్లు పాల్గొన్నారు.

👉*ప్రకాశం జిల్లా, కంభంమండలం, తరిమెల్ల,

పంచాయతీలో , బెస్తవారిపేట మండలం, బసినేపల్లె పంచాయతీలోని జెన్నివారిపల్లె గ్రామంలో ,అర్ధవీడు మండలం, యాచవరం పంచాయతీలో ఇంటింటికి తిరిగి టీడీపీ జనసేనల ఉమ్మడి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డిని గెలిపించాలని రాబోయే ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ సైకిల్ గుర్తు పై ఓటు వేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచారం నిర్వహించినారు…….👉 ఈ నెల 6వ తేదిన యర్రగొండపాలెం పట్టణానికి విచ్చేయుచున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి

వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి పర్యటన మరియు బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖామాత్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్.కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ యర్రగొండపాలెం నియోజకవర్గ సమన్వయకర్త తాటిపర్తి చంద్రశేఖర్ అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు సబ్ కలెక్టర్ రాహుల్ మీనా డీస్పీ సిఐ లు ఎస్సైలు అన్ని శాఖల అధికారులు పాలొగొన్నారు.

*గిద్దలూరులో మార్చి 7న నారా లోకేష్ శంఖారావం*.. గిద్దలూరు పట్టణంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంఖారావం సభ మార్చి 7వ తేదీన జరగనున్నట్లు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి తెలియచేశారు. ఈ సందర్బంగా పట్టణంలోని ఒంగోలు రోడ్డు హెచ్ పి పెట్రోల్ బంకు సమీపంలో నిర్వహించనున్న సభా ప్రాంగణ ఏర్పాట్లను అశోక్ రెడ్డి టీడీపీ ముఖ్య నాయకులతో కలిసి శనివారం సాయంత్రం పరిశీలించారు. మార్చి 7వ తేదీ గురువారం ఉదయం జరిగే శంఖారావం సభకు నియోజకవర్గంలోని తెలుగుదేశం శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గోనాలని అశోక్ రెడ్డి పిలుపునిచ్చారు.

7k network
Recent Posts

* అమిత్ షా వ్యాఖ్యలు చూస్తుంటే ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుంది..👉 ఆన్ లైన్ పేకాటలో జిల్లా రెవెన్యూ అధికారి మలోల బిజీ బిజీ (అనంతపురం ) .. *రాష్ట్ర లా అండ్ ఆర్డర్ అదనపు డీజీ గా మధుసూదన్ రెడ్డి 👉నరసరావుపేటలో ఆన్లైన్ బెట్టింగ్ లకు యువకుడు బలి*.. *రాష్ట్ర డీఐజీ ద్వారక తిరుమలరావుకు ఘన స్వాగతం.. నేనిప్పుడు మారిపోయాను : ఆర్జివి ..

*యూజీసీ జారీ చేసిన కొత్త నిబంధనల్ని తక్షణమే రద్దు చేయాలి సీఎం స్టాలిన్ ..*జూరాల ప్రాజెక్ట్‌ నుంచి వాటర్‌ లీక్‌ !..చంద్రబాబూ డప్పు చాలూ, వక్కటి అయినా వచ్చిందా మేధావుల సూటి ప్రశ్న? .. 👉రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసినోళ్లకు రూ.5 లక్షలా? .. పరవాడ ఫార్మాసిటీలో ఎగసి పడుతున్న మంటలు* .. *తిరుపతి నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు*.. పూజలు చేస్తే లంకె బిందెలు లభిస్తాయంటూ రూ.28 లక్షలు వసూలు చేసి పరారైన దొంగ బాబా..

👉టీడీపీలో ఉండ‌లేం: త‌మ్ముళ్ల ఆవేద‌న.. సజ్జల ఆస్తులను కక్కించడానికి వీడెవడండి? – పవన్‌పై అంబటి విమర్శలు..లంగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ముస్తఫా ఇక లేరు*.. 👉 కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్.. 👉*ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు* .. తెలంగాణలో క్రిప్టో కరెన్సీ స్కాం ..

*నారా వారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సిఎం చంద్రబాబు**పోలీసులకు బకాయిల చెల్లింపు పై హర్షం* …*సజ్జలపై పవన్ దండయాత్ర ! .. *న్యాయ పోరాటానికి దిగిన మెగా కోడలు ..*తిరుమలలో మరో అపశృతి *శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్**మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ* ..*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై రవీంద్రారెడ్డి* ..

👉పులివెందుల డీఎస్పీ ని బహిరంగంగా బెదిరించిన జగన్ !*.. *నెల్లూరు జిల్లాలో నకిలీ సిగరెట్ల ముఠా గుట్టురట్టు,సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే డూప్లికేట్ బ్రాండ్ సిగరెట్లు సీజ్*.. *విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పర్యటన .. *దర్శనం టికెట్లు అమ్ముకుని బెంజి కారు: రోజాపై జెసి ఫైర్* ..*టీటీడి ఇన్‌ఛార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ *…*కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం (జగిత్యాల). .. *మగాడైతే రాజీనామా చేసి గెలిచి రావాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. *మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ..*మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు.. *ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి!

👉 కేరళలో అమానవీయ ఘటన… 18 ఏళ్ల అథ్లెట్ పై 60 మంది దారుణం! ..యూఎస్ లో కార్చిచ్చు… భారతీయుల పాట్లు ..*ఫ్యూచర్ సిటీపై సిఎం రేవంత్ ఫోకస్ …*టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..* *తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం..*.. *5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ..* .. సింగరాయకొండలో ట్రావెల్స్‌ బస్సుకు ప్రమాదం ..ఘరానా మోసగాడు అరెస్ట్ (మంగళగిరి)..👉అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త