చెరువులను తలపిస్తున్న పట్నం.. రైళ్లు, బస్సు సర్వీసులు రద్దు..

మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో రెండు రోజుల నుంచి కురుస్తున్న ఏకాదటి వర్షాలకు కృష్ణ జిల్లాలోని ప్రధాన నగరం అయినా మచిలీపట్నం వర్షపునీటితో నిండిపోయింది. ఎక్కడ చూసినా రోడ్లు, రహదారులు చెరువులను తలపిస్తున్నాయి.

మిచౌంగ్ తుఫాన్ కారణంగా కురుస్తున్న వర్షాలకు నగర ప్రజలు బయటకి రావటమే కష్టతరం అయిపోయింది. నిత్యావసరాల దుకాణాలు మూతపడ్డాయి.రహదారుల మధ్య వర్షపు నీరు రోడ్డు ప్రయాణలకు పూర్తి ఇబ్బందిగా మారిపోయాయి.రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి మచిలీపట్నంలోని లోతట్టు ప్రాంతాలు మరియు చుట్టూ పక్కల గ్రామాలను సైతం మిచౌంగ్ తుఫాన్ ముంచేట్టింది.

మచిలీపట్నంలోని ప్రధాన సెంటర్లు సైతం పూర్తిగా నీట మునిగిపోయాయి. ఇప్పటికే మిచౌంగ్ తుఫాన్ కారణంగా రైళ్లను నిలిపివేయగా, ప్రస్తుతం ఉన్న రోడ్ల పరిస్థితికి బస్సు ప్రయాణాలు కూడా ఇబ్బందిగా మారిపోయాయి.నగర ప్రజలు బయటకి రావాలంటేనే అనేక ఇబ్బందులు పడాలిసిన పరిస్థితి నెలకుంది.మచిలీపట్నంలోని నగర ప్రజల అవసరాల కోసం ఇప్పటికే ప్రభుత్వ 24 గంటల వైద్య శిబిరలను ఏర్పాటు చేసింది.మచిలీపట్నంలోని పాఠశాలకు, కళాశాళ్లకు విద్యసంస్థలకు సెలవులు ప్రకటించారు.

Bank License: కస్టమర్లకు షాక్.. ఆ బ్యాంక్ లైసెన్స్ రద్దు.. మీకు దీనిలో అకౌంట్ ఉందా..

మిచౌంగ్ తుఫాన్ ప్రస్తుతానికి మచిలీపట్నానికి 140 కి.మి దూరంలో ప్రయాణిస్తుంది అని ఆంధ్రప్రదేశ్ విపత్తుల సంస్థ తెలిపింది. తుఫాన్ వలన తీరా ప్రాంతంలో 90-110 కి.మి వేగంతో ఈదురు గాలులు విస్తాయి అని వాతావరణశాఖ అధికారులు చెప్తున్నారు.మిచౌంగ్ తుఫాన్ మచిలీపట్నం సముద్ర తీరం చేరువలో ఉందని వాతావరణశాఖ అధికారులు తెలపగా మచిలీపట్నం నగర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు.

తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..

Source link

7k network
Recent Posts

అసెంబ్లీలో వైకాపా పై ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు.. ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నకిలీ విలేఖరులు..పోలీస్ స్టేషన్లో రెచ్చిపోయిన నకిలీ విలేఖరి.. వివేకా హత్య కేసులో దస్తగిరి పేరు తొలగింపు.. పొదిలి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..రాష్ట్ర తరగతులను జయప్రదం చేయండి..పీ డీ ఎస్ యూ..

కొత్త ప‌థ‌కాల‌కే రేవంత్ జై!..అమరావతిలో ల్యాండ్ పూలింగ్ షురూ..మోడీ మాయతో ఏపీకి అన్యాయం.. • ప్రజలు మోసపోతున్న మాట్లాడలేని జగన్ ..సమస్యలపై మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల..ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పొదిలి సీఐ.. వైకాపా కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అన్నా.. ప్రకాశం జిల్లా కలెక్టర్ పర్యటన.. రషీద్ హత్య కేసులో నిందితుల అరెస్టు..

ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు..అసెంబ్లీ హైలెట్స్..లిక్క‌ర్ పాల‌సీపై విచార‌ణ‌..జ‌గ‌న్‌ను అరెస్టు చేస్తారా?..ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలు: భట్టి..బడ్జెట్లో మైనార్టీలపై వివక్షత పై అవాజ్ కమిటీ ఆగ్రహం..ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్..ప్రకాశంలో తూనికలు కొలతల శాఖ దాడులు.

కుర్చీని కాపాడుకొనే బడ్జెట్- కాంగ్రెస్,సీపీఎం..నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం-సీఎం స్టాలిన్ మద్దతు..ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట..జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్..కరకట్టలో రైతుల ఆందోళన..డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి విక్రయాలు

పెద్దన్న అంటే ..ఇచ్చింది గుండుసున్నా !..కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై కక్ష చూపించారు..అన్ని రూపాల్లో నిరసన తెలియజేస్తాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలి..సీఎం రేవంత్.. హర్షం వ్యక్తం చేసిన ఏపీ మంత్రులు..పొదిలి నగర పంచాయితీలోని మున్సిపల్ కార్మికులకు 6నెలల హెల్త్ అలవెన్స్ బకాయిలను చెల్లించాలి..రాష్ట్రస్థాయి బండలాగుడి పోటీలను ప్రారంభించిన ఎంపీపీ అమూల్య…