ఏపీఎస్ఆర్‌టీసీ గుడ్ న్యూస్.. కార్తీక మాసం సందర్భంగా పుణ్య క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు

కార్తీక మాసం శివునికి ప్రత్యేకమైన మాసంగా ఈశ్వరుని దర్శనం కోసం భక్తులు ప్రసిద్ధ శివాలయ క్షేత్రలకు తరలి వెళ్తుంటారు. కార్తీక మాస పంచారామ దర్శనం కోసం ఏపీఎస్ ఆర్టీసీ అవనిగడ్డ నుంచి పంచారామ యాత్రకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ వాసులు ఈ కార్తీక మాస పంచారామ యాత్రను ఉపయోగించుకోవాలి ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు తెలిపారు.

కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఏ.పి.ఎస్.ఆర్.టి.సి డిపో నుండి పుణ్య క్షేత్రాలకు ప్రత్యేక స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ కె హనుమంతురావు తెలిపారు. ప్రతి శని, ఆదివారాలు పంచారామాలకు ఒకే రోజున దర్శించుకునే విధంగా ఈ నెల 18వ తేది శనివారం రాత్రి 12గంటలకు ఆల్ట్రా డీలక్స్ బస్సు సర్వీసును ఏర్పాటు చేయడం జరిగిందని ప్రతి శనివారం ప్రసిద్ధ శైవ క్షేత్రాలైన అహోబిలం, మహానంది, బ్రహ్మం గారి మఠం, యాగంటి, మంత్రాలయం, అలంపూర్, శ్రీశైలం, త్రిపురాంతకం కలుపుకుని స్పెషల్ సూపర్ లగ్జరీ బస్సులు నడపనున్నట్లు చెప్పారు.

ఈ గుడిలో జ్యోతి వెలిగిస్తే.. మీ జీవితం కాంతి వలె ప్రకాశిస్తుందట!

కార్తీక మాసంలో పౌర్ణమికి యథవిధిగా అవనిగడ్డ నుండి ఈ నెల 25వ తేది శనివారం సాయంత్రం 5 గంటలకు అరుణాచలంకు కాణిపాకం, సిరిపురం, అర్ధవీడు, కంచి, తిరుతుని, శ్రీకాళహస్తి, పుణ్యక్షేత్రాలను కలుపుకుని ప్రత్యేక బస్సును నడుపుతున్నట్లు. ఈ ప్రాంత భక్తులు మరియు ప్రజలు ఈ సర్వీసులను వినియోగించుకుని కార్తీక మాసంలో దేవాలయాలను దర్శించుకోవాలని హనుమంతురావు కోరారు.

తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..

Source link

7k network
Recent Posts

అసెంబ్లీలో వైకాపా పై ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు.. ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నకిలీ విలేఖరులు..పోలీస్ స్టేషన్లో రెచ్చిపోయిన నకిలీ విలేఖరి.. వివేకా హత్య కేసులో దస్తగిరి పేరు తొలగింపు.. పొదిలి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..రాష్ట్ర తరగతులను జయప్రదం చేయండి..పీ డీ ఎస్ యూ..

కొత్త ప‌థ‌కాల‌కే రేవంత్ జై!..అమరావతిలో ల్యాండ్ పూలింగ్ షురూ..మోడీ మాయతో ఏపీకి అన్యాయం.. • ప్రజలు మోసపోతున్న మాట్లాడలేని జగన్ ..సమస్యలపై మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల..ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పొదిలి సీఐ.. వైకాపా కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అన్నా.. ప్రకాశం జిల్లా కలెక్టర్ పర్యటన.. రషీద్ హత్య కేసులో నిందితుల అరెస్టు..

ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు..అసెంబ్లీ హైలెట్స్..లిక్క‌ర్ పాల‌సీపై విచార‌ణ‌..జ‌గ‌న్‌ను అరెస్టు చేస్తారా?..ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలు: భట్టి..బడ్జెట్లో మైనార్టీలపై వివక్షత పై అవాజ్ కమిటీ ఆగ్రహం..ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్..ప్రకాశంలో తూనికలు కొలతల శాఖ దాడులు.

కుర్చీని కాపాడుకొనే బడ్జెట్- కాంగ్రెస్,సీపీఎం..నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం-సీఎం స్టాలిన్ మద్దతు..ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట..జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్..కరకట్టలో రైతుల ఆందోళన..డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి విక్రయాలు

పెద్దన్న అంటే ..ఇచ్చింది గుండుసున్నా !..కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై కక్ష చూపించారు..అన్ని రూపాల్లో నిరసన తెలియజేస్తాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలి..సీఎం రేవంత్.. హర్షం వ్యక్తం చేసిన ఏపీ మంత్రులు..పొదిలి నగర పంచాయితీలోని మున్సిపల్ కార్మికులకు 6నెలల హెల్త్ అలవెన్స్ బకాయిలను చెల్లించాలి..రాష్ట్రస్థాయి బండలాగుడి పోటీలను ప్రారంభించిన ఎంపీపీ అమూల్య…