రుచికరమైన నేతి బొబ్బట్లు, కోవా బొబ్బట్లు… ధర మరీ ఇంత తక్కువా?

మన తెలుగు వారు చేసే రుచికరమైన
స్వీట్స్
మరెవరు చేయలేరు.
ఆంధ్రప్రదేశ్‌లోని
తెలుగువారు చేసే స్వీట్లలో ప్రధానమైనవి అరిసెలు, కొబ్బరి బూరెలు, కజ్జికాయలు. ఇవే కాదు రకరకాల స్వీట్లను తయారు చేస్తూ ఉంటారు. వాటిలో ఒకటి నేతి బొబ్బట్లు. బొబ్బట్లు చూడటానికి చపాతీ, పుల్కాల కనిపించే రుచికరమైన స్వీట్. ఈ
బొబ్బట్లను
అసలు ఎలా తయారు చేస్తారు? వీటి తయారీలో ఏమేమి వాడతారో తెలుసుకుందాం.

బొబ్బట్లను ముందుగా మైదా పిండి లేదా గోధుమ పిండి సహాయంతో తయారు చేస్తారు. ముందుగా గోధుమ పిండిని కలుపుకొని వాటిని చపాతీలా తయారు చేసుకుంటారు. తరువాత పప్పు, బెల్లం పాకం రెండిటిని కలిపి ఒక ముద్దగా తయారు చేసి ఉండలుగా తయారు చేస్తారు. ముందుగా తయారు చేసి పెట్టుకున్న చపాతీ పిండిని చపాతీలు రుద్దుకొని, దానీలో పప్పు బెల్లం ముద్దను ఉంచి మళ్ళీ చపాతీగా తయారు చేసి చపాతీ పాన్ మీద కలుస్తారు.ఇలా కాల్చిన వాటినే బొబ్బట్లు అని అంటారు.

స్టైలిష్ షర్ట్స్… ట్రెండింగ్ జీన్స్… జస్ట్ రూ.300 మాత్రమే… ఈ షాప్ ఎక్కడో తెలుసా?

ప్రతి ఫుడ్ స్ట్రీట్‌లో, కర్రీస్ పాయింట్, బేకరీల్లో ప్యాకెట్లలో బొబ్బట్లను అమ్ముతున్నారు. ఇలా ప్యాకెట్లలో కాకుండా మన కళ్లముందే రుచికరమైన బొబ్బట్లను తయారు చేసి విక్రయాలు జరుపుతున్నారు కొందరు. విజయవాడ సత్యనారాయణపురం బీఆర్టీఎస్ రోడ్డు ఫుడ్ స్ట్రీట్‌లో విజయ డైరీ ఎదురుగా నేతి బొబ్బట్ల దుకాణం ఉంది. ప్రతి రోజు సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఎంతో రుచికరమైన నేతి బొబ్బట్లు, కోవా బొబ్బట్లు విక్రయాలు జరుపుతున్నారు.

Seasonal Business: వీళ్ల పని బాగుంది… జస్ట్ ఒక నెల వ్యాపారం… లక్షల్లో ఆదాయం

ఈ బొబ్బట్ల ధర రూ.20 నుంచే ప్రారంభం అవుతుంది. వీరు సుమారు 6 సంవత్సరములుగా ఈ బొబ్బట్ల తయారీ, విక్రయాలు చేస్తున్నారు. సుమారు రోజుకు 200 మంది నుంచి 300 మంది దాకా ఈ బొబ్బట్లను రుచి చూసి తీసుకెళ్తూ ఉంటారు. ప్రతీ రోజూ సుమారు రూ.5000 వరకు బిజినెస్ చేస్తుండటం విశేషం. ఈ లెక్కన నెలకు రూ.1,50,000 బిజినెస్ జరుగుతోంది ఇక్కడ.

తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..

Source link

7k network
Recent Posts

*యూజీసీ జారీ చేసిన కొత్త నిబంధనల్ని తక్షణమే రద్దు చేయాలి సీఎం స్టాలిన్ ..*జూరాల ప్రాజెక్ట్‌ నుంచి వాటర్‌ లీక్‌ !..చంద్రబాబూ డప్పు చాలూ, వక్కటి అయినా వచ్చిందా మేధావుల సూటి ప్రశ్న? .. 👉రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసినోళ్లకు రూ.5 లక్షలా? .. పరవాడ ఫార్మాసిటీలో ఎగసి పడుతున్న మంటలు* .. *తిరుపతి నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు*.. పూజలు చేస్తే లంకె బిందెలు లభిస్తాయంటూ రూ.28 లక్షలు వసూలు చేసి పరారైన దొంగ బాబా..

👉టీడీపీలో ఉండ‌లేం: త‌మ్ముళ్ల ఆవేద‌న.. సజ్జల ఆస్తులను కక్కించడానికి వీడెవడండి? – పవన్‌పై అంబటి విమర్శలు..లంగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ముస్తఫా ఇక లేరు*.. 👉 కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్.. 👉*ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు* .. తెలంగాణలో క్రిప్టో కరెన్సీ స్కాం ..

*నారా వారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సిఎం చంద్రబాబు**పోలీసులకు బకాయిల చెల్లింపు పై హర్షం* …*సజ్జలపై పవన్ దండయాత్ర ! .. *న్యాయ పోరాటానికి దిగిన మెగా కోడలు ..*తిరుమలలో మరో అపశృతి *శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్**మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ* ..*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై రవీంద్రారెడ్డి* ..

👉పులివెందుల డీఎస్పీ ని బహిరంగంగా బెదిరించిన జగన్ !*.. *నెల్లూరు జిల్లాలో నకిలీ సిగరెట్ల ముఠా గుట్టురట్టు,సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే డూప్లికేట్ బ్రాండ్ సిగరెట్లు సీజ్*.. *విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పర్యటన .. *దర్శనం టికెట్లు అమ్ముకుని బెంజి కారు: రోజాపై జెసి ఫైర్* ..*టీటీడి ఇన్‌ఛార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ *…*కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం (జగిత్యాల). .. *మగాడైతే రాజీనామా చేసి గెలిచి రావాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. *మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ..*మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు.. *ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి!

👉 కేరళలో అమానవీయ ఘటన… 18 ఏళ్ల అథ్లెట్ పై 60 మంది దారుణం! ..యూఎస్ లో కార్చిచ్చు… భారతీయుల పాట్లు ..*ఫ్యూచర్ సిటీపై సిఎం రేవంత్ ఫోకస్ …*టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..* *తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం..*.. *5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ..* .. సింగరాయకొండలో ట్రావెల్స్‌ బస్సుకు ప్రమాదం ..ఘరానా మోసగాడు అరెస్ట్ (మంగళగిరి)..👉అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

తిరుమల పవిత్రను కాపాడుతాం – ముఖ్యమంత్రి చంద్రబాబు .. 👉అన్న క్యాంటీన్ల కోసం రూ.10 లక్షల విరాళం* … *ఆప్ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి .. *సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు క్రియాశీల పాత్రను పోషించాలి ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి … *గాలి జనార్దన్ రెడ్డి కేసుల విచారణలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. 2026 నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఖాయం .. *కోడి పందాలు పేకాటల పై కఠిన చర్యలు విజయవాడ పిసి