గిద్దలూరు అభివృద్ధిని అడ్డుకుంది వైసీపీ నాయకులే..

గిద్దలూరు అభివృద్ధిని అడ్డుకుంది వైసీపీ నాయకులే..

మీ ఇంటి బిడ్డగా ఎల్లప్పుడు మీకు అందుబాటులో ఉంటా..

రాబోయే ఎన్నికల్లో ఆదరించండి మరింత అభివృద్ధి చేస్తాను

గిద్దలూరు టీడీపీ ఇంచార్జ్ ముత్తుముల

నాడు తెలుగుదేశం హయాంలో గిద్దలూరు పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడితే అప్పటి వైసీపీ నాయకులు అడ్డుకున్నారని గిద్దలూరు టీడీపీ ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 5వ వార్డులో పర్యటించిన అశోక్ రెడ్డి గారు ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేసి టీడీపీ జనసేనల ఉమ్మడి మ్యానిఫెస్టోలోని అంశాలను మహిళలకు వివరించారు. అనంతరం వార్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వారు మాట్లాడుతూ గిద్దలూరు పట్టణంలో ప్రధాన సమస్య అయిన త్రాగునీటి సమస్య పరిష్కారానికి గుండ్లమోటు నుండి పైపు లైను ద్వారా నీరు అందించానని, అదే విధంగా పేద ప్రజలకు ఎన్టీఆర్ టిడ్కో గృహాలను మంజూరు చేశానని, అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికి పెన్షన్లు అందించానని, సగిలేరు వాగు మరమ్మత్తులకు నిధులను మంజూరు చేశానని, ఆనారోగ్యంతో బాధపడే వారికీ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందించానని, పట్టణంలో ప్రతీ వీధికి వంద శాతం సిమెంట్ రోడ్లు, సైడ్ కాలువల నిర్మాణాలకు నిధులను మంజూరు చేయిస్తే ప్రజలకు మేలు చేసే అభివృద్ధిని అడ్డుకుంది వైసీపీ పాలకులు కాదా అని ప్రశ్నించారు. అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ పాలకులు ఏ రోజు అయినా గిద్దలూరు అభివృద్ధి పై దృష్టి పెట్టారా అని, గిద్దలూరు పట్టణంలో రైల్వే గేట్ సమస్యతో ప్రజలు ఇక్కట్లు పడుతుంటే ఈ గుడ్డి ప్రభుత్వానికి, దద్దమ్మ పాలకులకు కనిపించలేదా అన్నారు.. నేను మీ ఇంటి బిడ్డను ఎల్లవేళల మీకు అందుబాటులో ఉంటూ మీకు ఏ సమస్య వచ్చిన మీ ముందుంటానని, గతంలో మీ మద్దతుతో శాసనసభ్యునిగా ఎన్నికై నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశానని, రాబోయే ఎన్నికల్లో మరొకసారి మీ అందరూ నన్ను ఆదరించాలని, మీ అందరి ఆశీర్వాదంతో గెలుపొంది గిద్దలూరు నియోజకవర్గంలో మరింత అభివృద్ధి చేస్తానన్నారు..

కార్యక్రమంలో 5వ వార్డు స్థానిక టీడీపీ నాయకులు జిల్లెల్ల సంపత్ కుమార్ రెడ్డి, బచ్చనబోయిన సతీష్ కుమార్, యల్లా రంగసాయి, దప్పిలి నిరంజన్ రెడ్డి, దప్పిలి శ్రీనివాసరెడ్డి, పసుపుల ప్రసాద్, కాశయ్య, ఠాగూర్, నీరజ, మరియు పట్టణ అధ్యక్షులు సయ్యద్ శానేశావలి, ప్రధాన కార్యదర్శి పందీటి రజిని బాబు, గిద్దలూరు మండల అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి, జడ్పీటీసీ సభ్యులు బుడతా మధుసూదన్ యాదవ్, దప్పిలి భాస్కర్ రెడ్డి, పాలుగుళ్ళ ప్రతాప్ రెడ్డి, కౌన్సిలర్లు బిల్లా రమేష్ యాదవ్, రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి షేక్ పెద్ద మస్తాన్, రాష్ట్ర బీసీ కార్యదర్శి బైలడుగు బాలయ్య యాదవ్, పార్లమెంట్ ఉపాధ్యక్షులు గోపారపు గోపాల్ రెడ్డి, అధికార ప్రతినిధి షేక్ మహబూబ్ బాషా, పార్లమెంట్ తెలుగుయువత ప్రధాన కార్యదర్శి బోయిలపల్లి కిషోర్, కార్యదర్శి సుండీ వెంకట రమణ, నియోజకవర్గ ఎస్సి సెల్ అధ్యక్షులు గుర్రం దానియేలు, మైనార్టీ అధ్యక్షులు షేక్ అహ్మద్ బాషా, TNTUC అధ్యక్షులు ఉలాపు బాలచెన్నయ్య, ఎస్టీ సెల్ అధ్యక్షులు వెంకటేశ్వర నాయక్, టీడీపీ సర్పంచులు పసుపుల మల్లీశ్వరయ్య, కడియం శేషగిరి, కర్ణాటి రామసుబ్బారెడ్డి, పందనబోయిన భూపాల్, పట్టణ రైతు అధ్యక్షులు ఎలిశెట్టి వెంకటప్ప, రాష్ట్ర కాపుసంఘం జేఏసీ కన్వీనర్ దుత్తా బాల ఈశ్వరయ్య, బొజ్జా రంగనాధ్, అబ్బు ఓబయ్య, మోడీగారి కృష్ణ, బీసీ నాయకులు ఓ. వెంకటయ్య యాదవ్, గోపాలకృష్ణ యాదవ్, పందిళ్ళపల్లి శ్రీనివాసులు, పాముల వెంకట రమణ, కుసుమాల మహానంది యాదవ్, మండ్ల శ్రీనివాసులు, వేములపాటి చంటి, ముద్దార్స్ శ్రీనివాసులు, బాబాయ్, గిద్దలూరు మద్దిలేటి, పిడతల రవితేజ, గులాం గోవింద్, వాసం పెంచలయ్య, కంచర్ల కిరణ్, వడ్లమాను సుబ్బారాయుడు, మండ్ల రంగనాయకులు, గోళ్ళ అంకయ్య, చక్రీ యాదవ్, చిలకల రమణ, రంగనాయకులు, వైశ్య నాయకులు ఆరవీటి సుబ్రహ్మణ్యం, సీవీఎస్ రమేష్, జిలకర సత్యం, శివపురం మురళీ, మహేష్, సీవీఎన్ ప్రసాద్, మైనార్టీ నాయకులు షేక్ జాఫర్, జి.ఎం వలి, నాగూర్ వలి, జానీ, నాయబ్ ఖాజా, ఎస్సి నాయకులు బాలవీరయ్య, ఇజ్రాయేలు, రాబర్ట్, చిన్న, పార్లమెంట్ ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు ఇస్లావత్ అశోక్ నాయక్, గోడి ఓబుల్ రెడ్డి, కృష్ణారెడ్డి, రాజగోపాల్ రెడ్డి, రాఘవ రెడ్డి, మహిళా నేతలు బొంతా లక్ష్మీదేవి, దూదేకుల ఫాతిమా, చిటికెన లలిత, వెళుతుర్ల మల్లీశ్వరి, పీక్కిలి రమ, నంద్యాల లక్ష్మి, మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గోన్నారు..

7k network
Recent Posts

అసెంబ్లీలో వైకాపా పై ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు.. ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నకిలీ విలేఖరులు..పోలీస్ స్టేషన్లో రెచ్చిపోయిన నకిలీ విలేఖరి.. వివేకా హత్య కేసులో దస్తగిరి పేరు తొలగింపు.. పొదిలి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..రాష్ట్ర తరగతులను జయప్రదం చేయండి..పీ డీ ఎస్ యూ..

కొత్త ప‌థ‌కాల‌కే రేవంత్ జై!..అమరావతిలో ల్యాండ్ పూలింగ్ షురూ..మోడీ మాయతో ఏపీకి అన్యాయం.. • ప్రజలు మోసపోతున్న మాట్లాడలేని జగన్ ..సమస్యలపై మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల..ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పొదిలి సీఐ.. వైకాపా కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అన్నా.. ప్రకాశం జిల్లా కలెక్టర్ పర్యటన.. రషీద్ హత్య కేసులో నిందితుల అరెస్టు..

ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు..అసెంబ్లీ హైలెట్స్..లిక్క‌ర్ పాల‌సీపై విచార‌ణ‌..జ‌గ‌న్‌ను అరెస్టు చేస్తారా?..ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలు: భట్టి..బడ్జెట్లో మైనార్టీలపై వివక్షత పై అవాజ్ కమిటీ ఆగ్రహం..ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్..ప్రకాశంలో తూనికలు కొలతల శాఖ దాడులు.

కుర్చీని కాపాడుకొనే బడ్జెట్- కాంగ్రెస్,సీపీఎం..నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం-సీఎం స్టాలిన్ మద్దతు..ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట..జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్..కరకట్టలో రైతుల ఆందోళన..డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి విక్రయాలు

పెద్దన్న అంటే ..ఇచ్చింది గుండుసున్నా !..కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై కక్ష చూపించారు..అన్ని రూపాల్లో నిరసన తెలియజేస్తాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలి..సీఎం రేవంత్.. హర్షం వ్యక్తం చేసిన ఏపీ మంత్రులు..పొదిలి నగర పంచాయితీలోని మున్సిపల్ కార్మికులకు 6నెలల హెల్త్ అలవెన్స్ బకాయిలను చెల్లించాలి..రాష్ట్రస్థాయి బండలాగుడి పోటీలను ప్రారంభించిన ఎంపీపీ అమూల్య…