👉గిద్దలూరు లోనే నివాసం ఉంటా.. నాగార్జున రెడ్డి.. ఆర్మీ జవాను భౌతికకాయానికి నివాళులు

👉ఇక నుంచి తన నివాసం గిద్దలూరు లోనే: నాగార్జున రెడ్డి

ఇక నుంచి తన నివాసం గిద్దలూరు లోనే అని గిద్దలూరు ఇన్చార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి తెలిపారు. గిద్దలూరు మండల పరిషత్ కార్యాలయంలో ఆయన శనివారం మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక నుంచి తన నివాసం గిద్దలూరు లోనే అని నాన్లో లోకల్ అనే మాటకు ఇక తావులేదని గిద్దలూరు నియోజకవర్గంలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని అన్నారు. సీఎం జగన్ మాట ప్రకారం తాను గిద్దలూరు నియోజకవర్గానికి వచ్చినట్లుగా తెలిపారు.తాను గిద్దలూరు వైసిపి ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి తనపై సోషల్ మీడియాలో అధికంగా విమర్శలు వస్తున్నాయని కావాలంటే తమ కుటుంబం అక్రమాలకు పాల్పడి ఉంటే ఆర్టిఐ ఆక్ట్ ద్వారా నిరూపించాలని అన్నారు.👉

ఇక గిద్దలూరు నియోజకవర్గంలో 40 వేలకు పైగా ఆర్మీ ఉద్యోగులు ఉన్నారని వారందరూ దేశ సేవకై అంకితమై ఉన్నారని వారికోసం సీఎం జగన్ తో మాట్లాడి వారి సమస్యలు పరిష్కరించేందుకు వారికి సదుపాయాలు కల్పించేందుకు ముందు ఉంటానని అన్నారు. అతి త్వరలో నియోజకవర్గ మొత్తం పర్యటించి కార్యకర్తలతో కలుస్తానని ప్రజల సమస్యలపై దృష్టి సారిస్తానని అన్నారు. ఎమ్మెల్యే అన్నారాంబాబుతోపాటు తనతో సీఎం జగన్ మాట్లాడి నియోజకవర్గలా మార్పిడి చేశారని అన్నారు. సీఎం జగన్ ఇచ్చిన ఆదేశాలను పాటించడంతో పాటు నియోజకవర్గంలో ప్రజ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.

  • APIIC చైర్మన్ ప్రకాశం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,మాజీ ఎమ్మెల్యే జంకె.వెంకటరెడ్డిని కంభం మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొంగటి చెన్నారెడ్డి,అర్ధవీడు మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ చేగిరెడ్డి పోతిరెడ్డి, మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.
  • 👉 గుండెపోటుతో మరణించిన ఆర్మీ జవాన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన గిద్దలూరు వైఎస్సార్ సీపీ ఇన్చార్జి కుందురు

రాచర్ల మండలం సోమిదేవిపల్లె గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ బత్తుల వెంకటరాజు (40)గురువారం రాత్రి కోలుకొతా లో గుండెపోటుతో మృతి చెందడంతో శనివారం ఆయన భౌతికకాయాన్ని సోమిదేవిపల్లె గ్రామానికి తీసుకోనిరాగా విషయం తెలుసుకున్న గిద్దలూరు నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి, మార్కాపురం శాసనసభ్యులు కుందురు నాగార్జునరెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించి కుటుంబసభ్యులను పరామర్శించారు.కార్యక్రమంలో ఆయనతోపాటు వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

7k network
Recent Posts

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం

కరెంటు బిల్లులపై ఏపీ సీఎం చంద్రబాబు ఊరటనిచ్చే ప్రకటన..50 లక్షలు సీఎమ్ రిలీఫ్ ఫండ్ కు చెక్ అందజేసిన ఎమ్మెల్యే అమిలినేని..తీవ్రంగా నష్టపోయాం…పెద్దమనసుతో ఆదుకోండి-మంత్రి నారా లోకేష్..బాసర ట్రిపుల్ ఐటీలో 2000 మంది విద్యార్థుల ఆందోళన..భోజనం పెట్టి మరీ సమస్యలు విన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..జగన్ పర్యటనకు హైకోర్టు బ్రేక్..తెలంగాణ సీఎస్ మీద మోడీ సర్కార్ సీరియస్?..తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేష్‌కుమార్‌గౌడ్‌.అదనపు భద్రతకు జగన్ అనర్హుడు: నచికేత్.

సీఎం చంద్రబాబుకి తప్పిన పెను ప్రమాదం..వెలుగులోకి ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలు.. క్రమశిక్షణ చర్య…apuwj ఆధ్వర్యంలో వరద బాధితులకు విరాళం..22న హలోమాల చలో ఒంగోలు..శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల, మాజీ ఎమ్మెల్యే పద అన్నా..కంభంలో ఘనంగా టీచర్స్ డే.. పలువురికి ఘన సన్మానం.

ఏపీలో నేడు కేంద్ర బృందం పర్యటన..జగన్ ఐదు నిముషాల షో..ముఖ్యమంత్రి చంద్రబాబు విసుర్లు..బుడమేరుపై ఫలిస్తున్న మంత్రి లోకేష్ కృషి..ఆ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పెన్షన్ రద్దు..బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు..వరద బాధితులకు కంభం వాసుల వితరణ..

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు విస్తృత పర్యటన..పనిచేయని మంత్రులనూ పీకి పారేస్తా😯విజయ సాయి కబ్జా కూల్చివేత….బిడ్డలున్నారు కదా? షర్మిల సంచలన కామెంట్స్..తండ్రిని పట్టించుకోని కొడుకు గిఫ్ట్ డీడ్ రద్దు..పారాలింపిక్స్‌లో తెలంగాణ యువతికి కాంస్యం..నేడు కడప ఉరుసు మహోత్సవం ..వరంగల్ లో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం..