ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి..గిద్దలూరు అర్బన్ సిఐ సోమయ్య.. బి పేటలో కోడి పందెం రాయుళ్ళు అరెస్టు.. ముత్తుములను కలిసిన టిడిపి నాయకులు.. శ్రీశైలంలో చిరుత పులి సంచారం

 

 ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో అర్బన్ సిఐ సోమయ్య ట్రాఫిక్ సమస్యపై  దృష్టి సారించారు.ఈసందర్భంగా ఆయన గురువారం తోపుడుబండ్ల వ్యాపారులతో  మాట్లాడుతూ వ్యాపారస్తులు ఇష్టారాజ్యంగా రోడ్లపై తోపుడు బండ్లు పెట్టుకొని వ్యాపారం చేయడం వలన ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని దీనివలన ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు గురవుతున్నారని కావున రోడ్లపై తోపుడుబండ్లను పెట్టి వ్యాపారాలు చేయవద్దని, ప్రజలకు ట్రాఫిక్ కి ఇబ్బంది కలగకుండా వ్యాపారాలు చేసుకోవాలని వ్యాపారస్తులకు సూచనలు ఇచ్చారు.

👉ముత్తుములను మర్యాదపూర్వకంగా కలిసిన వైసీపీ జిల్లా వాణిజ్య విభాగం కార్యదర్శి

గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపి ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డిని కంభం పట్టణ ఆర్యవైశ్య నాయకులు వైసీపీ జిల్లా వాణిజ్య విభాగం కార్యదర్శి గర్రె వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలిసి పూలమాల శాలువా వేసి ఘణంగా సన్మానించి తన మద్దతు తెలియచేశారు. రాబోయే ఎన్నికల్లో తాను గిద్దలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అశోక్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు టీడీపి పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి కేతం శ్రీను పాల్గోన్నారు.

👉కోడి పందెంరాయుళ్లను అదుపులోకి తీసుకున్న ఎస్సై నరసింహా రావు

ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం ఎం.పి చెరువు గ్రామ శివారులో పందెంరాయుళ్లు కోడిపందాలు నిర్వహిస్తుండగా స్థానిక ఎస్సై బి.నరసింహా రావు పందెం నిర్వహిస్తున్న స్థావరం పై దాడి చేశారు.దాడిలో భాగంగా పందెం నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.అలానే నిందితుల నుండి ఒక పందెం కోడి, మరియు రూ 5100 స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు..

👉శ్రీశైలంలో చిరుత పులి సంచారం..

నంద్యాల జిల్లా, శ్రీశైలంలో మరోసారి చిరుతపులి కలకలం రేపింది.. క్షేత్ర పరిధిలోని రెడ్ల సత్రం సమీపంలో చిరుతపులి స్థానికులకు భక్తులకు కనిపించింది.. చిరుతపులిని చూసిన స్దానికులు, భక్తులు సత్రాల పైనుంచి చిరుతపులి వీడియోలను సెల్ ఫోన్ లలో చిత్రీకరించారు.. శ్రీశైలం ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో రోడ్డుకు దగ్గరలోనే అటవీ ప్రాంతం ఉండటంతో చిరుతపులి జనారణ్యంలోకి వస్తుంది.. చిరుతపులిని చూసిన భక్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు..

చిరుతపులి వీడియోలను తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో శ్రీశైలంలోని స్దానికులు భక్తులు భయాందోళనలకు గురయ్యారు.. శ్రీశైలంలో గతంలో కూడ చిరుతపులులు ఔటర్ రింగ్ రోడ్ శివాజి స్పూర్తి కేంద్రం రూద్రాపార్క సమీపంలో చిరుతలు భక్తులకు కనబడ్డాయి.. అయితే శ్రీశైలం దేవస్థానం అధికారులు అటవీశాఖ అధికారులు భక్తులను అప్రమత్తం చేశారు..

👉పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం…

దుర్గి మండలం జంగమేశ్వర పాడు కు చెందిన టిడిపి నాయకుల పై కర్రలతో దాడి చేసిన తర్వాత ప్రత్యర్థులు…దాడిలో ఇద్దరికీ తీవ్రగాయాలు ఒకరి పరిస్థితి విషమం గా ఉంది.దుర్గి నుండి కోలగుట్ల వెళ్లేదారిలో ఈ ఘటన జరిగింది గాయపడిన వారు గాజుల అంజి 35 పాశం రాజు 37 గుమ్మ శ్రీను 38దాడిలో గాయపడిన క్షతగాత్రులను 108 లో మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

7k network
Recent Posts

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం

కరెంటు బిల్లులపై ఏపీ సీఎం చంద్రబాబు ఊరటనిచ్చే ప్రకటన..50 లక్షలు సీఎమ్ రిలీఫ్ ఫండ్ కు చెక్ అందజేసిన ఎమ్మెల్యే అమిలినేని..తీవ్రంగా నష్టపోయాం…పెద్దమనసుతో ఆదుకోండి-మంత్రి నారా లోకేష్..బాసర ట్రిపుల్ ఐటీలో 2000 మంది విద్యార్థుల ఆందోళన..భోజనం పెట్టి మరీ సమస్యలు విన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..జగన్ పర్యటనకు హైకోర్టు బ్రేక్..తెలంగాణ సీఎస్ మీద మోడీ సర్కార్ సీరియస్?..తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేష్‌కుమార్‌గౌడ్‌.అదనపు భద్రతకు జగన్ అనర్హుడు: నచికేత్.

సీఎం చంద్రబాబుకి తప్పిన పెను ప్రమాదం..వెలుగులోకి ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలు.. క్రమశిక్షణ చర్య…apuwj ఆధ్వర్యంలో వరద బాధితులకు విరాళం..22న హలోమాల చలో ఒంగోలు..శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల, మాజీ ఎమ్మెల్యే పద అన్నా..కంభంలో ఘనంగా టీచర్స్ డే.. పలువురికి ఘన సన్మానం.

ఏపీలో నేడు కేంద్ర బృందం పర్యటన..జగన్ ఐదు నిముషాల షో..ముఖ్యమంత్రి చంద్రబాబు విసుర్లు..బుడమేరుపై ఫలిస్తున్న మంత్రి లోకేష్ కృషి..ఆ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పెన్షన్ రద్దు..బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు..వరద బాధితులకు కంభం వాసుల వితరణ..

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు విస్తృత పర్యటన..పనిచేయని మంత్రులనూ పీకి పారేస్తా😯విజయ సాయి కబ్జా కూల్చివేత….బిడ్డలున్నారు కదా? షర్మిల సంచలన కామెంట్స్..తండ్రిని పట్టించుకోని కొడుకు గిఫ్ట్ డీడ్ రద్దు..పారాలింపిక్స్‌లో తెలంగాణ యువతికి కాంస్యం..నేడు కడప ఉరుసు మహోత్సవం ..వరంగల్ లో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం..