పవన్ కళ్యాణ్ పైన కాపు ఉద్యమనేత,జేఏపీ నేత రామ్ సుధీర్  సంచలన వ్యాఖ్యలు….సీఎం జగన్ యువతను మోసం చేసారు..టి.యన్.యస్.యఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌస్ బాష….మైనారిటీ సమావేశానికి తరలిన టిడిపి నాయకులు

♦టిడిపి జనసేన ఉమ్మడి అభ్యర్థుల లిస్టు వచ్చినప్పటి నుంచి అటు రాజకీయాలలో తీవ్రమైన చర్చలు మొదలయ్యాయి.. టిడిపి జనసేన కూటమిలో 118 సీట్ల జాబితాను సైతం విడుదల చేశారు. ఇందులో టిడిపికి 94 జనసేనకి 24 సీట్లను కేటాయించారు.. ముఖ్యంగా ఇందులో జనసేన సీట్ల విషయంపై రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. 175 సీట్లలో కేవలం 24 సీట్లు తీసుకోవడం ఏంటనే విషయంపై అటు అభిమానులు జనసేన కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ ఏకిపారేస్తున్నారు.అసలు పవన్ కళ్యాణ్ ఎలా 24 సీట్లను అంగీకరించారా అనే విషయంపై చర్చలు జరుగుతున్న సమయంలో  జనసేన నేతలతో పాటు కార్యకర్తలు కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు. పవన్ కళ్యాణ్ సీట్లను చాలా తక్కువ తీసుకోవడం పైన తప్పు పడుతున్నారు.. ఈ కార్యక్రమంలోని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పైన కాపు ఉద్యమ నేత జేఏపీ నేత రామ్ సుధీర్  సంచలన వ్యాఖ్యలు చేశారు.. టిడిపి అధినేత చంద్రబాబు దగ్గర పవన్ కళ్యాణ్ కొన్ని వేల కోట్ల రూపాయలు అందుకున్నారని దీంతో కాపులను సైతం మోసం చేశారంటూ ఆరోపించారు.

పవన్ కళ్యాణ్ 2018లో చంద్రబాబును అబుదాబిలో కలిశారని 2019 తర్వాత కూడా ఒక చార్టెడ్ ఫ్లైట్ కొన్నారని కోట్లు పెట్టి కారు కొన్నారని అసలు పవన్ కళ్యాణ్ వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయంటూ కూడా ఆయన తెలిపారు.. పవన్ కళ్యాణ్ చెప్పు చూపిస్తే నేను బూటు చూపిస్తానంటూ ఫైర్ అయ్యారు. పార్టీ పెట్టి మరి కాపులను మోసం చేస్తున్నారని నాదెండ్ల మనోహర్ తో కలిసి జనసేన పార్టీ నాయకులను పవన్ కళ్యాణ్ రోడ్డును పడేస్తున్నారంటు  రామ్ సుధీర్ ఆరోపించారు.. పవన్ కళ్యాణ్ పార్టీని అమ్మేస్తున్నారని.. నమ్మిన వ్యక్తుల్ని మోసం చేస్తున్నారన్నారు. జనసేన పార్టీ పేరుతో పలు రకాల సభలు పెట్టి రియల్ ఎస్టేట్ దందాలు కూడా చేస్తున్నారని పార్టీ సభ్యత్వాల పేరుతోనే ఒక స్కాం జరుగుతోందంటూ తెలిపారు. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టిన అభ్యర్థులను మోసం చేస్తున్నారంటూ రామ్ సుధీర్ ఆరోపించారు.

  • 👉ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యువతను మోసం చేసాడని టి.యన్.యస్.యఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌస్ బాష ఆరోపించారు.
  •  సోమవారం పొదిలిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో అమ్మవడి పథకం అంతా మోసం అని ఆయన ఆరోపించారు.

ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా యువతను ఈ ముఖ్యమంత్రి పెడదారి పట్టిస్తున్నారని జాబ్ క్యాలెండర్ లో ప్రతి సంవత్సరం లక్షల ఉద్యోగ ప్రకటన చేస్తానని యువతకు హామీ ఇచ్చి మోసం చేసారని ఆరోపించారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రలో డ్రగ్స్ మాఫియా వంటివి వాటికీ పొత్సాహం ఎక్కువగా ఇస్తున్నారని ఏద్దేవా చేశారు.తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చే సమయం త్వరలో ఉందన్నారు.  కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

మైనారిటీ సమావేశానికి తరలిన టిడిపి నాయకులు.. కంభం:గిద్దలూరు లో టిడిపి ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి మంగళవారం నిర్వహించనున్న మైనారిటీ సమావేశానికి కంభం పట్టణ తెలుగుదేశం పార్టీ మైనారిటీ నాయకులు, కార్యకర్తలు పలు వాహనాలలో కంభం పరిసర ప్రాంతాల నుండి తరలి వెళ్లారు.ఈసందర్భంగా..ముస్లింల ఆత్మీయ సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్సీ మాజీ శాసనమండలి చైర్మన్ షరీఫ్ ను ఒంగోలు పార్లమెంట్ ముస్లిం మైనారిటీ కార్యనిర్వాహక కార్యదర్శి అతార్ షేక్ హుస్సేన్(దాదా),మైనార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు.

👉విద్యుత్ షాక్ తో బాలుడి మృతి*..చిలకలూరిపేట పట్టణంలోని మద్దినగర్ కు చెందిన బాలుడు అబు బకర్ (11) విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం ఇంట్లోని విద్యుత్ మోటార్ (మంచి నీళ్ళ కోసం) వేయబోయి ప్రమాదవశాత్తూ మృతి చెందినట్లు తెలిపారు..

7k network
Recent Posts

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం

కరెంటు బిల్లులపై ఏపీ సీఎం చంద్రబాబు ఊరటనిచ్చే ప్రకటన..50 లక్షలు సీఎమ్ రిలీఫ్ ఫండ్ కు చెక్ అందజేసిన ఎమ్మెల్యే అమిలినేని..తీవ్రంగా నష్టపోయాం…పెద్దమనసుతో ఆదుకోండి-మంత్రి నారా లోకేష్..బాసర ట్రిపుల్ ఐటీలో 2000 మంది విద్యార్థుల ఆందోళన..భోజనం పెట్టి మరీ సమస్యలు విన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..జగన్ పర్యటనకు హైకోర్టు బ్రేక్..తెలంగాణ సీఎస్ మీద మోడీ సర్కార్ సీరియస్?..తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేష్‌కుమార్‌గౌడ్‌.అదనపు భద్రతకు జగన్ అనర్హుడు: నచికేత్.

సీఎం చంద్రబాబుకి తప్పిన పెను ప్రమాదం..వెలుగులోకి ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలు.. క్రమశిక్షణ చర్య…apuwj ఆధ్వర్యంలో వరద బాధితులకు విరాళం..22న హలోమాల చలో ఒంగోలు..శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల, మాజీ ఎమ్మెల్యే పద అన్నా..కంభంలో ఘనంగా టీచర్స్ డే.. పలువురికి ఘన సన్మానం.

ఏపీలో నేడు కేంద్ర బృందం పర్యటన..జగన్ ఐదు నిముషాల షో..ముఖ్యమంత్రి చంద్రబాబు విసుర్లు..బుడమేరుపై ఫలిస్తున్న మంత్రి లోకేష్ కృషి..ఆ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పెన్షన్ రద్దు..బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు..వరద బాధితులకు కంభం వాసుల వితరణ..

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు విస్తృత పర్యటన..పనిచేయని మంత్రులనూ పీకి పారేస్తా😯విజయ సాయి కబ్జా కూల్చివేత….బిడ్డలున్నారు కదా? షర్మిల సంచలన కామెంట్స్..తండ్రిని పట్టించుకోని కొడుకు గిఫ్ట్ డీడ్ రద్దు..పారాలింపిక్స్‌లో తెలంగాణ యువతికి కాంస్యం..నేడు కడప ఉరుసు మహోత్సవం ..వరంగల్ లో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం..