జ్యోతిర్లింగాల దర్శనం… విజయవాడ నుంచి ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ

విజయవాడ, చుట్టూ పక్కల ప్రాంత వాసులకు శుభవార్త.
ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్
విజయవాడ నుంచి ప్రత్యేక టూర్ ప్యాకేజీ ప్రకటించింది. కార్తీకమాసం ఈశ్వరుని దర్శనం కోసం సప్త జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర, స్టేట్యూ అఫ్ యూనిటీ సందర్శించేందుకు
విజయవాడ
నుంచి నవంబర్ 18న ప్రత్యేక రైలు బయల్దేరనుంది. ఈ రైలులో 716 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు.

సప్త జ్యోతిర్లింగ దర్శన్ యాత్రలో ఉజ్జయిని (మహాకాళేశ్వర్ & ఓంకారేశ్వర్), స్టేట్యూ అఫ్ యూనిటీ, ద్వారకా నాగేశ్వర్, సోమ్‌నాథ్, నాసిక్ (త్రయంబాకేశ్వర్), ఔరాంగబాద్ (గ్రిషనేశ్వర్) పుణ్య క్షేత్రాలు, ప్రసిద్ధ ప్రదేశాలను తిలకిస్తూ 13 రోజుల యాత్రను సప్త జ్యోతిర్లింగన్ యాత్రతో కార్తీక మాసం నవంబర్ 18వ తేదీన విజయవాడ నుండి ప్రారంభం కానుందని రైల్వే టూరిజం అధికారులు తెలిపారు.

Lambasingi: లంబసింగి వెళ్తున్నారా? ఈ బోట్ షికార్ అస్సలు మిస్ అవ్వొద్దు

ఈ జ్యోతిర్లింగన్ యాత్ర భక్తులు, ప్రయాణికులు భాగస్వాములు కావాలి అనుకుంటున్నవారు విజయవాడ రైల్వేస్టేషన్ మొదటి ప్లాట్‌ఫామ్‌లోని రైల్వే రిటైరింగ్ దగ్గర ప్రయాణికులకు టిక్కెట్లు విక్రయాలు చేస్తున్నారు. ఆసక్తి కలవారు https://www.irctctourism.com ద్వారా కూడా ఆన్‌లైన్‌లో టిక్కెట్లు తీసుకోవచ్చని అధికారులు సమాచారం ఇస్తున్నారు.

Araku Tour: కేవలం రూ.650 కే అరకు టూర్… ఆర్టీసీ స్పెషల్ ప్యాకేజీ

సప్త జ్యోతిర్లింగన్ టికెట్ల వివరాలు

జ్యోతిర్లింగన్ దర్శనానికి వెళ్లేవారికి వేర్వేరు టూర్ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో టికెట్ ధర స్లీపర్ బెర్త్ పెద్దవాళ్లకు రూ.21,000, పిల్లలకు రూ.19,500 చెల్లించాలి. థర్డ్ ఏసీ ధరలు చూస్తే పెద్దవాళ్ళకి రూ.32,500, పిల్లలకు రూ.31,000 చెల్లించాలి. ఇక సెకండ్ ఏసీలో పెద్దవాళ్లకు రూ.42,500, పిల్లలకు రూ.40,500 ఛార్జ్ చేస్తున్నారు.

తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..

Source link

7k network
Recent Posts

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం

కరెంటు బిల్లులపై ఏపీ సీఎం చంద్రబాబు ఊరటనిచ్చే ప్రకటన..50 లక్షలు సీఎమ్ రిలీఫ్ ఫండ్ కు చెక్ అందజేసిన ఎమ్మెల్యే అమిలినేని..తీవ్రంగా నష్టపోయాం…పెద్దమనసుతో ఆదుకోండి-మంత్రి నారా లోకేష్..బాసర ట్రిపుల్ ఐటీలో 2000 మంది విద్యార్థుల ఆందోళన..భోజనం పెట్టి మరీ సమస్యలు విన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..జగన్ పర్యటనకు హైకోర్టు బ్రేక్..తెలంగాణ సీఎస్ మీద మోడీ సర్కార్ సీరియస్?..తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేష్‌కుమార్‌గౌడ్‌.అదనపు భద్రతకు జగన్ అనర్హుడు: నచికేత్.

సీఎం చంద్రబాబుకి తప్పిన పెను ప్రమాదం..వెలుగులోకి ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలు.. క్రమశిక్షణ చర్య…apuwj ఆధ్వర్యంలో వరద బాధితులకు విరాళం..22న హలోమాల చలో ఒంగోలు..శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల, మాజీ ఎమ్మెల్యే పద అన్నా..కంభంలో ఘనంగా టీచర్స్ డే.. పలువురికి ఘన సన్మానం.

ఏపీలో నేడు కేంద్ర బృందం పర్యటన..జగన్ ఐదు నిముషాల షో..ముఖ్యమంత్రి చంద్రబాబు విసుర్లు..బుడమేరుపై ఫలిస్తున్న మంత్రి లోకేష్ కృషి..ఆ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పెన్షన్ రద్దు..బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు..వరద బాధితులకు కంభం వాసుల వితరణ..

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు విస్తృత పర్యటన..పనిచేయని మంత్రులనూ పీకి పారేస్తా😯విజయ సాయి కబ్జా కూల్చివేత….బిడ్డలున్నారు కదా? షర్మిల సంచలన కామెంట్స్..తండ్రిని పట్టించుకోని కొడుకు గిఫ్ట్ డీడ్ రద్దు..పారాలింపిక్స్‌లో తెలంగాణ యువతికి కాంస్యం..నేడు కడప ఉరుసు మహోత్సవం ..వరంగల్ లో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం..