ఒక్క రోజులోనే పంచారామ దర్శనం… తక్కువ ధరకే ఆర్‌టీసీ టూర్ ప్యాకేజీ

కార్తీక మాసం శివునికి ప్రత్యేకమైన మాసంగా ఈశ్వరుని దర్శనం కోసం భక్తులు ప్రసిద్ధ శివాలయ క్షేత్రలకు తరలి వెళ్తుంటారు. కార్తీక మాస పంచారామ దర్శనం కోసం
ఏపీఎస్‌ఆర్టీసీ
అవనిగడ్డ నుంచి పంచారామ యాత్రకు (Pancharama Yatra) ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ వాసులు ఈ కార్తీక మాస పంచారామ యాత్రను ఉపయోగించుకోవాలి ఏపీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు.

ఒకే రోజు పంచారామ దర్శన భాగ్యం ఆర్.టి.సి వారు కల్పిస్తున్నట్లు డిపో మేనేజర్ కె హనుమంత రావు చెప్పారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ పంచారామాలయిన అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటను కార్తీకమాసంలో ఒకే రోజులో దర్శించిన అఖండ పుణ్యం అని అన్నారు.

Lambasingi: లంబసింగి వెళ్తున్నారా? ఈ బోట్ షికార్ అస్సలు మిస్ అవ్వొద్దు

అవనిగడ్డ డిపో నుంచి కార్తీక మాసంలో ప్రతి శనివారం, ఆదివారం రాత్రి 12గంటలకు బస్సులు బయలు దేరతాయి. పంచారామాలను దర్శించుకుని మరుసటి రోజు రాత్రికి అవనిగడ్డ తిరిగివస్తాయి. టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే ఆల్ట్రా డీలక్స్ బస్సు చార్జీ రూ.1245, సూపర్ లగ్జరీ రూ.1300 చెల్లించాలి. నవంబర్ 18, 19, 25, 26, డిసెంబర్ 2, 3, 9, 10 తేదీల్లో పంచారామాలకు అవనిగడ్డ డిపో నుంచి ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి.

జామతోట సాగుతో రోజుకు రూ.1 లక్ష ఆదాయం… ఈ రైతు ఎలా పండిస్తున్నాడంటే

అలంపూర్ యాత్రకు 4 రోజుల పాటు రూ.3 వేల చార్జీతో ప్యాకేజీ అందుబాటులో ఉంది. కార్తీక మాసంలో ప్రతి శనివారం ఈ బస్సు బయల్దేరుతుంది. ప్రసిద్ధి దేవాలయాలైన బ్రహ్మంగారి గుడి, అహోబిలం, మహానంది, యాగంటి, మంత్రాలయం, అలంపూర్, శ్రీశైలం, త్రిపురాంతకం దర్శించుకునేందుకు సూపర్ లగ్జరీ సర్వీసులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..

Source link

7k network
Recent Posts

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం

కరెంటు బిల్లులపై ఏపీ సీఎం చంద్రబాబు ఊరటనిచ్చే ప్రకటన..50 లక్షలు సీఎమ్ రిలీఫ్ ఫండ్ కు చెక్ అందజేసిన ఎమ్మెల్యే అమిలినేని..తీవ్రంగా నష్టపోయాం…పెద్దమనసుతో ఆదుకోండి-మంత్రి నారా లోకేష్..బాసర ట్రిపుల్ ఐటీలో 2000 మంది విద్యార్థుల ఆందోళన..భోజనం పెట్టి మరీ సమస్యలు విన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..జగన్ పర్యటనకు హైకోర్టు బ్రేక్..తెలంగాణ సీఎస్ మీద మోడీ సర్కార్ సీరియస్?..తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేష్‌కుమార్‌గౌడ్‌.అదనపు భద్రతకు జగన్ అనర్హుడు: నచికేత్.

సీఎం చంద్రబాబుకి తప్పిన పెను ప్రమాదం..వెలుగులోకి ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలు.. క్రమశిక్షణ చర్య…apuwj ఆధ్వర్యంలో వరద బాధితులకు విరాళం..22న హలోమాల చలో ఒంగోలు..శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల, మాజీ ఎమ్మెల్యే పద అన్నా..కంభంలో ఘనంగా టీచర్స్ డే.. పలువురికి ఘన సన్మానం.

ఏపీలో నేడు కేంద్ర బృందం పర్యటన..జగన్ ఐదు నిముషాల షో..ముఖ్యమంత్రి చంద్రబాబు విసుర్లు..బుడమేరుపై ఫలిస్తున్న మంత్రి లోకేష్ కృషి..ఆ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పెన్షన్ రద్దు..బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు..వరద బాధితులకు కంభం వాసుల వితరణ..

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు విస్తృత పర్యటన..పనిచేయని మంత్రులనూ పీకి పారేస్తా😯విజయ సాయి కబ్జా కూల్చివేత….బిడ్డలున్నారు కదా? షర్మిల సంచలన కామెంట్స్..తండ్రిని పట్టించుకోని కొడుకు గిఫ్ట్ డీడ్ రద్దు..పారాలింపిక్స్‌లో తెలంగాణ యువతికి కాంస్యం..నేడు కడప ఉరుసు మహోత్సవం ..వరంగల్ లో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం..