1. ఆల్ మేవా జిల్లా క్యాలెండర్ ఆవిష్కరించిన రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ, హోసింగ్, సమాచార శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి వారి నివాసం లో ఆల్ మైనారిటీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా క్యాలెండరు ను అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాసరెడ్డి  మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమం మరియు సమస్యల పరిష్కారానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఉద్యోగ,ఉపాధ్యాయ,కార్మికులు ఈ ప్రభుత్వానికి ఎంతో అండగా ఉన్నారని ఈ ప్రభుత్వం ఏర్పడడానికి సహకరించారని, ప్రభుత్వ ఉద్యోగులు క్రమశిష్కణతో,నిజాయితీగా పని చేయాలనీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి క్యాంపు కార్యాలయ ఇంచార్జి తుంబురు దయాకర్ రెడ్డి, కాంగ్రెస్ మైనారిటీ నాయకులూ షైక్ జిలాని, ఆల్ మేవా జిల్లా అధ్యక్షులు షైక్ యాకూబ్ పాషా, గౌరవ అధ్యక్షులు నయీమ్ పాషా, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి జమీరుద్దీన్,వైస్ ప్రెసిడెంట్స్ సాదిక్ అలీ, ఎం.ఏ గఫుర్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఖాజామొయినుద్దీన్, జాయింట్ సెక్రెటరీస్ షైక్ మౌలాన్కర్, షైక్ మదార్, జానీ పాషా, రియాజ్ అహ్మద్, బషీర్, పాషా మరియు కాంగ్రెస్ మైనారిటీ నాయకులూ కరీమ్ తదితరులు పాల్గొన్నారు.

7k network
Recent Posts

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం

కరెంటు బిల్లులపై ఏపీ సీఎం చంద్రబాబు ఊరటనిచ్చే ప్రకటన..50 లక్షలు సీఎమ్ రిలీఫ్ ఫండ్ కు చెక్ అందజేసిన ఎమ్మెల్యే అమిలినేని..తీవ్రంగా నష్టపోయాం…పెద్దమనసుతో ఆదుకోండి-మంత్రి నారా లోకేష్..బాసర ట్రిపుల్ ఐటీలో 2000 మంది విద్యార్థుల ఆందోళన..భోజనం పెట్టి మరీ సమస్యలు విన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..జగన్ పర్యటనకు హైకోర్టు బ్రేక్..తెలంగాణ సీఎస్ మీద మోడీ సర్కార్ సీరియస్?..తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేష్‌కుమార్‌గౌడ్‌.అదనపు భద్రతకు జగన్ అనర్హుడు: నచికేత్.

సీఎం చంద్రబాబుకి తప్పిన పెను ప్రమాదం..వెలుగులోకి ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలు.. క్రమశిక్షణ చర్య…apuwj ఆధ్వర్యంలో వరద బాధితులకు విరాళం..22న హలోమాల చలో ఒంగోలు..శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల, మాజీ ఎమ్మెల్యే పద అన్నా..కంభంలో ఘనంగా టీచర్స్ డే.. పలువురికి ఘన సన్మానం.

ఏపీలో నేడు కేంద్ర బృందం పర్యటన..జగన్ ఐదు నిముషాల షో..ముఖ్యమంత్రి చంద్రబాబు విసుర్లు..బుడమేరుపై ఫలిస్తున్న మంత్రి లోకేష్ కృషి..ఆ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పెన్షన్ రద్దు..బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు..వరద బాధితులకు కంభం వాసుల వితరణ..

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు విస్తృత పర్యటన..పనిచేయని మంత్రులనూ పీకి పారేస్తా😯విజయ సాయి కబ్జా కూల్చివేత….బిడ్డలున్నారు కదా? షర్మిల సంచలన కామెంట్స్..తండ్రిని పట్టించుకోని కొడుకు గిఫ్ట్ డీడ్ రద్దు..పారాలింపిక్స్‌లో తెలంగాణ యువతికి కాంస్యం..నేడు కడప ఉరుసు మహోత్సవం ..వరంగల్ లో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం..