గిద్దలూరు అభివృద్ధిని అడ్డుకుంది వైసీపీ నాయకులే..

గిద్దలూరు అభివృద్ధిని అడ్డుకుంది వైసీపీ నాయకులే..

మీ ఇంటి బిడ్డగా ఎల్లప్పుడు మీకు అందుబాటులో ఉంటా..

రాబోయే ఎన్నికల్లో ఆదరించండి మరింత అభివృద్ధి చేస్తాను

గిద్దలూరు టీడీపీ ఇంచార్జ్ ముత్తుముల

నాడు తెలుగుదేశం హయాంలో గిద్దలూరు పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడితే అప్పటి వైసీపీ నాయకులు అడ్డుకున్నారని గిద్దలూరు టీడీపీ ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 5వ వార్డులో పర్యటించిన అశోక్ రెడ్డి గారు ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేసి టీడీపీ జనసేనల ఉమ్మడి మ్యానిఫెస్టోలోని అంశాలను మహిళలకు వివరించారు. అనంతరం వార్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వారు మాట్లాడుతూ గిద్దలూరు పట్టణంలో ప్రధాన సమస్య అయిన త్రాగునీటి సమస్య పరిష్కారానికి గుండ్లమోటు నుండి పైపు లైను ద్వారా నీరు అందించానని, అదే విధంగా పేద ప్రజలకు ఎన్టీఆర్ టిడ్కో గృహాలను మంజూరు చేశానని, అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికి పెన్షన్లు అందించానని, సగిలేరు వాగు మరమ్మత్తులకు నిధులను మంజూరు చేశానని, ఆనారోగ్యంతో బాధపడే వారికీ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందించానని, పట్టణంలో ప్రతీ వీధికి వంద శాతం సిమెంట్ రోడ్లు, సైడ్ కాలువల నిర్మాణాలకు నిధులను మంజూరు చేయిస్తే ప్రజలకు మేలు చేసే అభివృద్ధిని అడ్డుకుంది వైసీపీ పాలకులు కాదా అని ప్రశ్నించారు. అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ పాలకులు ఏ రోజు అయినా గిద్దలూరు అభివృద్ధి పై దృష్టి పెట్టారా అని, గిద్దలూరు పట్టణంలో రైల్వే గేట్ సమస్యతో ప్రజలు ఇక్కట్లు పడుతుంటే ఈ గుడ్డి ప్రభుత్వానికి, దద్దమ్మ పాలకులకు కనిపించలేదా అన్నారు.. నేను మీ ఇంటి బిడ్డను ఎల్లవేళల మీకు అందుబాటులో ఉంటూ మీకు ఏ సమస్య వచ్చిన మీ ముందుంటానని, గతంలో మీ మద్దతుతో శాసనసభ్యునిగా ఎన్నికై నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశానని, రాబోయే ఎన్నికల్లో మరొకసారి మీ అందరూ నన్ను ఆదరించాలని, మీ అందరి ఆశీర్వాదంతో గెలుపొంది గిద్దలూరు నియోజకవర్గంలో మరింత అభివృద్ధి చేస్తానన్నారు..

కార్యక్రమంలో 5వ వార్డు స్థానిక టీడీపీ నాయకులు జిల్లెల్ల సంపత్ కుమార్ రెడ్డి, బచ్చనబోయిన సతీష్ కుమార్, యల్లా రంగసాయి, దప్పిలి నిరంజన్ రెడ్డి, దప్పిలి శ్రీనివాసరెడ్డి, పసుపుల ప్రసాద్, కాశయ్య, ఠాగూర్, నీరజ, మరియు పట్టణ అధ్యక్షులు సయ్యద్ శానేశావలి, ప్రధాన కార్యదర్శి పందీటి రజిని బాబు, గిద్దలూరు మండల అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి, జడ్పీటీసీ సభ్యులు బుడతా మధుసూదన్ యాదవ్, దప్పిలి భాస్కర్ రెడ్డి, పాలుగుళ్ళ ప్రతాప్ రెడ్డి, కౌన్సిలర్లు బిల్లా రమేష్ యాదవ్, రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి షేక్ పెద్ద మస్తాన్, రాష్ట్ర బీసీ కార్యదర్శి బైలడుగు బాలయ్య యాదవ్, పార్లమెంట్ ఉపాధ్యక్షులు గోపారపు గోపాల్ రెడ్డి, అధికార ప్రతినిధి షేక్ మహబూబ్ బాషా, పార్లమెంట్ తెలుగుయువత ప్రధాన కార్యదర్శి బోయిలపల్లి కిషోర్, కార్యదర్శి సుండీ వెంకట రమణ, నియోజకవర్గ ఎస్సి సెల్ అధ్యక్షులు గుర్రం దానియేలు, మైనార్టీ అధ్యక్షులు షేక్ అహ్మద్ బాషా, TNTUC అధ్యక్షులు ఉలాపు బాలచెన్నయ్య, ఎస్టీ సెల్ అధ్యక్షులు వెంకటేశ్వర నాయక్, టీడీపీ సర్పంచులు పసుపుల మల్లీశ్వరయ్య, కడియం శేషగిరి, కర్ణాటి రామసుబ్బారెడ్డి, పందనబోయిన భూపాల్, పట్టణ రైతు అధ్యక్షులు ఎలిశెట్టి వెంకటప్ప, రాష్ట్ర కాపుసంఘం జేఏసీ కన్వీనర్ దుత్తా బాల ఈశ్వరయ్య, బొజ్జా రంగనాధ్, అబ్బు ఓబయ్య, మోడీగారి కృష్ణ, బీసీ నాయకులు ఓ. వెంకటయ్య యాదవ్, గోపాలకృష్ణ యాదవ్, పందిళ్ళపల్లి శ్రీనివాసులు, పాముల వెంకట రమణ, కుసుమాల మహానంది యాదవ్, మండ్ల శ్రీనివాసులు, వేములపాటి చంటి, ముద్దార్స్ శ్రీనివాసులు, బాబాయ్, గిద్దలూరు మద్దిలేటి, పిడతల రవితేజ, గులాం గోవింద్, వాసం పెంచలయ్య, కంచర్ల కిరణ్, వడ్లమాను సుబ్బారాయుడు, మండ్ల రంగనాయకులు, గోళ్ళ అంకయ్య, చక్రీ యాదవ్, చిలకల రమణ, రంగనాయకులు, వైశ్య నాయకులు ఆరవీటి సుబ్రహ్మణ్యం, సీవీఎస్ రమేష్, జిలకర సత్యం, శివపురం మురళీ, మహేష్, సీవీఎన్ ప్రసాద్, మైనార్టీ నాయకులు షేక్ జాఫర్, జి.ఎం వలి, నాగూర్ వలి, జానీ, నాయబ్ ఖాజా, ఎస్సి నాయకులు బాలవీరయ్య, ఇజ్రాయేలు, రాబర్ట్, చిన్న, పార్లమెంట్ ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు ఇస్లావత్ అశోక్ నాయక్, గోడి ఓబుల్ రెడ్డి, కృష్ణారెడ్డి, రాజగోపాల్ రెడ్డి, రాఘవ రెడ్డి, మహిళా నేతలు బొంతా లక్ష్మీదేవి, దూదేకుల ఫాతిమా, చిటికెన లలిత, వెళుతుర్ల మల్లీశ్వరి, పీక్కిలి రమ, నంద్యాల లక్ష్మి, మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గోన్నారు..

7k network
Recent Posts

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం

కరెంటు బిల్లులపై ఏపీ సీఎం చంద్రబాబు ఊరటనిచ్చే ప్రకటన..50 లక్షలు సీఎమ్ రిలీఫ్ ఫండ్ కు చెక్ అందజేసిన ఎమ్మెల్యే అమిలినేని..తీవ్రంగా నష్టపోయాం…పెద్దమనసుతో ఆదుకోండి-మంత్రి నారా లోకేష్..బాసర ట్రిపుల్ ఐటీలో 2000 మంది విద్యార్థుల ఆందోళన..భోజనం పెట్టి మరీ సమస్యలు విన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..జగన్ పర్యటనకు హైకోర్టు బ్రేక్..తెలంగాణ సీఎస్ మీద మోడీ సర్కార్ సీరియస్?..తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేష్‌కుమార్‌గౌడ్‌.అదనపు భద్రతకు జగన్ అనర్హుడు: నచికేత్.

సీఎం చంద్రబాబుకి తప్పిన పెను ప్రమాదం..వెలుగులోకి ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలు.. క్రమశిక్షణ చర్య…apuwj ఆధ్వర్యంలో వరద బాధితులకు విరాళం..22న హలోమాల చలో ఒంగోలు..శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల, మాజీ ఎమ్మెల్యే పద అన్నా..కంభంలో ఘనంగా టీచర్స్ డే.. పలువురికి ఘన సన్మానం.

ఏపీలో నేడు కేంద్ర బృందం పర్యటన..జగన్ ఐదు నిముషాల షో..ముఖ్యమంత్రి చంద్రబాబు విసుర్లు..బుడమేరుపై ఫలిస్తున్న మంత్రి లోకేష్ కృషి..ఆ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పెన్షన్ రద్దు..బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు..వరద బాధితులకు కంభం వాసుల వితరణ..

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు విస్తృత పర్యటన..పనిచేయని మంత్రులనూ పీకి పారేస్తా😯విజయ సాయి కబ్జా కూల్చివేత….బిడ్డలున్నారు కదా? షర్మిల సంచలన కామెంట్స్..తండ్రిని పట్టించుకోని కొడుకు గిఫ్ట్ డీడ్ రద్దు..పారాలింపిక్స్‌లో తెలంగాణ యువతికి కాంస్యం..నేడు కడప ఉరుసు మహోత్సవం ..వరంగల్ లో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం..