ఒంగోలు మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని ఎంపీ రాజ్యసభ సభ్యులు గా ఎంపిక చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖామాత్యులు కొండేపి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఆదిమూలపు సురేష్ తాడేపల్లిలోని ఆయన నివాసంలో కలిసి అభినందనలు తెలియజేశారు.