జగన్ రెడ్డి పాలనలో ఒక్క బీసీ సోదరునికి అయినా సబ్సిడీ ఋణం అందించారా..?

*తెలుగుదేశం అధికారంలోకి రాగానే బీసీలను అన్ని విధాలుగా ఆదుకుంటాం*

*గిద్దలూరు టీడీపీ ఇంచార్జ్ ముత్తుముల*

రాష్ట్రంలో అధికారం చెలాయిస్తున్న జగన్ రెడ్డి ఒక్క బీసీ సోదరునికయినా సబ్సిడీ ఋణం అందించారా అని గిద్దలూరు టీడీపీ ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.శనివారం అర్ధవీడు మండలం దొనకొండ గ్రామంలో నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గోన్న అశోక్ రెడ్డి మాట్లాడుతూ అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి బీసీలకు వెన్నుపోటు పొడిచాడని, ఎన్నికల సమయంలో బీసీ సోదరులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చకపోగా బీసీలపై దాడులు చేయటం, అక్రమ కేసులు పెట్టటం వైసీపీ నాయకుల దుర్మార్గపు పాలనకు నిదర్శనమన్నారు. నాడు తెలుగుదేశం హయాంలో బీసీ సోదరుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను జగన్ రెడ్డి రద్దు చేశాడని గుర్తు చేశారు.. గిద్దలూరు నియోజకవర్గంలో బీసీ భవనాలను మంజూరు చేసి పనులను ప్రారంభిస్తే ఈ వైసీపీ పాలకులు ఎందుకు పూర్తి చేయలేకపోయారో సమాధానం చెప్పాలన్నారు.. రాష్ట్రంలో బీసీ సోదరుల సంక్షేమం కోసం కృషి చేసింది తెలుగుదేశం పార్టీ అని, మళ్ళీ అధికారంలోకి రాగానే గతంలో అందించిన పథకాలతో పాటు బీసీ సోదరులను అన్నీ విధాలుగా ఆదుకొనే బాధ్యత తెలుగుదేశం పార్టీది అని భరోసానిచ్చారు. రాబోయే ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ టీడీపి, జనసేన లకు మద్దతుగా నిలిచి రాబోయే ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచి సైకిల్ గుర్తు పై ఓటు వేయాలని కోరారు.

కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బండ్లమూడి ఆంజనేయులు యాదవ్, ప్రధాన కార్యదర్శి కొణతం రంగారెడ్డి, మండల బీసీ సెల్ అధ్యక్షులు ఈర్ల ఎర్రన్న యాదవ్, స్థానిక సర్పంచ్ సిరివెళ్ళ ఎస్తేరు రాణి, మాజీ సర్పంచ్ బండి నారాయణ రెడ్డి, యాచవరం సర్పంచ్ పీరయ్య, పాపినేనిపల్లె సర్పంచ్ పుల్లారావు, మాజీ ఎంపీటీసీ మండ్ల రంగయ్య, బోయపాటి వెంకటేశ్వర్లు, బియ్యాల నారాయణ, ఉపాధ్యక్షులు సూరె కృష్ణయ్య, క్లస్టర్ ఇంచార్జ్ మారెడ్డి రంగారెడ్డి, మండల టీడీపీ నాయకులు, బీసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

7k network
Recent Posts

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం

కరెంటు బిల్లులపై ఏపీ సీఎం చంద్రబాబు ఊరటనిచ్చే ప్రకటన..50 లక్షలు సీఎమ్ రిలీఫ్ ఫండ్ కు చెక్ అందజేసిన ఎమ్మెల్యే అమిలినేని..తీవ్రంగా నష్టపోయాం…పెద్దమనసుతో ఆదుకోండి-మంత్రి నారా లోకేష్..బాసర ట్రిపుల్ ఐటీలో 2000 మంది విద్యార్థుల ఆందోళన..భోజనం పెట్టి మరీ సమస్యలు విన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..జగన్ పర్యటనకు హైకోర్టు బ్రేక్..తెలంగాణ సీఎస్ మీద మోడీ సర్కార్ సీరియస్?..తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేష్‌కుమార్‌గౌడ్‌.అదనపు భద్రతకు జగన్ అనర్హుడు: నచికేత్.

సీఎం చంద్రబాబుకి తప్పిన పెను ప్రమాదం..వెలుగులోకి ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలు.. క్రమశిక్షణ చర్య…apuwj ఆధ్వర్యంలో వరద బాధితులకు విరాళం..22న హలోమాల చలో ఒంగోలు..శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల, మాజీ ఎమ్మెల్యే పద అన్నా..కంభంలో ఘనంగా టీచర్స్ డే.. పలువురికి ఘన సన్మానం.

ఏపీలో నేడు కేంద్ర బృందం పర్యటన..జగన్ ఐదు నిముషాల షో..ముఖ్యమంత్రి చంద్రబాబు విసుర్లు..బుడమేరుపై ఫలిస్తున్న మంత్రి లోకేష్ కృషి..ఆ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పెన్షన్ రద్దు..బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు..వరద బాధితులకు కంభం వాసుల వితరణ..

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు విస్తృత పర్యటన..పనిచేయని మంత్రులనూ పీకి పారేస్తా😯విజయ సాయి కబ్జా కూల్చివేత….బిడ్డలున్నారు కదా? షర్మిల సంచలన కామెంట్స్..తండ్రిని పట్టించుకోని కొడుకు గిఫ్ట్ డీడ్ రద్దు..పారాలింపిక్స్‌లో తెలంగాణ యువతికి కాంస్యం..నేడు కడప ఉరుసు మహోత్సవం ..వరంగల్ లో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం..