కాంగ్రెస్ ప్లస్ కామ్రేడ్స్…ఏపీలో కొత్త కూటమి…!!!

ఏపీలో సీపీఎం పోటీ చేసే సీట్ల విషయంలో ఒక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 5, 6 తేదీలలో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఏపీలో ఎన్నికల్లో పోటీ మీద కీలక డెసిషన్ తీసుకుంది. మొత్తం 175 సీట్లకు గానూ 26 సీట్లకు అలాగే 25 ఎంపీ సీట్లకు గానూ 3 సీట్లకు పోటీ చేయాలని సీపీఎం నిర్ణయించింది. ఏపీలో అధికార వైసీపీ విపక్ష తెలుగుదేశం జనసేన మూడూ కూడా బీజేపీతోనే ఉన్నాయని దాసోహం అంటున్నాయని రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అంటున్నారు.

ఈ మూడు పార్టీలలో దేనికి ఓటు వేసినా అది బీజేపీకే వెళ్తుందని ఆయన విమర్శించారు. ఏపీలో సీపీఎం పోటీ చేసే సీట్ల విషయంలో ఒక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 5, 6 తేదీలలో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఏపీలో ఎన్నికల్లో పోటీ మీద కీలక డెసిషన్ తీసుకుంది. మొత్తం 175 సీట్లకు గానూ 26 సీట్లకు అలాగే 25 ఎంపీ సీట్లకు గానూ 3 సీట్లకు పోటీ చేయాలని సీపీఎం నిర్ణయించింది. ఏపీలో అధికార వైసీపీ విపక్ష తెలుగుదేశం జనసేన మూడూ కూడా బీజేపీతోనే ఉన్నాయని దాసోహం అంటున్నాయని రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అంటున్నారు. ఈ మూడు పార్టీలలో దేనికి ఓటు వేసినా అది బీజేపీకే వెళ్తుందని ఆయన విమర్శించారు. ఏపీకి ఏమీ చేయని బీజేపీని ఈ మూడు పార్టీలు భుజాన మోస్తున్నాయని అంటున్నారు. బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వలేదని, విభజన హామీలు అమలు చేయలేదని, అదే విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ని కూడా ప్రైవేటీకరించింది అని ఆయన విమర్శించారు. ఇంతచేసినా బీజేపీతోనే పొత్తులు అంటూ తిరుగుతున్న ఈ పార్టీలను అన్నింటినీ ఓడించాలని ఆయన అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని తాము అధికారంలోకి వస్తే కొంటామని లోకేష్ చెబుతున్నారని అంటే బీజేపీ ప్రైవేటీకరణకు అంగీకరించినట్లేనా అని ఆయన ప్రశ్నించారు. రాజధాని విషయంలో వైసీపీ డ్రామాలు ఆడుతోందని ఆయన నిందించారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలని వైసీపీ నేతలు అనడమేంటి అని వి శ్రీనివాసరావు మండిపడ్డారు. విశాఖ కర్నూల్ రాజధానులు అని చెప్పినా అమరావతితో సహా మూడింటిలోనూ అభివృద్ధి చేయని వైసీపీ ఇపుడు ఉమ్మడి రాజధాని పేరుతో కొత్త నాటకం ఆడుతోందని ఆయన తప్పు పట్టారు. రాజధాని పేరుతో రియల్ దందాలకు తెర లేపడం తప్ప నిజంగా జరిగింది ఏమీ లేదని ఆయన విమర్శించారు. ఇదిలా ఉంటే ఏపీ అభివృద్ధిని కోరుకునే శక్తులు రాజకీయ పార్టీలతో తాము కలసి పనిచేస్తామని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా సహా ఏపీకి విభజన చట్టం మేరకు రావాల్సిన వాటి విషయంలో తాము కృషి చేస్తామని ఆయన అన్నారు. కాంగ్రెస్ తో కలసి వెళ్లేందుకు సీపీఎం కి ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన అన్నారు ఇతర పార్టీలు వస్తే సీట్ల సర్దుబాటు చేసుకుని పొత్తులతో ముందుకు సాగుతామని ఆయన అంటున్నారు. సీపీఎం అయితే కాంగ్రెస్ తో సై అంటోంది. ఇపుడు సీపీఐ చెప్పాల్సి ఉంది. ఆ పార్టీ ఈ నెల 20న తన పార్టీ రాష్ట్ర కమిటీ మీటింగులో నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద చూస్తూంటే ఏపీలో కాంగ్రెస్ కమ్యూనిస్టులతో కొత్త కూటమి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ కి షర్మిల నాయకత్వం వహిస్తున్నారు. కొంత ఊపు వచ్చింది. దాంతో వామపక్షాలు కూడా తోడు అయితే ఇండియా కూటమి ఏపీలో ఆవిర్భవిస్తుంది. అదే టైం లో బీజేపీ జనసేన టీడీపీతో ఎన్డీయే కూటమి మరో వైపు ఉండనుంది. వైసీపీ ఒంటరి పోరు చేయనుంది.

👉ముఖ్య మంత్రి సహాయ నిధి చెక్కును పంపిణీ చేసిన ఎమ్మెల్యే అన్నా..


పొదిలి మండలం కుంచేపల్లి గ్రామానికి చెందిన మారం కోటిరెడ్డికి ముఖ్య మంత్రి సహాయ నిధి నుండి రూ.1,20,000/- మంజూరు కాగా గిద్దలూరు శాసన సభ్యులు, మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అన్నా రాంబాబు బుధవారం బాధితునికి చెక్కును అందచేశారు. ఈ సందర్బంగా బాధితుడు ముఖ్య మంత్రి జగనన్న కు, ఎమ్మెల్యే అన్నా రాంబాబు కు కృతజ్ఞతలు తెలిపారు.*
👉పొదిలి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే అన్నా……..
పొదిలి పట్టణంలోని ఆంజనేయ స్వామి వారిని గిద్దలూరు శాసన సభ్యులు, మార్కాపురం వైసీపీ సమన్వయకర్త అన్నా రాంబాబు బుధవారం దర్శనం చేసుకున్నారు. ఈ సందర్బంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే అన్నా పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయ నిర్వహకులు ఎమ్మెల్యే అన్నాను ఘనంగా సన్మానించారు.
👉తప్పిపోయిన బాలుడిని అప్పగించిన గిద్దలూరు పోలీసులు


ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గిద్దలూరు పట్టణంలో తప్పిపోయిన బాలుడిని బుధవారం అర్బన్ సీఐ సోమయ్య వారి సిబ్బంది తల్లిదండ్రులకు అప్పగించారు.

7k network
Recent Posts

“ఫైర్‌మెన్ పాసింగ్ అవుట్ పరేడ్‌ లో సీఎం రేవంత్..”జగన్ ను కొలంబియన్ డ్రగ్ లార్డ్ తో పోల్చిన బాబు..”రెడ్ బుక్ తెరవకముందే గగ్గోలు పెడుతున్న జగన్- లోకేష్..”తిరుపతిలో కిలాడి దంపతుల అరెస్ట్..”బెంగళూరులో యువతిపై దాడి..

అసెంబ్లీలో వైకాపా పై ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు.. ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నకిలీ విలేఖరులు..పోలీస్ స్టేషన్లో రెచ్చిపోయిన నకిలీ విలేఖరి.. వివేకా హత్య కేసులో దస్తగిరి పేరు తొలగింపు.. పొదిలి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..రాష్ట్ర తరగతులను జయప్రదం చేయండి..పీ డీ ఎస్ యూ..

కొత్త ప‌థ‌కాల‌కే రేవంత్ జై!..అమరావతిలో ల్యాండ్ పూలింగ్ షురూ..మోడీ మాయతో ఏపీకి అన్యాయం.. • ప్రజలు మోసపోతున్న మాట్లాడలేని జగన్ ..సమస్యలపై మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల..ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పొదిలి సీఐ.. వైకాపా కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అన్నా.. ప్రకాశం జిల్లా కలెక్టర్ పర్యటన.. రషీద్ హత్య కేసులో నిందితుల అరెస్టు..

ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు..అసెంబ్లీ హైలెట్స్..లిక్క‌ర్ పాల‌సీపై విచార‌ణ‌..జ‌గ‌న్‌ను అరెస్టు చేస్తారా?..ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలు: భట్టి..బడ్జెట్లో మైనార్టీలపై వివక్షత పై అవాజ్ కమిటీ ఆగ్రహం..ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్..ప్రకాశంలో తూనికలు కొలతల శాఖ దాడులు.

కుర్చీని కాపాడుకొనే బడ్జెట్- కాంగ్రెస్,సీపీఎం..నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం-సీఎం స్టాలిన్ మద్దతు..ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట..జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్..కరకట్టలో రైతుల ఆందోళన..డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి విక్రయాలు