సతీష్ తో పాటు మరొక నలుగురు కూడా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించడంతో వారిని కూడా అదుపులోకి తీసుకున్నారట. అయితే ఈ దాడికి గల కారణాలను ఇంకా అధికారులు ప్రశ్నిస్తున్నారు.. అయితే సీఎం జగన్ పైన దాడికి విసిరినటువంటి రాయి.. రాయి కాదని అది పాత టైల్స్ ముక్క అన్నట్లుగా వెల్లడించారు.. టైల్స్ రాయిని జేబులో వేసుకొని వచ్చి సడన్గా ఈ దాడి చేసినట్లుగా పోలీసులు సైతం గుర్తించామంటూ తెలియజేశారు. మరి ఈ దాడి చేయడానికి గల కారణం ఏంటనే విషయాన్ని ఈరోజు విచారణలో భాగంగా కనిపెడతామంటూ పోలీసులు తెలియజేస్తున్నారు.