పవన్ కి వంగా గీత కి తేడా చెప్పిన జగన్.. కడపలో షర్మిల నామినేషన్.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న మాగుంట.. టిడిపిలో భారీగా చేరికలు

పవన్ కి వంగా గీత కి తేడా చెప్పిన జగన్ !

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాకినాడలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. సిద్ధం పేరిట సాగిన ఈ సభ అదరహో అన్నట్లుగానే జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాకినాడలో భారీ బహిరంగ సభ నిర్వహించారు.సిద్ధం పేరిట సాగిన ఈ సభ అదరహో అన్నట్లుగానే జరిగింది.ఈ సభలో జగన్ పిఠాపురం ఓటర్లకు చేసిన వినతి ఆసక్తికరంగా ఉంది.అదేంటి అంటే తనకు తల్లి లాంటిది అక్క అయిన వంగా గీత పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అని జగన్ చెప్పారు.ఆమెని తప్పనిసరిగా గెలిపించాలని కోరారు.ఒక సినిమా హీరో రీల్ కి మాత్రమే పరిమితం అని పవన్ ని ఉద్దేశించి జగన్ కామెంట్స్ చేశారు.అదే రియల్ హీరో ఎవరైనా ఉన్నారూ అంటే అది వంగా గీత అన్నారు. ఆమెను గెలిపించుకుంటే అందరికీ అందుబాటులో ఉంటారని ఏ కష్టం వచ్చినా వెంటనే పలికే మనిషి అని జగన్ అన్నారు.అదే పవన్ ని గెలిపిస్తే జ్వరం వచ్చిందని చెప్పి హైదరాబాద్ వెళ్ళిపోయిన చందంగా వెళ్ళిపోతాడని ఆయన సెటైర్లు వేశారు.ఓట్లు వేయించుకున్నంత సేపే జనాలలో ఉంటారని ఆ తరువాత వారు అందుబాటులో ఉండరని జగన్ చెప్పారు.వంగా గీత అయితే జనం మధ్యనే ఉండే నేత అని ఆమె అభివృద్ధి చేస్తారని,తాను కూడా దగ్గరుండి పిఠాపురం అభివృద్ధికి సహకరిస్తానని జగన్ చెప్పారు.ఈ సందర్భంగా పవన్ కి రీల్ హీరో అని ఆయనని గెలిపించినా ఉపయోగం లేదని జగన్ పరోక్ష వ్యాఖ్యలు చేయడం విశేషం. ఇక పిఠాపురం ప్రజలు ఎపుడూ అందుబాటులో ఉండే అభ్యర్ధికే ఓటు వేస్తారు. గతంలో వర్మను వారు గెలిపించడం వెనక కూడా కులం చూసుకోలేదు.తమకు మేలు చేస్తారని మాత్రమే భావించి గెలిపించారు.అలా ఆలోచిస్తే కనుక కులాభిమానంతోనో మరో క్రేజ్ మోజుతోనో పిఠాపురం ఓటర్లు ఓట్లు వేస్తారని ఎవరూ అనుకోవడం లేదు.వారు వివేకంతో ఆలోచిస్తారు అనే అంటున్నారు.సరిగ్గా ఇదే పాయింట్ మీద జగన్ కూడా చెబుతూ అందుబాటులో ఉండే ఎమ్మెల్యే గీత అని నొక్కి మరీ చెప్పారు.దీనిని బట్టి చూస్తే కనుక పిఠాపురం ప్రజల మనసెరిగి మరీ జగన్ ఈ విజ్ఞప్తి చేశారు అన్న చర్చ సాగుతోంది.అదే సమయంలో గీతను తన తల్లిగా సోదరిగా ఆయన పరిచయం చేయడం ద్వారా పిఠాపురం ప్రజల మనసుని దోచుకునే ప్రయత్నం చేశారు అని అంటున్నారు.

👉కడప లోక్‌సభ అభ్యర్థిగా ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌ షర్మిల నానిమేషన్‌ దాఖలు చేశారు* కడప కలెక్టరేట్‌ వరకు ర్యాలీగా చేరుకున్న ఆమె ఆర్వోకు నామినేషన్‌ పత్రాలను అందజేశారు. ఆమె వెంట వివేకా కూతురు సునీత ఉన్నారు.

👉 పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట, తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా కనిగిరి లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమం లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయులు యువ నాయకులు మాగుంట రాఘవ రెడ్డి , కనిగిరి శాసనసభ అభ్యర్థి డా ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి వారి తనయులు జయసింహా రెడ్డి మరియు తెలుగుదేశం, జనసేన,బిజెపి నాయకులు, అధ్యక్షులు, అభిమానులు పాల్గొన్నారు.

👉 మార్కాపురం నియోజకవర్గం లో పెద్ద నాగులవరం నుండి తర్లుపాడు వరకు జరిగిన తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమం మరియు ర్యాలీ లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి , మార్కాపురం శాసనసభ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి మరియు మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయులు నిఖిల్ రెడ్డి, మార్కాపురం జనసేన ఇంచార్జి ఇమ్మడి కాశీనాథ్ మరియు తదితరులు పాల్గొన్నారు తదుపరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు…………….👉 తర్లుపాడు మండలం లో 90 వైసీపీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీ లో చేరిక.. ఒంగోలు పార్లమెంట్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మార్కాపురం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అసెంబ్లీ అభ్యర్థి కందుల నారాయణరెడ్డి మరియు మార్కాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాథ్ సమక్షంలో తర్లుపాడు మండలంలోని తర్లపాడు,నాయుడు పల్లి, తుమ్మలచెరువు,బుడ్డ పల్లి, కేతగుడిపి, నాగేళ్ల మడుపు తదితర గ్రామాల నుండి ఇద్దరు మాజీ సర్పంచులు సహా 90 కుటుంబాలు పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో అంగిరేకుల అంకయ్య (మాజీ సర్పంచ్ బుడ్డపల్లి ), మక్కెన బాలయ్య (మాజీ సర్పంచ్ ) బత్తుల అంకయ్య, బత్తుల వెంకటరత్నం, తదితరుల 90 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు.

👉కొనకనమిట్ల మండలంలో వైసిపికీ షాక్ -భారీగా టిడిపిలోకీ వలసలు …..*కొనకనమిట్ల మండలం నాగంపల్లి గ్రామంలో సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో 200 కుటుంబాలు వైసీపీ పార్టీని వీడి టిడిపిలో చేరిక..ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాస్ రెడ్డి.మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణరెడ్డి సమక్షంలో టిడిపిలో చేరిన 200 కుటుంబాలు.నూతనంగా పార్టీలో వారికి టిడిపి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్డులు మాగుంట, కందుల .రాబోయే ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ గెలుపుకోసం కృషి చేయాలని పార్టీలో చేరిన వారికి తెలిపిన యంపి, యం..యల్ ఏ అభ్యర్డులు..కార్యక్రమంలో భారీగా పాల్గొన్న తెలుగుదేశం నాయకులు,కార్యకర్తలు, అభిమానులు*👉ముత్తుముల సమక్షంలో వైసిపిని వీడి టీడీపీలో చేరిన 60 కుటుంబాలు..గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి ఇన్చార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో ముండ్లపాడు పంచాయతీలోని బురుజుపల్లె తాండాకు చెందిన 14వ వార్డు మెంబర్ మూడోకులం మౌనికబాయ్ తో సహా 60 సుగాలి కుటుంబాలు వైసిపిని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు..ఈ సందర్భంగా అశోక్ రెడ్డి టిడిపి కండువాలు కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.రాబోయే ఎన్నికల్లో గిద్దలూరు మండలంలో అశోక్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీ వచ్చేందుకు కృషి చేస్తామన్నారు……*👉గిద్దలూరులో ఘనంగా టీడీపీ అధినేత జన్మదిన వేడుకలు.. పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలను టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా అశోక్ రెడ్డి కేక్ కట్ చేసి టీడీపీ నాయకులకు,కార్యకర్తలకు తినిపించారు.రాష్ట్రంలో వైసీపీ పాలనలో నష్టపోయిన ప్రజల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి నారా చంద్రబాబు నాయుడు తోనే సాధ్యమని, రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావటం ఖాయమన్నారు.కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గోన్నారు..*

👉 ముత్తుముల సమక్షంలో టీడీపీలో చేరిన 20 కుటుంబాలు..

కంభం పట్టణంలో టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో అర్ధవీడు మండలం, అంకభూపాలం గ్రామానికి చెందిన 20 కుటుంబాలు వైసిపిని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అశోక్ రెడ్డి టీడీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమం వైసిపిని వీడి టీడీపీలో చేరిన కాకునుంటి భాస్కర్ రెడ్డి , కాకునుంటి రాజేశ్వరరెడ్డి, లక్ష్మి రంగయ్య, భరపని బాలయ్య, మెట్ల రాజశేఖర్, వలరాజు, రాజయ్య, స్వామిరంగయ్య, వెంకటయ్య, శ్రీనివాసులు, రంగస్వామి, మండ్ల శ్రీనివాసులు నరసింహ, బాలరంగస్వామి తదితరులు పాల్గోన్నారు.*👉అభివృద్ధి చేసిన మా అన్న ను ఆధరించండి అంటూ మాజీ ఎమ్మెల్యే సోదరి గీత, ఎన్నికల ప్రచారంలో భాగంగా రాచర్ల మండలంలోని పలుగుంటిపల్లి గ్రామంలో తిరిగి గ్రామ ఇంటింటికి తిరిగి కలిసి జరగబోయే మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థిగా పోటీ చేయుచున్న ముత్తుముల అశోక్ రెడ్డికి మరియు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న మాగుంట శ్రీనివాస రెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరిన అశోక్ రెడ్డి సోదరి గీత ముత్తుముల సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నాయకుడు..గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి ఇన్చార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో పట్టణంలోని 3వ వార్డుకు చెందిన వైసీపీ సీనియర్ నాయకులు,మాజీ వార్డు మెంబర్ గుంటూరి డేవిడ్ గారు వైసిపిని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా టిడిపి కండువా కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.రాబోయే ఎన్నికల్లో స్థానిక నాయకుడైన అశోక్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామన్నారు.*

👉 పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట, తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా కనిగిరి లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమం లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయులు యువ నాయకులు మాగుంట రాఘవ రెడ్డి , కనిగిరి శాసనసభ అభ్యర్థి డా ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి వారి తనయులు జయసింహా రెడ్డి మరియు తెలుగుదేశం, జనసేన,బిజెపి నాయకులు, అధ్యక్షులు, అభిమానులు పాల్గొన్నారు

👉 మార్కాపురం నియోజకవర్గం లో పెద్ద నాగులవరం నుండి తర్లుపాడు వరకు జరిగిన తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమం మరియు ర్యాలీ లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి , మార్కాపురం శాసనసభ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి మరియు మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయులు నిఖిల్ రెడ్డి, మార్కాపురం జనసేన ఇంచార్జి ఇమ్మడి కాశీనాథ్ మరియు తదితరులు పాల్గొన్నారు తదుపరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు .

👉 తర్లుపాడు మండలం లో 90 వైసీపీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీ లో చేరిక..

ఒంగోలు పార్లమెంట్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మార్కాపురం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అసెంబ్లీ అభ్యర్థి కందుల నారాయణరెడ్డి మరియు మార్కాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాథ్ సమక్షంలో తర్లుపాడు మండలంలోని తర్లపాడు,నాయుడు పల్లి, తుమ్మలచెరువు,బుడ్డ పల్లి, కేతగుడిపి, నాగేళ్ల మడుపు తదితర గ్రామాల నుండి ఇద్దరు మాజీ సర్పంచులు సహా 90 కుటుంబాలు పార్టీలో చేరారు.పార్టీలో చేరిన వారిలో అంగిరేకుల అంకయ్య (మాజీ సర్పంచ్ బుడ్డపల్లి ), మక్కెన బాలయ్య (మాజీ సర్పంచ్ ) బత్తుల అంకయ్య, బత్తుల వెంకటరత్నం, తదితరుల 90 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు.

👉కొనకనమిట్ల మండలంలో వైసిపికీ షాక్ -భారీగా టిడిపిలోకీ వలసలు …. నాగంపల్లి గ్రామంలో సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో 200 కుటుంబాలు వైసీపీ పార్టీని వీడి టిడిపిలో చేరిక..ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాస్ రెడ్డి.మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణరెడ్డి సమక్షంలో టిడిపిలో చేరిన 200 కుటుంబాలు.నూతనంగా పార్టీలో వారికి టిడిపి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్డులు మాగుంట, కందుల .రాబోయే ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ గెలుపుకోసం కృషి చేయాలని పార్టీలో చేరిన వారికి తెలిపిన యంపి, యం..యల్ ఏ అభ్యర్డులు..కార్యక్రమంలో భారీగా పాల్గొన్న తెలుగుదేశం నాయకులు,కార్యకర్తలు, అభిమానులు.👉 టిడిపిలో చేరిన వైసిపి మాజీ మండల ఉపాధ్యక్షులు, రైతు సంఘం నాయకులు సానికొమ్ము వెంకటేశ్వర్ రెడ్డి,

👉వైసీపీని వీడి టీడీపీలోకి మాజీ ఎంపీటీసీ*

ప్రకాశంజిల్లా బెస్తవారిపేట పట్టణంలో అర్ధవీడు మండలం,యాచవరం గ్రామ టీడీపీ నాయకులు బోయపాటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ యద్దనపూడి ప్రసాద్ తో సహా పది కుటుంబాలు టీడీపీ అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిక…ఈ సందర్భంగా అశోక్ రెడ్డి గారు వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో వైసీపీని వీడి టిడిపిలో చేరిన కందుల మోసా, కందుల గాలయ్య, కందుల మాణిక్యారావు, కటికల శాంతయ్య, కటికల యరయ్య, గాలయ్య, ఎద్దనపూడి రమేష్ మరియు మండల నాయకులు పాల్గొన్నారు…

7k network
Recent Posts

*యూజీసీ జారీ చేసిన కొత్త నిబంధనల్ని తక్షణమే రద్దు చేయాలి సీఎం స్టాలిన్ ..*జూరాల ప్రాజెక్ట్‌ నుంచి వాటర్‌ లీక్‌ !..చంద్రబాబూ డప్పు చాలూ, వక్కటి అయినా వచ్చిందా మేధావుల సూటి ప్రశ్న? .. 👉రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసినోళ్లకు రూ.5 లక్షలా? .. పరవాడ ఫార్మాసిటీలో ఎగసి పడుతున్న మంటలు* .. *తిరుపతి నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు*.. పూజలు చేస్తే లంకె బిందెలు లభిస్తాయంటూ రూ.28 లక్షలు వసూలు చేసి పరారైన దొంగ బాబా..

👉టీడీపీలో ఉండ‌లేం: త‌మ్ముళ్ల ఆవేద‌న.. సజ్జల ఆస్తులను కక్కించడానికి వీడెవడండి? – పవన్‌పై అంబటి విమర్శలు..లంగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ముస్తఫా ఇక లేరు*.. 👉 కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్.. 👉*ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు* .. తెలంగాణలో క్రిప్టో కరెన్సీ స్కాం ..

*నారా వారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సిఎం చంద్రబాబు**పోలీసులకు బకాయిల చెల్లింపు పై హర్షం* …*సజ్జలపై పవన్ దండయాత్ర ! .. *న్యాయ పోరాటానికి దిగిన మెగా కోడలు ..*తిరుమలలో మరో అపశృతి *శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్**మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ* ..*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై రవీంద్రారెడ్డి* ..

👉పులివెందుల డీఎస్పీ ని బహిరంగంగా బెదిరించిన జగన్ !*.. *నెల్లూరు జిల్లాలో నకిలీ సిగరెట్ల ముఠా గుట్టురట్టు,సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే డూప్లికేట్ బ్రాండ్ సిగరెట్లు సీజ్*.. *విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పర్యటన .. *దర్శనం టికెట్లు అమ్ముకుని బెంజి కారు: రోజాపై జెసి ఫైర్* ..*టీటీడి ఇన్‌ఛార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ *…*కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం (జగిత్యాల). .. *మగాడైతే రాజీనామా చేసి గెలిచి రావాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. *మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ..*మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు.. *ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి!

👉 కేరళలో అమానవీయ ఘటన… 18 ఏళ్ల అథ్లెట్ పై 60 మంది దారుణం! ..యూఎస్ లో కార్చిచ్చు… భారతీయుల పాట్లు ..*ఫ్యూచర్ సిటీపై సిఎం రేవంత్ ఫోకస్ …*టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..* *తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం..*.. *5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ..* .. సింగరాయకొండలో ట్రావెల్స్‌ బస్సుకు ప్రమాదం ..ఘరానా మోసగాడు అరెస్ట్ (మంగళగిరి)..👉అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

తిరుమల పవిత్రను కాపాడుతాం – ముఖ్యమంత్రి చంద్రబాబు .. 👉అన్న క్యాంటీన్ల కోసం రూ.10 లక్షల విరాళం* … *ఆప్ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి .. *సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు క్రియాశీల పాత్రను పోషించాలి ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి … *గాలి జనార్దన్ రెడ్డి కేసుల విచారణలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. 2026 నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఖాయం .. *కోడి పందాలు పేకాటల పై కఠిన చర్యలు విజయవాడ పిసి