రైల్వే ప్రయాణికులకు అదిరే శుభవార్త.. ఏపీ, తెలంగాణ మీదుగా స్పెషల్ ట్రైన్

రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ఇండియన్ రైల్వేస్ గుడ్ న్యూస్ అందించింది. స్పెషల్ ట్రైన్ తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. అందువల్ల ట్రైన్ జర్నీ చేయాలని భావించే వారికి ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో కొత్తగా స్పెషల్ ట్రైన్ తీసుకువస్తున్నట్లు సౌత్ వెస్ట్రన్ రైల్వే తాజాగా ప్రకటించింది. ఇంతకీ ఏ రూట్‌లో ఈ ట్రైన్ పరుగులు పెడుతుంది? ఏ ఏ రోజున ఈ ట్రైన్ ఉంటుంది? వంటి అంశాలను మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

సౌత్ వెస్ట్రన్ రైల్వే ఈ మేరకు ట్వీట్ చేసింది. దీని ప్రకారం చూస్తే.. ట్రైన్ నెంబర్ 06597 సర్ ఎం విశ్వేశ్వరయ టర్మినల్ పేరు కలిగిన రైలు ఇప్పుడు బెంగళూరు – దనపూర్ మధ్య పరుగులు పెట్టనుంది. ఇది వన్‌ వే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ స్పెషల్ ట్రైన్. ప్రయాణికుల రద్దీ పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వేస్ ప్రకటించింది. బెంగళూరులో ఈ ట్రైన్ రాత్రి 11.25 గంటలకు బయలు దేరుతుంది. డిసెంబర్ 19న ఈ ట్రైన్ ఉంటుంది. అలాగే దనపూర్‌కు ఈ ట్రైన్ డిసెంబర్ 21న చేరుకుంటుంది. రాత్రి 11.30కు వచ్చేస్తుంది.

హైదరాబాద్‌లో ఉన్న వారికి అలర్ట్.. ఈరోజు ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు!

ఈ ట్రైన్ బంగారపేట, జోలార్‌పేట, కాట్పాడి, పెరంబూర్, విజయవాడ, వరంగల్, బల్హర్‌షా, నాగ్‌పూర్, ఇటర్సి, జబల్‌పూర్, సాట్నా, మనిక్‌పూర్, ప్రయాగ్ రాజ్ చోకి, పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ, బుక్సర్, ఆరా స్టేషన్లలో ఆగుతూ వెళ్తుంది. ఈ ట్రైన్‌లో 2 టైర్ ఏసీ కోచ్‌ల రెండు, నాలుగు 3 టైర్ కోచ్‌లు 12 సెకండ్ క్లాస్ స్లీప్ కోచ్‌లు, మూడు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు, 2 లగేజ్కమ్ బ్రేక్ వాన్స్ కోచ్‌లు ఉంటాయి.

తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..

Source link

7k network
Recent Posts

“ఫైర్‌మెన్ పాసింగ్ అవుట్ పరేడ్‌ లో సీఎం రేవంత్..”జగన్ ను కొలంబియన్ డ్రగ్ లార్డ్ తో పోల్చిన బాబు..”రెడ్ బుక్ తెరవకముందే గగ్గోలు పెడుతున్న జగన్- లోకేష్..”తిరుపతిలో కిలాడి దంపతుల అరెస్ట్..”బెంగళూరులో యువతిపై దాడి..

అసెంబ్లీలో వైకాపా పై ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు.. ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నకిలీ విలేఖరులు..పోలీస్ స్టేషన్లో రెచ్చిపోయిన నకిలీ విలేఖరి.. వివేకా హత్య కేసులో దస్తగిరి పేరు తొలగింపు.. పొదిలి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..రాష్ట్ర తరగతులను జయప్రదం చేయండి..పీ డీ ఎస్ యూ..

కొత్త ప‌థ‌కాల‌కే రేవంత్ జై!..అమరావతిలో ల్యాండ్ పూలింగ్ షురూ..మోడీ మాయతో ఏపీకి అన్యాయం.. • ప్రజలు మోసపోతున్న మాట్లాడలేని జగన్ ..సమస్యలపై మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల..ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పొదిలి సీఐ.. వైకాపా కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అన్నా.. ప్రకాశం జిల్లా కలెక్టర్ పర్యటన.. రషీద్ హత్య కేసులో నిందితుల అరెస్టు..

ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు..అసెంబ్లీ హైలెట్స్..లిక్క‌ర్ పాల‌సీపై విచార‌ణ‌..జ‌గ‌న్‌ను అరెస్టు చేస్తారా?..ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలు: భట్టి..బడ్జెట్లో మైనార్టీలపై వివక్షత పై అవాజ్ కమిటీ ఆగ్రహం..ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్..ప్రకాశంలో తూనికలు కొలతల శాఖ దాడులు.

కుర్చీని కాపాడుకొనే బడ్జెట్- కాంగ్రెస్,సీపీఎం..నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం-సీఎం స్టాలిన్ మద్దతు..ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట..జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్..కరకట్టలో రైతుల ఆందోళన..డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి విక్రయాలు