చెరువులను తలపిస్తున్న పట్నం.. రైళ్లు, బస్సు సర్వీసులు రద్దు..

మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో రెండు రోజుల నుంచి కురుస్తున్న ఏకాదటి వర్షాలకు కృష్ణ జిల్లాలోని ప్రధాన నగరం అయినా మచిలీపట్నం వర్షపునీటితో నిండిపోయింది. ఎక్కడ చూసినా రోడ్లు, రహదారులు చెరువులను తలపిస్తున్నాయి.

మిచౌంగ్ తుఫాన్ కారణంగా కురుస్తున్న వర్షాలకు నగర ప్రజలు బయటకి రావటమే కష్టతరం అయిపోయింది. నిత్యావసరాల దుకాణాలు మూతపడ్డాయి.రహదారుల మధ్య వర్షపు నీరు రోడ్డు ప్రయాణలకు పూర్తి ఇబ్బందిగా మారిపోయాయి.రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి మచిలీపట్నంలోని లోతట్టు ప్రాంతాలు మరియు చుట్టూ పక్కల గ్రామాలను సైతం మిచౌంగ్ తుఫాన్ ముంచేట్టింది.

మచిలీపట్నంలోని ప్రధాన సెంటర్లు సైతం పూర్తిగా నీట మునిగిపోయాయి. ఇప్పటికే మిచౌంగ్ తుఫాన్ కారణంగా రైళ్లను నిలిపివేయగా, ప్రస్తుతం ఉన్న రోడ్ల పరిస్థితికి బస్సు ప్రయాణాలు కూడా ఇబ్బందిగా మారిపోయాయి.నగర ప్రజలు బయటకి రావాలంటేనే అనేక ఇబ్బందులు పడాలిసిన పరిస్థితి నెలకుంది.మచిలీపట్నంలోని నగర ప్రజల అవసరాల కోసం ఇప్పటికే ప్రభుత్వ 24 గంటల వైద్య శిబిరలను ఏర్పాటు చేసింది.మచిలీపట్నంలోని పాఠశాలకు, కళాశాళ్లకు విద్యసంస్థలకు సెలవులు ప్రకటించారు.

Bank License: కస్టమర్లకు షాక్.. ఆ బ్యాంక్ లైసెన్స్ రద్దు.. మీకు దీనిలో అకౌంట్ ఉందా..

మిచౌంగ్ తుఫాన్ ప్రస్తుతానికి మచిలీపట్నానికి 140 కి.మి దూరంలో ప్రయాణిస్తుంది అని ఆంధ్రప్రదేశ్ విపత్తుల సంస్థ తెలిపింది. తుఫాన్ వలన తీరా ప్రాంతంలో 90-110 కి.మి వేగంతో ఈదురు గాలులు విస్తాయి అని వాతావరణశాఖ అధికారులు చెప్తున్నారు.మిచౌంగ్ తుఫాన్ మచిలీపట్నం సముద్ర తీరం చేరువలో ఉందని వాతావరణశాఖ అధికారులు తెలపగా మచిలీపట్నం నగర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు.

తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..

Source link

7k network
Recent Posts

*యూజీసీ జారీ చేసిన కొత్త నిబంధనల్ని తక్షణమే రద్దు చేయాలి సీఎం స్టాలిన్ ..*జూరాల ప్రాజెక్ట్‌ నుంచి వాటర్‌ లీక్‌ !..చంద్రబాబూ డప్పు చాలూ, వక్కటి అయినా వచ్చిందా మేధావుల సూటి ప్రశ్న? .. 👉రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసినోళ్లకు రూ.5 లక్షలా? .. పరవాడ ఫార్మాసిటీలో ఎగసి పడుతున్న మంటలు* .. *తిరుపతి నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు*.. పూజలు చేస్తే లంకె బిందెలు లభిస్తాయంటూ రూ.28 లక్షలు వసూలు చేసి పరారైన దొంగ బాబా..

👉టీడీపీలో ఉండ‌లేం: త‌మ్ముళ్ల ఆవేద‌న.. సజ్జల ఆస్తులను కక్కించడానికి వీడెవడండి? – పవన్‌పై అంబటి విమర్శలు..లంగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ముస్తఫా ఇక లేరు*.. 👉 కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్.. 👉*ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు* .. తెలంగాణలో క్రిప్టో కరెన్సీ స్కాం ..

*నారా వారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సిఎం చంద్రబాబు**పోలీసులకు బకాయిల చెల్లింపు పై హర్షం* …*సజ్జలపై పవన్ దండయాత్ర ! .. *న్యాయ పోరాటానికి దిగిన మెగా కోడలు ..*తిరుమలలో మరో అపశృతి *శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్**మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ* ..*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై రవీంద్రారెడ్డి* ..

👉పులివెందుల డీఎస్పీ ని బహిరంగంగా బెదిరించిన జగన్ !*.. *నెల్లూరు జిల్లాలో నకిలీ సిగరెట్ల ముఠా గుట్టురట్టు,సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే డూప్లికేట్ బ్రాండ్ సిగరెట్లు సీజ్*.. *విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పర్యటన .. *దర్శనం టికెట్లు అమ్ముకుని బెంజి కారు: రోజాపై జెసి ఫైర్* ..*టీటీడి ఇన్‌ఛార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ *…*కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం (జగిత్యాల). .. *మగాడైతే రాజీనామా చేసి గెలిచి రావాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. *మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ..*మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు.. *ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి!

👉 కేరళలో అమానవీయ ఘటన… 18 ఏళ్ల అథ్లెట్ పై 60 మంది దారుణం! ..యూఎస్ లో కార్చిచ్చు… భారతీయుల పాట్లు ..*ఫ్యూచర్ సిటీపై సిఎం రేవంత్ ఫోకస్ …*టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..* *తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం..*.. *5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ..* .. సింగరాయకొండలో ట్రావెల్స్‌ బస్సుకు ప్రమాదం ..ఘరానా మోసగాడు అరెస్ట్ (మంగళగిరి)..👉అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

తిరుమల పవిత్రను కాపాడుతాం – ముఖ్యమంత్రి చంద్రబాబు .. 👉అన్న క్యాంటీన్ల కోసం రూ.10 లక్షల విరాళం* … *ఆప్ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి .. *సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు క్రియాశీల పాత్రను పోషించాలి ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి … *గాలి జనార్దన్ రెడ్డి కేసుల విచారణలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. 2026 నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఖాయం .. *కోడి పందాలు పేకాటల పై కఠిన చర్యలు విజయవాడ పిసి