విజయవాడ ఇంద్రకీలాద్రిపై డిసెంబర్ 13 నుంచి

ప్రతి సంవత్సరం శ్రీ కనక దుర్గ అమ్మవారి అనుగ్రహం కోసం భక్తులు వేలాదిగా భవాని మాలను (Bhavani Mala) ధరిస్తారు. నవంబర్ 23 నుంచి
విజయవాడ
ఇంద్రకీలాద్రి ఆలయంలో భవాని మాలధారణ ప్రారంభించిగా 2024 జనవరి 7 వరకు ఈ భవాని దీక్షను భక్తులు అచరిస్తూంటారు. ఇప్పటికే 41 రోజు భవాని దీక్ష ఆరంభించిన భక్తుల కోసం నవంబర్ 23 నుంచి 27 వరకు ప్రత్యేక దీక్ష శిబిరాలను ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు. అర్ధ మాల భవాని దీక్ష ఆచరించే భక్తుల కోసం ఇంద్రకీలాద్రి ఆలయ అధికారులు డిసెంబర్ 13 నుంచి 17 వరకు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.

ప్రతి సంవత్సరం భవాని దీక్ష అచరించే భక్తులు మాల విరమణకు ఇంద్రకీలాద్రి ఆలయం సందర్శించి ఆలయ ప్రాంగణంలోనే భక్తులు దీక్ష విరమణ చేస్తారు. ఈ భవాని దీక్ష విమరణ కోసం సుమారు 20 వేల నుంచి 25 వేల మంది భక్తుల దాక ఇంద్రకీలాద్రి ఆలయ సందర్శనలో పాల్గొనే అవకాశం ఉందని, ఆలయాన్ని సందర్శించే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లిరావు మరియు ఆలయ ఈఓ కె.ఎస్.రామారావు తెలిపారు.

తుఫాను ముప్పులో ఏపీ… ఈ నాలుగు రోజులు అప్రమత్తంగా ఉండాల్సిందే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు కాలినడక మార్గాన వేలాదిగా అమ్మవారి దర్శనానికి వస్తుంటారు. కాలి నడకన వచ్చే భక్తుల కోసం కేవలం ఆలయ పరిసరాల్లోనే కాకుండా వివిధ ప్రాంతాలలో మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయనున్నారు.

Special Trains: విశాఖపట్నం మీదుగా 44 ప్రత్యేక రైళ్లు… టైమింగ్స్ ఇవే

ఇంద్రకీలాద్రి ఆలయంలో జరిగిన దసరా ఉత్సవాలు ఎలా నిర్వహించరో అదే విధంగా భవాని మాల దీక్ష విరమణకు వచ్చే భక్తుల కోసం అదే విధం మెడికల్ అధికారులు, ఎండోన్మెంట్ అధికారులు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, వీఏంసి అధికారులందరు కలిసి పని చేయాలనీ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లిరావు కోరుకుంటున్నట్లు తెలిపారు.

తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..

Source link

7k network
Recent Posts

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం

కరెంటు బిల్లులపై ఏపీ సీఎం చంద్రబాబు ఊరటనిచ్చే ప్రకటన..50 లక్షలు సీఎమ్ రిలీఫ్ ఫండ్ కు చెక్ అందజేసిన ఎమ్మెల్యే అమిలినేని..తీవ్రంగా నష్టపోయాం…పెద్దమనసుతో ఆదుకోండి-మంత్రి నారా లోకేష్..బాసర ట్రిపుల్ ఐటీలో 2000 మంది విద్యార్థుల ఆందోళన..భోజనం పెట్టి మరీ సమస్యలు విన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..జగన్ పర్యటనకు హైకోర్టు బ్రేక్..తెలంగాణ సీఎస్ మీద మోడీ సర్కార్ సీరియస్?..తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేష్‌కుమార్‌గౌడ్‌.అదనపు భద్రతకు జగన్ అనర్హుడు: నచికేత్.

సీఎం చంద్రబాబుకి తప్పిన పెను ప్రమాదం..వెలుగులోకి ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలు.. క్రమశిక్షణ చర్య…apuwj ఆధ్వర్యంలో వరద బాధితులకు విరాళం..22న హలోమాల చలో ఒంగోలు..శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల, మాజీ ఎమ్మెల్యే పద అన్నా..కంభంలో ఘనంగా టీచర్స్ డే.. పలువురికి ఘన సన్మానం.

ఏపీలో నేడు కేంద్ర బృందం పర్యటన..జగన్ ఐదు నిముషాల షో..ముఖ్యమంత్రి చంద్రబాబు విసుర్లు..బుడమేరుపై ఫలిస్తున్న మంత్రి లోకేష్ కృషి..ఆ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పెన్షన్ రద్దు..బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు..వరద బాధితులకు కంభం వాసుల వితరణ..

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు విస్తృత పర్యటన..పనిచేయని మంత్రులనూ పీకి పారేస్తా😯విజయ సాయి కబ్జా కూల్చివేత….బిడ్డలున్నారు కదా? షర్మిల సంచలన కామెంట్స్..తండ్రిని పట్టించుకోని కొడుకు గిఫ్ట్ డీడ్ రద్దు..పారాలింపిక్స్‌లో తెలంగాణ యువతికి కాంస్యం..నేడు కడప ఉరుసు మహోత్సవం ..వరంగల్ లో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం..