Veda Pathashala: ఇది 100 ఏళ్ల నాటి వేద పాఠశాల… నేటితరం పిల్లలకు వేద విద్య

కృష్ణ జిల్లా, అగిరిపల్లిలో ఉన్న శ్రీ శోభనాద్రి లక్ష్మి నరసింహ వేదశాస్త్ర పాఠశాల గత వంద సంవత్సరాలుగా విజయవాడలోని శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ నిర్వహణలో ఈ వేద పాఠశాలను నడుపుతున్నారు. శాస్త్రోక్తంగా, సంప్రదాయాలను కాపాడుతూ ఎంతోమంది వేద పండితులు, పండితులు ఈ వేద పాఠశాలను నిర్వహిస్తున్నారు.

నేటి ప్రపంచంలో పాఠశాలు అంటే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం పాఠశాలలు అందరికి తెలుసు. కానీ వేదాలు, సంస్కృతిక సంప్రదాయాలు వివరిస్తూ వేద పండితులచే పిల్లలకు వేదాలను వల్లీస్తూ, సంస్కృతి సంప్రదాయాలను నేటి తరం పిల్లలకి నేర్పుతూ… వేద పండితులుగా,ఘన పాటీలుగా తీర్చిదిద్దుతున్నారు.ఈ శోభనాద్రి లక్ష్మి నరసింహ వేద పాఠశాల నిర్మించి నేటికీ 120 సంవత్సరాలు గడుస్తున్నాయి. ప్రతీ ఏడాది వందల మంది విద్యార్థులు వేద పండితులుగా, ఘన పాటీలుగా అత్యంత ఘనోపేతంగా శిష్యరికం పూర్తి చేసుకొని బయటకి వస్తున్నారు.

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయ సంపదను రక్షించే దేవతలు వీళ్లే

కృష్ణ జిల్లా అగిరిపల్లిలో ఉండే శ్రీ శోభనాద్రి లక్ష్మి నరసింహ వేద పాఠశాలను 1902 సంవత్సరంలో శ్రీ శోభనాద్రి స్వామి వారి పేరా మంతెన కాపురస్తులు ఉప్పలూరి సొబ్బయ్య గారి ధర్మపత్ని పున్నమ్మా నిర్మాణం చేసి వేద శాస్త్ర పాఠశాలగా మార్చి విద్యార్థులకు వేద పాఠ్యంశాలు నేర్పుతూ విద్యార్థులను వేద పండితులుగా ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు.

నేపాల్ రుద్రాక్ష… కరీంనగర్‌లో సాగు… ఫలించిన ఓ రైతు శ్రమ

శ్రీ శోభనాద్రి లక్ష్మి నరసింహ వేద పాఠశాల కార్యనిర్వాహకులు మాట్లాడుతూ…

కృష్ణ జిల్లా అగిరిపల్లి శ్రీ శోభనాద్రి లక్ష్మి నరసింహ పాఠశాల ఇప్పటికే కొన్ని వందల మంది వేద పందితులను, ప్రసిద్ధ ఘన పాటిలను ఈ వేద పాఠశాల తయారు చేసింది. నేడు పిల్లలకు వేదాలు, కథనలు, సంస్కృతి మరియు సంప్రదాయం అంటే ఏమి తెలీదు. చదువుకోవటం అంటే పుస్తకాలు ముందుకువేకొని జీవితాన్ని గడపడానికి ఉద్యోగాలు చేయటమే అనుకుంటున్నారు. అలా కాకుండా ఈ వేద పాఠశాలలో సంస్కృతి, సంప్రదాయాన్ని వివరిస్తూ, వేదాలను నేర్పుతు, మంచి, చెడు అనే బేదాలను పూర్తి అర్ధం చేసుకొనే మెలిగేలా విద్యార్థులను తయారు చేస్తారని వివరించారు.

తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..

Source link

7k network
Recent Posts

అసెంబ్లీలో వైకాపా పై ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు.. ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నకిలీ విలేఖరులు..పోలీస్ స్టేషన్లో రెచ్చిపోయిన నకిలీ విలేఖరి.. వివేకా హత్య కేసులో దస్తగిరి పేరు తొలగింపు.. పొదిలి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..రాష్ట్ర తరగతులను జయప్రదం చేయండి..పీ డీ ఎస్ యూ..

కొత్త ప‌థ‌కాల‌కే రేవంత్ జై!..అమరావతిలో ల్యాండ్ పూలింగ్ షురూ..మోడీ మాయతో ఏపీకి అన్యాయం.. • ప్రజలు మోసపోతున్న మాట్లాడలేని జగన్ ..సమస్యలపై మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల..ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పొదిలి సీఐ.. వైకాపా కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అన్నా.. ప్రకాశం జిల్లా కలెక్టర్ పర్యటన.. రషీద్ హత్య కేసులో నిందితుల అరెస్టు..

ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు..అసెంబ్లీ హైలెట్స్..లిక్క‌ర్ పాల‌సీపై విచార‌ణ‌..జ‌గ‌న్‌ను అరెస్టు చేస్తారా?..ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలు: భట్టి..బడ్జెట్లో మైనార్టీలపై వివక్షత పై అవాజ్ కమిటీ ఆగ్రహం..ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్..ప్రకాశంలో తూనికలు కొలతల శాఖ దాడులు.

కుర్చీని కాపాడుకొనే బడ్జెట్- కాంగ్రెస్,సీపీఎం..నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం-సీఎం స్టాలిన్ మద్దతు..ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట..జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్..కరకట్టలో రైతుల ఆందోళన..డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి విక్రయాలు

పెద్దన్న అంటే ..ఇచ్చింది గుండుసున్నా !..కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై కక్ష చూపించారు..అన్ని రూపాల్లో నిరసన తెలియజేస్తాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలి..సీఎం రేవంత్.. హర్షం వ్యక్తం చేసిన ఏపీ మంత్రులు..పొదిలి నగర పంచాయితీలోని మున్సిపల్ కార్మికులకు 6నెలల హెల్త్ అలవెన్స్ బకాయిలను చెల్లించాలి..రాష్ట్రస్థాయి బండలాగుడి పోటీలను ప్రారంభించిన ఎంపీపీ అమూల్య…