Veda Pathashala: ఇది 100 ఏళ్ల నాటి వేద పాఠశాల… నేటితరం పిల్లలకు వేద విద్య

కృష్ణ జిల్లా, అగిరిపల్లిలో ఉన్న శ్రీ శోభనాద్రి లక్ష్మి నరసింహ వేదశాస్త్ర పాఠశాల గత వంద సంవత్సరాలుగా విజయవాడలోని శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ నిర్వహణలో ఈ వేద పాఠశాలను నడుపుతున్నారు. శాస్త్రోక్తంగా, సంప్రదాయాలను కాపాడుతూ ఎంతోమంది వేద పండితులు, పండితులు ఈ వేద పాఠశాలను నిర్వహిస్తున్నారు.

నేటి ప్రపంచంలో పాఠశాలు అంటే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం పాఠశాలలు అందరికి తెలుసు. కానీ వేదాలు, సంస్కృతిక సంప్రదాయాలు వివరిస్తూ వేద పండితులచే పిల్లలకు వేదాలను వల్లీస్తూ, సంస్కృతి సంప్రదాయాలను నేటి తరం పిల్లలకి నేర్పుతూ… వేద పండితులుగా,ఘన పాటీలుగా తీర్చిదిద్దుతున్నారు.ఈ శోభనాద్రి లక్ష్మి నరసింహ వేద పాఠశాల నిర్మించి నేటికీ 120 సంవత్సరాలు గడుస్తున్నాయి. ప్రతీ ఏడాది వందల మంది విద్యార్థులు వేద పండితులుగా, ఘన పాటీలుగా అత్యంత ఘనోపేతంగా శిష్యరికం పూర్తి చేసుకొని బయటకి వస్తున్నారు.

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయ సంపదను రక్షించే దేవతలు వీళ్లే

కృష్ణ జిల్లా అగిరిపల్లిలో ఉండే శ్రీ శోభనాద్రి లక్ష్మి నరసింహ వేద పాఠశాలను 1902 సంవత్సరంలో శ్రీ శోభనాద్రి స్వామి వారి పేరా మంతెన కాపురస్తులు ఉప్పలూరి సొబ్బయ్య గారి ధర్మపత్ని పున్నమ్మా నిర్మాణం చేసి వేద శాస్త్ర పాఠశాలగా మార్చి విద్యార్థులకు వేద పాఠ్యంశాలు నేర్పుతూ విద్యార్థులను వేద పండితులుగా ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు.

నేపాల్ రుద్రాక్ష… కరీంనగర్‌లో సాగు… ఫలించిన ఓ రైతు శ్రమ

శ్రీ శోభనాద్రి లక్ష్మి నరసింహ వేద పాఠశాల కార్యనిర్వాహకులు మాట్లాడుతూ…

కృష్ణ జిల్లా అగిరిపల్లి శ్రీ శోభనాద్రి లక్ష్మి నరసింహ పాఠశాల ఇప్పటికే కొన్ని వందల మంది వేద పందితులను, ప్రసిద్ధ ఘన పాటిలను ఈ వేద పాఠశాల తయారు చేసింది. నేడు పిల్లలకు వేదాలు, కథనలు, సంస్కృతి మరియు సంప్రదాయం అంటే ఏమి తెలీదు. చదువుకోవటం అంటే పుస్తకాలు ముందుకువేకొని జీవితాన్ని గడపడానికి ఉద్యోగాలు చేయటమే అనుకుంటున్నారు. అలా కాకుండా ఈ వేద పాఠశాలలో సంస్కృతి, సంప్రదాయాన్ని వివరిస్తూ, వేదాలను నేర్పుతు, మంచి, చెడు అనే బేదాలను పూర్తి అర్ధం చేసుకొనే మెలిగేలా విద్యార్థులను తయారు చేస్తారని వివరించారు.

తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..

Source link

7k network
Recent Posts

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం

కరెంటు బిల్లులపై ఏపీ సీఎం చంద్రబాబు ఊరటనిచ్చే ప్రకటన..50 లక్షలు సీఎమ్ రిలీఫ్ ఫండ్ కు చెక్ అందజేసిన ఎమ్మెల్యే అమిలినేని..తీవ్రంగా నష్టపోయాం…పెద్దమనసుతో ఆదుకోండి-మంత్రి నారా లోకేష్..బాసర ట్రిపుల్ ఐటీలో 2000 మంది విద్యార్థుల ఆందోళన..భోజనం పెట్టి మరీ సమస్యలు విన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..జగన్ పర్యటనకు హైకోర్టు బ్రేక్..తెలంగాణ సీఎస్ మీద మోడీ సర్కార్ సీరియస్?..తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేష్‌కుమార్‌గౌడ్‌.అదనపు భద్రతకు జగన్ అనర్హుడు: నచికేత్.

సీఎం చంద్రబాబుకి తప్పిన పెను ప్రమాదం..వెలుగులోకి ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలు.. క్రమశిక్షణ చర్య…apuwj ఆధ్వర్యంలో వరద బాధితులకు విరాళం..22న హలోమాల చలో ఒంగోలు..శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల, మాజీ ఎమ్మెల్యే పద అన్నా..కంభంలో ఘనంగా టీచర్స్ డే.. పలువురికి ఘన సన్మానం.

ఏపీలో నేడు కేంద్ర బృందం పర్యటన..జగన్ ఐదు నిముషాల షో..ముఖ్యమంత్రి చంద్రబాబు విసుర్లు..బుడమేరుపై ఫలిస్తున్న మంత్రి లోకేష్ కృషి..ఆ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పెన్షన్ రద్దు..బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు..వరద బాధితులకు కంభం వాసుల వితరణ..

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు విస్తృత పర్యటన..పనిచేయని మంత్రులనూ పీకి పారేస్తా😯విజయ సాయి కబ్జా కూల్చివేత….బిడ్డలున్నారు కదా? షర్మిల సంచలన కామెంట్స్..తండ్రిని పట్టించుకోని కొడుకు గిఫ్ట్ డీడ్ రద్దు..పారాలింపిక్స్‌లో తెలంగాణ యువతికి కాంస్యం..నేడు కడప ఉరుసు మహోత్సవం ..వరంగల్ లో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం..