Andhra Pradesh: విజయవాడ ఎంపీ సీటుపై వైసీపీకి ఎందుకంత నిర్లక్ష్యం..? కారణం అదేనా..!

(Anna Raghu,Senior Correspondent,News18,Amaravathi)

విజయవాడ(Vijayawada) ఎంపీ సీటు పై వైసీపీ(YCP)కి ఎందుకంత నిర్లక్ష్యం.. 2024 ఎన్నికల్లో విజయవాడ ఎంపీ సీటుపై అటు టిడిపి(TDP) లో ఆశావహులు ఎక్కువవుతున్న  వైసీపీ మాత్రం ఎందుకు శీతకన్ను వేసింది అని రాజకీయ వర్గాలలో ఒక మిలియన్ డాలర్ ల ప్రశ్నగా మిగిలింది . విజయవాడ ఎంపీగా టిడిపి తరఫునకేశినేని నాని ప్రస్తుతం కొనసాగుతున్నాడు.  అయితే విజయవాడ వైసీపీ ఎంపీ అనేది ప్రతిసారి అక్కడ సంచలన వార్తగా ఉంటుంది. 2019 ఎన్నికలలో జగన్ సునామీని ఎదురుకొని మరి విజయవాడ లోక్సభ స్థానాన్ని టీడీపీ కీవసం చేసుకుంది.తరువాత జరిగిన పరిణామాల్లో   2019 ఎన్నికల్లో  పోటీ చేసిన పొట్లూరు వరప్రసాద్(Varaprasad) విజయవాడ వాసి అయినను పార్టీ కి క్యాడర్ కి దూరంగానే ఉన్నారు  అయితే జగన్ అధిష్టానం మాత్రం విజయవాడ ఎంపీ సీటుపై మాత్రం దృష్టి సారించడం లేదు.  లోకసభ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉండగా ఎంపీ అభ్యర్థి పనితీరు, సమర్థత ఆ సీట్లపై ప్రభావం చూపుతోంది. అయితే ఈసారి కూడా  టిడిపి ఎలాగైనాసరే గెలవాలని పట్టుదలతో ఉండటం వైసిపి  విజయవాడ ఎంపీ సీటు  పై  ఫోకస్ పెట్టినట్లు  ఎక్కడ కూడా కంబడట లేదు అని వైసీపీ వర్గాల వాదన

కనివిని ఎరగని ఘనవిజయం..

విజయవాడ ఎంపీగా ప్రస్తుతం కేశినేనినాని కొనసాగుతున్నాడు. కానీ అతని స్థానంలో కేసినేని చిన్ని వస్తాడని కొంతమంది పార్టీనాయుకులుఅంటున్నారు. అయితే టిడిపి మాత్రం ఈసారీ కూడా ఎంపీ సీట్ ఎలాగైనా సరే గెలవాలని ఒకసంకల్పంతో పనిచేస్తుంది  గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించికనివిని ఎరగని ఘనవిజయాన్ని సాధించిన వైసిపి పార్టీ అంతకు మించి విజయాన్ని 2024లో రావాలనిఆశిస్తోంది. సమావేశాల్లో 175 సీట్లకు 175 గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ గట్టిగా కుండబద్దలు కొడుతున్నాడు.ఎలక్షన్ లు దగ్గరపడుతున్న నేపథ్యం లో విజయవాడ లోక్సభ స్థానము పై మాత్రం సీత కన్నువేసినట్లే కనబడుతుంది. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి అయినప్పటికీ కార్యకలాపాలన్నీ విజయవాడ వేదిక గా జరుగుతాయి.ఇక్కడ ప్రోటోకాల్ వంటి వాటిలో కూడా ప్రతిపక్ష పార్టీ లోక్సభ సభ్యుడి తో వేదికను పంచుకోవాల్సి వస్తుంది.అయినా కూడా జగన్ రాష్ట్రము మొత్తం ద్రుష్టి సారించి ఎన్నికలకు సిద్దమవుతున్న విజయవాడ స్థానం ను లైట్ తీసుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

నటి రితికా సింగ్‌ సిక్స్‌ ప్యాక్ ఫోటోలు వైరల్


నటి రితికా సింగ్‌ సిక్స్‌ ప్యాక్ ఫోటోలు వైరల్

విస్తృత సమావేశాలు.. 

వైసిపి 2024లో అధికారంలోకిరావడానికి ఏ విధంగా ప్రయత్నిస్తుందో, టిడిపి జనసేన కూడా అంతకన్నా గట్టిగానేప్రయత్నిస్తున్నాయి, జగన్ బస్సు యాత్ర అని, టిడిపి సైకోపోవాలి, సైకిల్ రావాలని,జనసేన వారాహి అని ప్రజల్లోకి వెళ్లుతున్నారు. అంతేకాకుండా టిడిపి, జనసేనలు పొత్తుకుదుర్చుకోని విస్తృత సమావేశాలు నిర్వహిస్తున్నారు. అలావే  2024 ఎన్నికల్లో ఎలా ముందుడగు వేయాలో ప్రణాళికలుసిద్ధం చేసుకుంటున్నారు. విజయవాడ ఎంపీ సీట్ కోసం టీడీపీ, జనసేన,. వైసీపీ నువ్వానేనా అన్నట్లుగా ఉన్నాయి.

తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..

Source link

7k network
Recent Posts

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం

కరెంటు బిల్లులపై ఏపీ సీఎం చంద్రబాబు ఊరటనిచ్చే ప్రకటన..50 లక్షలు సీఎమ్ రిలీఫ్ ఫండ్ కు చెక్ అందజేసిన ఎమ్మెల్యే అమిలినేని..తీవ్రంగా నష్టపోయాం…పెద్దమనసుతో ఆదుకోండి-మంత్రి నారా లోకేష్..బాసర ట్రిపుల్ ఐటీలో 2000 మంది విద్యార్థుల ఆందోళన..భోజనం పెట్టి మరీ సమస్యలు విన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..జగన్ పర్యటనకు హైకోర్టు బ్రేక్..తెలంగాణ సీఎస్ మీద మోడీ సర్కార్ సీరియస్?..తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేష్‌కుమార్‌గౌడ్‌.అదనపు భద్రతకు జగన్ అనర్హుడు: నచికేత్.

సీఎం చంద్రబాబుకి తప్పిన పెను ప్రమాదం..వెలుగులోకి ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలు.. క్రమశిక్షణ చర్య…apuwj ఆధ్వర్యంలో వరద బాధితులకు విరాళం..22న హలోమాల చలో ఒంగోలు..శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల, మాజీ ఎమ్మెల్యే పద అన్నా..కంభంలో ఘనంగా టీచర్స్ డే.. పలువురికి ఘన సన్మానం.

ఏపీలో నేడు కేంద్ర బృందం పర్యటన..జగన్ ఐదు నిముషాల షో..ముఖ్యమంత్రి చంద్రబాబు విసుర్లు..బుడమేరుపై ఫలిస్తున్న మంత్రి లోకేష్ కృషి..ఆ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పెన్షన్ రద్దు..బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు..వరద బాధితులకు కంభం వాసుల వితరణ..

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు విస్తృత పర్యటన..పనిచేయని మంత్రులనూ పీకి పారేస్తా😯విజయ సాయి కబ్జా కూల్చివేత….బిడ్డలున్నారు కదా? షర్మిల సంచలన కామెంట్స్..తండ్రిని పట్టించుకోని కొడుకు గిఫ్ట్ డీడ్ రద్దు..పారాలింపిక్స్‌లో తెలంగాణ యువతికి కాంస్యం..నేడు కడప ఉరుసు మహోత్సవం ..వరంగల్ లో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం..