Andhra Pradesh: విజయవాడ ఎంపీ సీటుపై వైసీపీకి ఎందుకంత నిర్లక్ష్యం..? కారణం అదేనా..!

(Anna Raghu,Senior Correspondent,News18,Amaravathi)

విజయవాడ(Vijayawada) ఎంపీ సీటు పై వైసీపీ(YCP)కి ఎందుకంత నిర్లక్ష్యం.. 2024 ఎన్నికల్లో విజయవాడ ఎంపీ సీటుపై అటు టిడిపి(TDP) లో ఆశావహులు ఎక్కువవుతున్న  వైసీపీ మాత్రం ఎందుకు శీతకన్ను వేసింది అని రాజకీయ వర్గాలలో ఒక మిలియన్ డాలర్ ల ప్రశ్నగా మిగిలింది . విజయవాడ ఎంపీగా టిడిపి తరఫునకేశినేని నాని ప్రస్తుతం కొనసాగుతున్నాడు.  అయితే విజయవాడ వైసీపీ ఎంపీ అనేది ప్రతిసారి అక్కడ సంచలన వార్తగా ఉంటుంది. 2019 ఎన్నికలలో జగన్ సునామీని ఎదురుకొని మరి విజయవాడ లోక్సభ స్థానాన్ని టీడీపీ కీవసం చేసుకుంది.తరువాత జరిగిన పరిణామాల్లో   2019 ఎన్నికల్లో  పోటీ చేసిన పొట్లూరు వరప్రసాద్(Varaprasad) విజయవాడ వాసి అయినను పార్టీ కి క్యాడర్ కి దూరంగానే ఉన్నారు  అయితే జగన్ అధిష్టానం మాత్రం విజయవాడ ఎంపీ సీటుపై మాత్రం దృష్టి సారించడం లేదు.  లోకసభ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉండగా ఎంపీ అభ్యర్థి పనితీరు, సమర్థత ఆ సీట్లపై ప్రభావం చూపుతోంది. అయితే ఈసారి కూడా  టిడిపి ఎలాగైనాసరే గెలవాలని పట్టుదలతో ఉండటం వైసిపి  విజయవాడ ఎంపీ సీటు  పై  ఫోకస్ పెట్టినట్లు  ఎక్కడ కూడా కంబడట లేదు అని వైసీపీ వర్గాల వాదన

కనివిని ఎరగని ఘనవిజయం..

విజయవాడ ఎంపీగా ప్రస్తుతం కేశినేనినాని కొనసాగుతున్నాడు. కానీ అతని స్థానంలో కేసినేని చిన్ని వస్తాడని కొంతమంది పార్టీనాయుకులుఅంటున్నారు. అయితే టిడిపి మాత్రం ఈసారీ కూడా ఎంపీ సీట్ ఎలాగైనా సరే గెలవాలని ఒకసంకల్పంతో పనిచేస్తుంది  గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించికనివిని ఎరగని ఘనవిజయాన్ని సాధించిన వైసిపి పార్టీ అంతకు మించి విజయాన్ని 2024లో రావాలనిఆశిస్తోంది. సమావేశాల్లో 175 సీట్లకు 175 గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ గట్టిగా కుండబద్దలు కొడుతున్నాడు.ఎలక్షన్ లు దగ్గరపడుతున్న నేపథ్యం లో విజయవాడ లోక్సభ స్థానము పై మాత్రం సీత కన్నువేసినట్లే కనబడుతుంది. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి అయినప్పటికీ కార్యకలాపాలన్నీ విజయవాడ వేదిక గా జరుగుతాయి.ఇక్కడ ప్రోటోకాల్ వంటి వాటిలో కూడా ప్రతిపక్ష పార్టీ లోక్సభ సభ్యుడి తో వేదికను పంచుకోవాల్సి వస్తుంది.అయినా కూడా జగన్ రాష్ట్రము మొత్తం ద్రుష్టి సారించి ఎన్నికలకు సిద్దమవుతున్న విజయవాడ స్థానం ను లైట్ తీసుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

నటి రితికా సింగ్‌ సిక్స్‌ ప్యాక్ ఫోటోలు వైరల్


నటి రితికా సింగ్‌ సిక్స్‌ ప్యాక్ ఫోటోలు వైరల్

విస్తృత సమావేశాలు.. 

వైసిపి 2024లో అధికారంలోకిరావడానికి ఏ విధంగా ప్రయత్నిస్తుందో, టిడిపి జనసేన కూడా అంతకన్నా గట్టిగానేప్రయత్నిస్తున్నాయి, జగన్ బస్సు యాత్ర అని, టిడిపి సైకోపోవాలి, సైకిల్ రావాలని,జనసేన వారాహి అని ప్రజల్లోకి వెళ్లుతున్నారు. అంతేకాకుండా టిడిపి, జనసేనలు పొత్తుకుదుర్చుకోని విస్తృత సమావేశాలు నిర్వహిస్తున్నారు. అలావే  2024 ఎన్నికల్లో ఎలా ముందుడగు వేయాలో ప్రణాళికలుసిద్ధం చేసుకుంటున్నారు. విజయవాడ ఎంపీ సీట్ కోసం టీడీపీ, జనసేన,. వైసీపీ నువ్వానేనా అన్నట్లుగా ఉన్నాయి.

తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..

Source link

7k network
Recent Posts

“ఫైర్‌మెన్ పాసింగ్ అవుట్ పరేడ్‌ లో సీఎం రేవంత్..”జగన్ ను కొలంబియన్ డ్రగ్ లార్డ్ తో పోల్చిన బాబు..”రెడ్ బుక్ తెరవకముందే గగ్గోలు పెడుతున్న జగన్- లోకేష్..”తిరుపతిలో కిలాడి దంపతుల అరెస్ట్..”బెంగళూరులో యువతిపై దాడి..

అసెంబ్లీలో వైకాపా పై ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు.. ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నకిలీ విలేఖరులు..పోలీస్ స్టేషన్లో రెచ్చిపోయిన నకిలీ విలేఖరి.. వివేకా హత్య కేసులో దస్తగిరి పేరు తొలగింపు.. పొదిలి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..రాష్ట్ర తరగతులను జయప్రదం చేయండి..పీ డీ ఎస్ యూ..

కొత్త ప‌థ‌కాల‌కే రేవంత్ జై!..అమరావతిలో ల్యాండ్ పూలింగ్ షురూ..మోడీ మాయతో ఏపీకి అన్యాయం.. • ప్రజలు మోసపోతున్న మాట్లాడలేని జగన్ ..సమస్యలపై మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల..ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పొదిలి సీఐ.. వైకాపా కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అన్నా.. ప్రకాశం జిల్లా కలెక్టర్ పర్యటన.. రషీద్ హత్య కేసులో నిందితుల అరెస్టు..

ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు..అసెంబ్లీ హైలెట్స్..లిక్క‌ర్ పాల‌సీపై విచార‌ణ‌..జ‌గ‌న్‌ను అరెస్టు చేస్తారా?..ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలు: భట్టి..బడ్జెట్లో మైనార్టీలపై వివక్షత పై అవాజ్ కమిటీ ఆగ్రహం..ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్..ప్రకాశంలో తూనికలు కొలతల శాఖ దాడులు.

కుర్చీని కాపాడుకొనే బడ్జెట్- కాంగ్రెస్,సీపీఎం..నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం-సీఎం స్టాలిన్ మద్దతు..ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట..జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్..కరకట్టలో రైతుల ఆందోళన..డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి విక్రయాలు