Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్… విజయవాడ మీదుగా వెళ్లే ఈ రైళ్లు రద్దు

రైల్వే ప్రయాణికులకు ముఖ్యమైన అలర్ట్.
ట్రైన్
జర్నీ చేయాలని భావించే వారు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. లేదంటే తర్వాత ఇబ్బందులు పడాల్సి రావొచ్చు. ట్రాక్ మరమ్మతుల కారణంగా ఇప్పటికే పలు ట్రైన్స్‌ను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఇప్పుడు తాజాగా
రైల్వేస్
కీలక అప్‌డేట్ ఇచ్చింది.

మరి కొన్ని రోజులు ట్రైన్స్ క్యాన్సిల్ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అందువల్ల రైల్వే ప్రయాణం చేయాలని భావించే వారు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ట్రాక్ మరమ్మతుల కారణంగా గుంటూరు నుంచి విశాఖపట్నం ప్రయాణించే సింహాద్రి ఎక్సప్రెస్ రైలును రద్దు చేసిన అధికారులు తాజాగా నిర్ణయం తీసుకున్నారు.

Araku Tour: అరకు టూర్ ప్యాకేజీ రూ.650 మాత్రమే… ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ

ఈ నిర్ణయం వల్ల ట్రైన్స్ రద్దు ఇంకొన్ని రోజులు అమలులో ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ నెల 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు (17239) గుంటూరు నుంచి విజయవాడ మీదుగా విశాఖపట్నం, (17240) విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా గుంటూరు వెళ్లే సింహాద్రి ఎక్సప్రెస్ రైళ్లను అధికారులు రద్దు చేశారు.

విశాఖపట్నం నుంచి శబరిమలకు ఆర్టీసీ టూర్ ప్యాకేజీ

అయితే పనులు పూర్తి కావడపోవడం వల్ల నవంబర్ 13 నుంచి నవంబర్ 19వరకు ఈ ట్రైన్స్ రద్దును పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. అందువల్ల మీరు ట్రైన్ జర్నీ చేసే యోచనలో ఉంటే ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఏఏ ట్రైన్స్ క్యాన్సిల్ అయ్యాయో, ఎప్పటి వరకు రద్దు అయ్యాయో తెలుసుకోవడం ఉత్తమం. తద్వారా అందుకు అనుగుణంగా ట్రైన్ జర్నీ ప్లాన్ చేసుకోవచ్చు.

తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..

Source link

7k network
Recent Posts

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం

కరెంటు బిల్లులపై ఏపీ సీఎం చంద్రబాబు ఊరటనిచ్చే ప్రకటన..50 లక్షలు సీఎమ్ రిలీఫ్ ఫండ్ కు చెక్ అందజేసిన ఎమ్మెల్యే అమిలినేని..తీవ్రంగా నష్టపోయాం…పెద్దమనసుతో ఆదుకోండి-మంత్రి నారా లోకేష్..బాసర ట్రిపుల్ ఐటీలో 2000 మంది విద్యార్థుల ఆందోళన..భోజనం పెట్టి మరీ సమస్యలు విన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..జగన్ పర్యటనకు హైకోర్టు బ్రేక్..తెలంగాణ సీఎస్ మీద మోడీ సర్కార్ సీరియస్?..తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేష్‌కుమార్‌గౌడ్‌.అదనపు భద్రతకు జగన్ అనర్హుడు: నచికేత్.

సీఎం చంద్రబాబుకి తప్పిన పెను ప్రమాదం..వెలుగులోకి ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలు.. క్రమశిక్షణ చర్య…apuwj ఆధ్వర్యంలో వరద బాధితులకు విరాళం..22న హలోమాల చలో ఒంగోలు..శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల, మాజీ ఎమ్మెల్యే పద అన్నా..కంభంలో ఘనంగా టీచర్స్ డే.. పలువురికి ఘన సన్మానం.

ఏపీలో నేడు కేంద్ర బృందం పర్యటన..జగన్ ఐదు నిముషాల షో..ముఖ్యమంత్రి చంద్రబాబు విసుర్లు..బుడమేరుపై ఫలిస్తున్న మంత్రి లోకేష్ కృషి..ఆ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పెన్షన్ రద్దు..బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు..వరద బాధితులకు కంభం వాసుల వితరణ..

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు విస్తృత పర్యటన..పనిచేయని మంత్రులనూ పీకి పారేస్తా😯విజయ సాయి కబ్జా కూల్చివేత….బిడ్డలున్నారు కదా? షర్మిల సంచలన కామెంట్స్..తండ్రిని పట్టించుకోని కొడుకు గిఫ్ట్ డీడ్ రద్దు..పారాలింపిక్స్‌లో తెలంగాణ యువతికి కాంస్యం..నేడు కడప ఉరుసు మహోత్సవం ..వరంగల్ లో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం..