Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్… విజయవాడ మీదుగా వెళ్లే ఈ రైళ్లు రద్దు

రైల్వే ప్రయాణికులకు ముఖ్యమైన అలర్ట్.
ట్రైన్
జర్నీ చేయాలని భావించే వారు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. లేదంటే తర్వాత ఇబ్బందులు పడాల్సి రావొచ్చు. ట్రాక్ మరమ్మతుల కారణంగా ఇప్పటికే పలు ట్రైన్స్‌ను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఇప్పుడు తాజాగా
రైల్వేస్
కీలక అప్‌డేట్ ఇచ్చింది.

మరి కొన్ని రోజులు ట్రైన్స్ క్యాన్సిల్ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అందువల్ల రైల్వే ప్రయాణం చేయాలని భావించే వారు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ట్రాక్ మరమ్మతుల కారణంగా గుంటూరు నుంచి విశాఖపట్నం ప్రయాణించే సింహాద్రి ఎక్సప్రెస్ రైలును రద్దు చేసిన అధికారులు తాజాగా నిర్ణయం తీసుకున్నారు.

Araku Tour: అరకు టూర్ ప్యాకేజీ రూ.650 మాత్రమే… ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ

ఈ నిర్ణయం వల్ల ట్రైన్స్ రద్దు ఇంకొన్ని రోజులు అమలులో ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ నెల 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు (17239) గుంటూరు నుంచి విజయవాడ మీదుగా విశాఖపట్నం, (17240) విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా గుంటూరు వెళ్లే సింహాద్రి ఎక్సప్రెస్ రైళ్లను అధికారులు రద్దు చేశారు.

విశాఖపట్నం నుంచి శబరిమలకు ఆర్టీసీ టూర్ ప్యాకేజీ

అయితే పనులు పూర్తి కావడపోవడం వల్ల నవంబర్ 13 నుంచి నవంబర్ 19వరకు ఈ ట్రైన్స్ రద్దును పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. అందువల్ల మీరు ట్రైన్ జర్నీ చేసే యోచనలో ఉంటే ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఏఏ ట్రైన్స్ క్యాన్సిల్ అయ్యాయో, ఎప్పటి వరకు రద్దు అయ్యాయో తెలుసుకోవడం ఉత్తమం. తద్వారా అందుకు అనుగుణంగా ట్రైన్ జర్నీ ప్లాన్ చేసుకోవచ్చు.

తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..

Source link

7k network
Recent Posts

అసెంబ్లీలో వైకాపా పై ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు.. ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నకిలీ విలేఖరులు..పోలీస్ స్టేషన్లో రెచ్చిపోయిన నకిలీ విలేఖరి.. వివేకా హత్య కేసులో దస్తగిరి పేరు తొలగింపు.. పొదిలి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..రాష్ట్ర తరగతులను జయప్రదం చేయండి..పీ డీ ఎస్ యూ..

కొత్త ప‌థ‌కాల‌కే రేవంత్ జై!..అమరావతిలో ల్యాండ్ పూలింగ్ షురూ..మోడీ మాయతో ఏపీకి అన్యాయం.. • ప్రజలు మోసపోతున్న మాట్లాడలేని జగన్ ..సమస్యలపై మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల..ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పొదిలి సీఐ.. వైకాపా కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అన్నా.. ప్రకాశం జిల్లా కలెక్టర్ పర్యటన.. రషీద్ హత్య కేసులో నిందితుల అరెస్టు..

ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు..అసెంబ్లీ హైలెట్స్..లిక్క‌ర్ పాల‌సీపై విచార‌ణ‌..జ‌గ‌న్‌ను అరెస్టు చేస్తారా?..ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలు: భట్టి..బడ్జెట్లో మైనార్టీలపై వివక్షత పై అవాజ్ కమిటీ ఆగ్రహం..ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్..ప్రకాశంలో తూనికలు కొలతల శాఖ దాడులు.

కుర్చీని కాపాడుకొనే బడ్జెట్- కాంగ్రెస్,సీపీఎం..నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం-సీఎం స్టాలిన్ మద్దతు..ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట..జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్..కరకట్టలో రైతుల ఆందోళన..డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి విక్రయాలు

పెద్దన్న అంటే ..ఇచ్చింది గుండుసున్నా !..కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై కక్ష చూపించారు..అన్ని రూపాల్లో నిరసన తెలియజేస్తాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలి..సీఎం రేవంత్.. హర్షం వ్యక్తం చేసిన ఏపీ మంత్రులు..పొదిలి నగర పంచాయితీలోని మున్సిపల్ కార్మికులకు 6నెలల హెల్త్ అలవెన్స్ బకాయిలను చెల్లించాలి..రాష్ట్రస్థాయి బండలాగుడి పోటీలను ప్రారంభించిన ఎంపీపీ అమూల్య…