దీపావళి స్పెషల్… మార్కెట్లో ఆకట్టుకుంటున్న సరికొత్త విద్యుత్తు దీపాలు

దీపావళి పండుగ అంటేనే కుల, మత బేధాలు లేకుండా భారతదేశ ప్రజలందరూ కలిసి చేసుకునే ఒక అపూర్వ పండుగ.
దీపావళి
పండుగను కుటుంబ సమేతంగా పెద్దవాళ్లు, పిల్లలు అందరు కలిసి జారుపుకుంటారు. అలాంటి సంతషమైన పండుగ, వెలుగులను పంచే పండుగ దీపావళి పండుగ.

దీపావళి వచ్చిందంటే మట్టి ప్రమిదలకి డిమాండ్ పెరుగుతుంది. ఇంట్లో పూజా మందిరం నుంచి ప్రహరీ గోడ వరకూ అంతటా మట్టి ప్రమిదలే వెలుగుతుంటాయి. దీపావళి ఉత్సవాల కోసం కొత్త మట్టి ప్రమిదల కొనుగోలే కాకుండా మారుతున్నా కాలానికి అనుగుణంగా మహిళలు నూతన ఇంటి అలంకరణ కోసం జిగేలు జిగేలు మెరిసే ఆకర్షణీయమైన విద్యుత్ దీపాలను ప్రజలు ఇష్టపడుతున్నారు.

జ్యోతిర్లింగాల దర్శనం… విజయవాడ నుంచి ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ

అలాంటి దీపాలు మార్కెట్లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రతి దీపావళికి కొత్తగా నూతన ఆవిష్కరణలతో రకరకాల విద్యుత్తు దీపాలను వ్యాపారులు ప్రజల కోసం ఎల్.ఈ.డి, మెట్రో మాక్స్ డిజైన్ లైట్, దీపాల వంటి విద్యుత్తు లైట్లు ఇలా కొత్తగా ఎన్నో రకాల విద్యుతు దీపాలు మార్కెట్లోకి వచ్చాయి.

విజయవాడ పటమట రైతుబజార్లోని భవాని క్రాఫ్ట్స్ దుకాణం దీపావళికి కావలిసిన అన్ని రకాల అలంకరణ వస్తువులను విక్రయాలు చేస్తున్నారు. ప్రస్తుత్తం మహిళలు, యువత నుతన ఆవిష్కర్ణకు ఆకార్షితులు అయి, దీపావళి పండుగ రోజున ఇంటికి చేసుకునే అలంకరణలో విద్యుత్తు దీపాలను ఎక్కువగా వాడుతున్నారు. వీటికోసం మహిళలకు నచ్చే విధంగా అన్ని ఆకర్షనియమైన విద్యుత్తు దీపాలను విక్రయాలు చేస్తునట్టు తెలిపారు.

Visakhapatnam: కొత్త బండి ఏదైనా అక్కడ పూజ చేయించాల్సిందే… ఇది విశాఖపట్నంలో ఫేమస్ టెంపుల్

భవాని క్రాఫ్ట్స్ విజయవాడ పటమట రైతు బజార్లోని నారాయణ స్కూల్ సమీపంలో ఉంటుంది. మహిళలకు కావలిసిన అన్ని రకాల పూజ సామాగ్రి దగ్గర నుంచి అలంకరణ సామాగ్రి వరకు అన్ని లభిస్తాయి.

తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..

Source link

7k network
Recent Posts

అసెంబ్లీలో వైకాపా పై ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు.. ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నకిలీ విలేఖరులు..పోలీస్ స్టేషన్లో రెచ్చిపోయిన నకిలీ విలేఖరి.. వివేకా హత్య కేసులో దస్తగిరి పేరు తొలగింపు.. పొదిలి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..రాష్ట్ర తరగతులను జయప్రదం చేయండి..పీ డీ ఎస్ యూ..

కొత్త ప‌థ‌కాల‌కే రేవంత్ జై!..అమరావతిలో ల్యాండ్ పూలింగ్ షురూ..మోడీ మాయతో ఏపీకి అన్యాయం.. • ప్రజలు మోసపోతున్న మాట్లాడలేని జగన్ ..సమస్యలపై మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల..ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పొదిలి సీఐ.. వైకాపా కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అన్నా.. ప్రకాశం జిల్లా కలెక్టర్ పర్యటన.. రషీద్ హత్య కేసులో నిందితుల అరెస్టు..

ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు..అసెంబ్లీ హైలెట్స్..లిక్క‌ర్ పాల‌సీపై విచార‌ణ‌..జ‌గ‌న్‌ను అరెస్టు చేస్తారా?..ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలు: భట్టి..బడ్జెట్లో మైనార్టీలపై వివక్షత పై అవాజ్ కమిటీ ఆగ్రహం..ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్..ప్రకాశంలో తూనికలు కొలతల శాఖ దాడులు.

కుర్చీని కాపాడుకొనే బడ్జెట్- కాంగ్రెస్,సీపీఎం..నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం-సీఎం స్టాలిన్ మద్దతు..ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట..జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్..కరకట్టలో రైతుల ఆందోళన..డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి విక్రయాలు

పెద్దన్న అంటే ..ఇచ్చింది గుండుసున్నా !..కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై కక్ష చూపించారు..అన్ని రూపాల్లో నిరసన తెలియజేస్తాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలి..సీఎం రేవంత్.. హర్షం వ్యక్తం చేసిన ఏపీ మంత్రులు..పొదిలి నగర పంచాయితీలోని మున్సిపల్ కార్మికులకు 6నెలల హెల్త్ అలవెన్స్ బకాయిలను చెల్లించాలి..రాష్ట్రస్థాయి బండలాగుడి పోటీలను ప్రారంభించిన ఎంపీపీ అమూల్య…