జ్యోతిర్లింగాల దర్శనం… విజయవాడ నుంచి ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ

విజయవాడ, చుట్టూ పక్కల ప్రాంత వాసులకు శుభవార్త.
ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్
విజయవాడ నుంచి ప్రత్యేక టూర్ ప్యాకేజీ ప్రకటించింది. కార్తీకమాసం ఈశ్వరుని దర్శనం కోసం సప్త జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర, స్టేట్యూ అఫ్ యూనిటీ సందర్శించేందుకు
విజయవాడ
నుంచి నవంబర్ 18న ప్రత్యేక రైలు బయల్దేరనుంది. ఈ రైలులో 716 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు.

సప్త జ్యోతిర్లింగ దర్శన్ యాత్రలో ఉజ్జయిని (మహాకాళేశ్వర్ & ఓంకారేశ్వర్), స్టేట్యూ అఫ్ యూనిటీ, ద్వారకా నాగేశ్వర్, సోమ్‌నాథ్, నాసిక్ (త్రయంబాకేశ్వర్), ఔరాంగబాద్ (గ్రిషనేశ్వర్) పుణ్య క్షేత్రాలు, ప్రసిద్ధ ప్రదేశాలను తిలకిస్తూ 13 రోజుల యాత్రను సప్త జ్యోతిర్లింగన్ యాత్రతో కార్తీక మాసం నవంబర్ 18వ తేదీన విజయవాడ నుండి ప్రారంభం కానుందని రైల్వే టూరిజం అధికారులు తెలిపారు.

Lambasingi: లంబసింగి వెళ్తున్నారా? ఈ బోట్ షికార్ అస్సలు మిస్ అవ్వొద్దు

ఈ జ్యోతిర్లింగన్ యాత్ర భక్తులు, ప్రయాణికులు భాగస్వాములు కావాలి అనుకుంటున్నవారు విజయవాడ రైల్వేస్టేషన్ మొదటి ప్లాట్‌ఫామ్‌లోని రైల్వే రిటైరింగ్ దగ్గర ప్రయాణికులకు టిక్కెట్లు విక్రయాలు చేస్తున్నారు. ఆసక్తి కలవారు https://www.irctctourism.com ద్వారా కూడా ఆన్‌లైన్‌లో టిక్కెట్లు తీసుకోవచ్చని అధికారులు సమాచారం ఇస్తున్నారు.

Araku Tour: కేవలం రూ.650 కే అరకు టూర్… ఆర్టీసీ స్పెషల్ ప్యాకేజీ

సప్త జ్యోతిర్లింగన్ టికెట్ల వివరాలు

జ్యోతిర్లింగన్ దర్శనానికి వెళ్లేవారికి వేర్వేరు టూర్ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో టికెట్ ధర స్లీపర్ బెర్త్ పెద్దవాళ్లకు రూ.21,000, పిల్లలకు రూ.19,500 చెల్లించాలి. థర్డ్ ఏసీ ధరలు చూస్తే పెద్దవాళ్ళకి రూ.32,500, పిల్లలకు రూ.31,000 చెల్లించాలి. ఇక సెకండ్ ఏసీలో పెద్దవాళ్లకు రూ.42,500, పిల్లలకు రూ.40,500 ఛార్జ్ చేస్తున్నారు.

తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..

Source link

7k network
Recent Posts

👉టీడీపీలో ఉండ‌లేం: త‌మ్ముళ్ల ఆవేద‌న.. సజ్జల ఆస్తులను కక్కించడానికి వీడెవడండి? – పవన్‌పై అంబటి విమర్శలు..లంగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ముస్తఫా ఇక లేరు*.. 👉 కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్.. 👉*ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు* .. తెలంగాణలో క్రిప్టో కరెన్సీ స్కాం ..

*నారా వారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సిఎం చంద్రబాబు**పోలీసులకు బకాయిల చెల్లింపు పై హర్షం* …*సజ్జలపై పవన్ దండయాత్ర ! .. *న్యాయ పోరాటానికి దిగిన మెగా కోడలు ..*తిరుమలలో మరో అపశృతి *శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్**మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ* ..*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై రవీంద్రారెడ్డి* ..

👉పులివెందుల డీఎస్పీ ని బహిరంగంగా బెదిరించిన జగన్ !*.. *నెల్లూరు జిల్లాలో నకిలీ సిగరెట్ల ముఠా గుట్టురట్టు,సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే డూప్లికేట్ బ్రాండ్ సిగరెట్లు సీజ్*.. *విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పర్యటన .. *దర్శనం టికెట్లు అమ్ముకుని బెంజి కారు: రోజాపై జెసి ఫైర్* ..*టీటీడి ఇన్‌ఛార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ *…*కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం (జగిత్యాల). .. *మగాడైతే రాజీనామా చేసి గెలిచి రావాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. *మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ..*మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు.. *ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి!

👉 కేరళలో అమానవీయ ఘటన… 18 ఏళ్ల అథ్లెట్ పై 60 మంది దారుణం! ..యూఎస్ లో కార్చిచ్చు… భారతీయుల పాట్లు ..*ఫ్యూచర్ సిటీపై సిఎం రేవంత్ ఫోకస్ …*టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..* *తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం..*.. *5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ..* .. సింగరాయకొండలో ట్రావెల్స్‌ బస్సుకు ప్రమాదం ..ఘరానా మోసగాడు అరెస్ట్ (మంగళగిరి)..👉అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

తిరుమల పవిత్రను కాపాడుతాం – ముఖ్యమంత్రి చంద్రబాబు .. 👉అన్న క్యాంటీన్ల కోసం రూ.10 లక్షల విరాళం* … *ఆప్ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి .. *సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు క్రియాశీల పాత్రను పోషించాలి ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి … *గాలి జనార్దన్ రెడ్డి కేసుల విచారణలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. 2026 నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఖాయం .. *కోడి పందాలు పేకాటల పై కఠిన చర్యలు విజయవాడ పిసి

*మృతుల కుటుంబాల్లో ఒక్కరికి ఉద్యోగం:CBN …* జగన్ ది అక్రమ సంబంధం’…వైకుంఠ ద్వార దర్శనం కోసం వెళ్తే ఏకంగా వైకుంఠానికే పంపుతున్నారు. షర్మిల షాకింగ్ కామెంట్స్! .. 👉తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఇద్దరు అధికారులు సస్పెండ్, ముగ్గురు బదిలీ* .. 👉ఆరు శవాలు – వైసీపీకి ఎంత బలమో !*.. *రికార్డుల కోసం భక్తుల ప్రాణాలతో చెలగాటం*… 👉జి డీ సి సి బ్యాంక్ లో 5 కోట్ల రూపాయల వరకు స్క్మాం …*గిద్దలూరు: నీటి సమస్యపై అత్యవసర సమావేశం..