జ్యోతిర్లింగాల దర్శనం… విజయవాడ నుంచి ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ

విజయవాడ, చుట్టూ పక్కల ప్రాంత వాసులకు శుభవార్త.
ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్
విజయవాడ నుంచి ప్రత్యేక టూర్ ప్యాకేజీ ప్రకటించింది. కార్తీకమాసం ఈశ్వరుని దర్శనం కోసం సప్త జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర, స్టేట్యూ అఫ్ యూనిటీ సందర్శించేందుకు
విజయవాడ
నుంచి నవంబర్ 18న ప్రత్యేక రైలు బయల్దేరనుంది. ఈ రైలులో 716 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు.

సప్త జ్యోతిర్లింగ దర్శన్ యాత్రలో ఉజ్జయిని (మహాకాళేశ్వర్ & ఓంకారేశ్వర్), స్టేట్యూ అఫ్ యూనిటీ, ద్వారకా నాగేశ్వర్, సోమ్‌నాథ్, నాసిక్ (త్రయంబాకేశ్వర్), ఔరాంగబాద్ (గ్రిషనేశ్వర్) పుణ్య క్షేత్రాలు, ప్రసిద్ధ ప్రదేశాలను తిలకిస్తూ 13 రోజుల యాత్రను సప్త జ్యోతిర్లింగన్ యాత్రతో కార్తీక మాసం నవంబర్ 18వ తేదీన విజయవాడ నుండి ప్రారంభం కానుందని రైల్వే టూరిజం అధికారులు తెలిపారు.

Lambasingi: లంబసింగి వెళ్తున్నారా? ఈ బోట్ షికార్ అస్సలు మిస్ అవ్వొద్దు

ఈ జ్యోతిర్లింగన్ యాత్ర భక్తులు, ప్రయాణికులు భాగస్వాములు కావాలి అనుకుంటున్నవారు విజయవాడ రైల్వేస్టేషన్ మొదటి ప్లాట్‌ఫామ్‌లోని రైల్వే రిటైరింగ్ దగ్గర ప్రయాణికులకు టిక్కెట్లు విక్రయాలు చేస్తున్నారు. ఆసక్తి కలవారు https://www.irctctourism.com ద్వారా కూడా ఆన్‌లైన్‌లో టిక్కెట్లు తీసుకోవచ్చని అధికారులు సమాచారం ఇస్తున్నారు.

Araku Tour: కేవలం రూ.650 కే అరకు టూర్… ఆర్టీసీ స్పెషల్ ప్యాకేజీ

సప్త జ్యోతిర్లింగన్ టికెట్ల వివరాలు

జ్యోతిర్లింగన్ దర్శనానికి వెళ్లేవారికి వేర్వేరు టూర్ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో టికెట్ ధర స్లీపర్ బెర్త్ పెద్దవాళ్లకు రూ.21,000, పిల్లలకు రూ.19,500 చెల్లించాలి. థర్డ్ ఏసీ ధరలు చూస్తే పెద్దవాళ్ళకి రూ.32,500, పిల్లలకు రూ.31,000 చెల్లించాలి. ఇక సెకండ్ ఏసీలో పెద్దవాళ్లకు రూ.42,500, పిల్లలకు రూ.40,500 ఛార్జ్ చేస్తున్నారు.

తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..

Source link

7k network
Recent Posts

అసెంబ్లీలో వైకాపా పై ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు.. ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నకిలీ విలేఖరులు..పోలీస్ స్టేషన్లో రెచ్చిపోయిన నకిలీ విలేఖరి.. వివేకా హత్య కేసులో దస్తగిరి పేరు తొలగింపు.. పొదిలి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..రాష్ట్ర తరగతులను జయప్రదం చేయండి..పీ డీ ఎస్ యూ..

కొత్త ప‌థ‌కాల‌కే రేవంత్ జై!..అమరావతిలో ల్యాండ్ పూలింగ్ షురూ..మోడీ మాయతో ఏపీకి అన్యాయం.. • ప్రజలు మోసపోతున్న మాట్లాడలేని జగన్ ..సమస్యలపై మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల..ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పొదిలి సీఐ.. వైకాపా కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అన్నా.. ప్రకాశం జిల్లా కలెక్టర్ పర్యటన.. రషీద్ హత్య కేసులో నిందితుల అరెస్టు..

ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు..అసెంబ్లీ హైలెట్స్..లిక్క‌ర్ పాల‌సీపై విచార‌ణ‌..జ‌గ‌న్‌ను అరెస్టు చేస్తారా?..ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలు: భట్టి..బడ్జెట్లో మైనార్టీలపై వివక్షత పై అవాజ్ కమిటీ ఆగ్రహం..ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్..ప్రకాశంలో తూనికలు కొలతల శాఖ దాడులు.

కుర్చీని కాపాడుకొనే బడ్జెట్- కాంగ్రెస్,సీపీఎం..నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం-సీఎం స్టాలిన్ మద్దతు..ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట..జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్..కరకట్టలో రైతుల ఆందోళన..డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి విక్రయాలు